మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఓపి బ్లాక్, ప్రసూతి వార్డు, తదితర వార్డులన్నిటిని చుట్టూ కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న రోగులతో ముఖాముఖి మాట్లాడారు. వారికి …
Read More »Daily Archives: April 21, 2025
అంకితభావంతో విధులు నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అంకితభావంతో విధులు నిర్వహించాలని కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖకు చెందిన 12 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. వారిలో 8 మంది జూనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు సచివాలయ కార్యదర్శి, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. అందులో టీ. మణి, సిహెచ్ గోపాలకృష్ణ, ఎస్ అజయ్ బాబు, డి కిరణ్ కుమార్, …
Read More »పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 30వ తేదీన జరుగునున్న పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–పాలిసెట్ 2025 నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ ఆదేశాల మేరకు ఈనెల 30వ …
Read More »దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య– సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు …
Read More »వ్యవసాయ యాంత్రీకరణ పథకం
-రైతుల వ్యక్తిగత పనిముట్ల నమోదులో పూర్తి వెనుకంజ -అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యవసాయ సంచాలకులు -డిల్లీ రావు ఐఏఎస్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల కార్యాలయం నుండి రాష్ట్రములోని జిల్లా వ్యవసాయ అధికారులతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమీక్ష లో డిల్లీ రావు మాట్లాడుతూ ,గత ఐదు సంవత్సరములుగా అమలులోలేని రైతులకు వ్యక్తిగత పనిముట్ల సరఫరా పథకంను ,ఈ ప్రభుత్వంలో తిరిగి ప్రవేశపెట్టిన కూడా ,జిల్లా స్థాయిలలో అధికారులు ఈ పథకంలో రైతుల నమోదు ప్రక్రియ …
Read More »వై.ప్రసన్న వెంకటేష్, I.A.S కి ప్రధాన మంత్రి జాతీయ అత్త్యుత్తమ పురస్కారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అత్త్యుత్తమైన సేవలను గుర్తించి ప్రతీష్టాత్మక “ప్రధాన మంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్సి ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2023” అవార్డు ఢిల్లీ లో జరిగిన 17th Civil Services Day సందర్భంగా వై..ప్రసన్న వెంకటేష్, I.A.S., కి దేశవ్యాప్తంగా I.A.S లకు ఇచ్చే అత్యుత్తమైన పురస్కారం లభించింది. ఏలూరు జిల్లాకు మొదటి కలెక్టర్ గా రెండు సంవత్సరాలకు పైగా చేసిన విశేషమైన కృషి ఫలితంగా ప్రధాన మంత్రి అవార్డుకు ఎంపికైనారు. జిల్లాలో పౌర సేవలు, …
Read More »నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగాల కల్పన
-శిక్షణా కాలంలో భోజన, వసతి, యూనిఫామ్ అందజేత -రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల పండుగ – గుణపాటి దీపక్ రెడ్డి, చైర్మన్, సీడాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున సీడాప్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందించటంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం తెలియజేశారు.. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా శిక్షణను అందిస్తున్నామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు …
Read More »ఘంటసాల వెంకటేశ్వరరావు గాయకుడే కాకుండా స్వతంత్ర సమరయోధుడు
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -ఘంటసాలలో హెరిటేజ్ వాక్ ప్రారంభించిన ఎమ్మెల్యే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఘంటసాల వెంకటేశ్వరరావు సుమధుర గాయకులే కాకుండా స్వతంత్ర సమరయోధులని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఘంటసాలలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు.1967 ఏప్రిల్ 21వ తేదీ మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల గ్రామంలో మూడు గంటలపాటు గాన కచేరి చేయగా చల్లపల్లి జమిందారు శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహుద్దురు వారికి గండ పెండేరం తొడిగి, గజారోహణతో సత్కరించి 58 …
Read More »మూలాలను మరిచిపోకండి – డల్లాస్ విశ్వహిందీ సదస్సులో యార్లగడ్డ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశమైదేతేనేం మట్టి ఒక్కటే..భాష ఏదైతేనేం మాధుర్యం ఒక్కటేనని తాము ఎక్కడి నుండి ఎదిగామనేది గుర్తుపెట్టుకోవాలని, మూలాలను మరిచిపోకూడదని విశ్వహింది పరిషత్ జాతీయ అధ్యక్షుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ హిందీ సమితి ఆధ్వర్యంలో సోమవారం డల్లాస్ లో నిర్వహించిన’ విశ్వ హిందీ దివస్ ‘ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భాష ఒక్కటే మన ఉనికికి గీటురాయి అని ఆయన అన్నారు. అధ్యయనం, అనువాదం, రచన, పఠనం తదితరాదుల ద్వారా భాషతో ఏదో …
Read More »ఇన్నోవేటివ్ సివిల్ ఇంజనీర్స్ సొసైటీకి. గౌరవ కౌన్సిల్ డైరెక్టర్గా శ్రీనివాసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైవేట్ యూనివర్శిటీస్ ద్వారా ఇన్నోవేటివ్ సివిల్ ఇంజనీర్స్ సొసైటీకి కౌన్సిల్ డైరెక్టర్గా డాక్టర్ అందూరి శ్రీనివాసులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జూన్ 2019 నుండి ఏపీలోని కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.ఆయన 2018లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి డిగ్రీని పొందారు.ఆయనకు మొత్తం 25 సంవత్సరాల బోధనా అనుభవం ఉంది.ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కాలర్స్, ఇన్ఎస్సి ద్వారా “యంగ్ రీసెర్చర్ …
Read More »
Prajavartha Online Telugu News