Breaking News

Daily Archives: April 21, 2025

డి.ఆర్.సి. లో చర్చించిన అంశాలపై సమగ్ర నివేదిక అందచెయ్యండి

-తదుపరి సమావేశంలో ప్రతి చర్య పై నివేదిక అందచేయాలి -ప్రతిపాదనలు పంపే క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఆయా అంశాలు తెలియ చేయాలి -వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి -ఇరిగేషన్ ప్రాజెక్టుల కార్యకలాపాలు మరియు నిర్వహణ(O &M) పై సమగ్ర నివేదిక అంద చేయాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన కోసం పి-4 ను కోఆర్డినేట్ చేయడానికి ప్రతి నియోజకవర్గం లో 5 సభ్యులను నియమిస్తున్నామని, అర్హులని గుర్తించడం లో వారి …

Read More »

అర్జీల పై ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ చూపాలి

-ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 372 అర్జీలు -ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా …

Read More »

ప్రపంచ మలేరియా దినోత్సవం పోస్టర్స్, బ్యానర్స్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెల 25 వ తేదీన జరుగనున్న ప్రపంచ మలేరియా దినోత్సవం పోస్టర్స్, బ్యానర్స్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల కృష్ణ నాయక్ తో కలిసి ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు అని అన్నారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం …

Read More »

వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , సంబంధిత అధికారులతో కలిసి వైజాగ్ చెన్నైఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులలో భాగమైన పలు ఇండస్ట్రియల్ కారిడార్ …

Read More »

ఎం జి ఎం పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయస్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన రెజ్లింగ్, హాకీ టోర్నమెంట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన తిరుపతి ఎం.జి. ఎం పాఠశాలలో చదువుతున్న టీ ప్రణీత ఏడవ తరగతి (రెజ్లింగ్), జ్యోతిర్మయి 8వ తరగతి (రెజ్లింగ్), మహాలక్ష్మి 8 వ తరగతి (హాకీ)చదువుతున్న విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో నిర్వహించే వివిధ టోర్నమెంట్ల నందు ఆడి ఇంకా మరిన్ని పథకాలు సాధించి తల్లి తండ్రులకు, …

Read More »

కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించిన కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కలెక్టర్ కు నిత్యం వచ్చు ప్రజలు, వివిధ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి భోజన వసతికి ఇబ్బందులు లేకుండా ఉండేలా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, బిస్కెట్స్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ కాఫీ కూల్డ్రింక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. …

Read More »

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం ప్రారంభోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతిలో 9 జిల్లాలను కవర్ చేస్తు 5 ప్రాంతీయ కార్యాలయాలను కలిపి కొత్త జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించింది. తిరుపతిలోని చెర్లోపల్లి సమీపంలో ఉన్న జోనల్ కార్యాలయాన్ని MD & CEO ఎ మణిమేఖలై ప్రారంభించారు. MD & CEO ప్రసంగిస్తూ, “తిరుపతిలోని మా కొత్త జోనల్ కార్యాలయం మా నిరంతర పురోగతికి మరియు భవిష్యత్తు కోసం మా దార్శనికతకు చిహ్నం. మేము కలిసి ఎదగడానికి మరియు అన్ని అంశాలలో మా కస్టమర్ …

Read More »

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(PMGSY) పనులను తనిఖీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుచున్న ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(PMGSY) పనులను తనిఖీ చేయు నిమిత్తం నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ ఏజెన్సీ(NRIDA)కు చెందిన నేషనల్ క్వాలిటీ మానిటర్(NQM) బినయ్ కుమార్ సిన్హా తేదీ.21-04-2025 నుండి 25-04-2025 వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారని పంచాయతీ రాజ్ ఈ‌ఈ జి.బ్రహ్మయ్య నేడొక ప్రకటనలో తెలియజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మంజూరు కాబడిన పనులను తనఖి చేయు నిమిత్తం వచ్చిన బినయ్ కుమార్ సిన్హా గుంటూరు గీత …

Read More »

నోడల్ పర్సన్లకు ప్రాంతీయ వర్క్ షాప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రిన్సిపల్ సెక్రెటరీ, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మరియు డైరెక్టర్, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు వారి ఆదేశములను అనుసరించి ది. 21 -04-2025 న వేసవి సెలవులు సంధర్భంగా కిశోరి బాలలకు ప్రత్యేక మైన కాలెండర్ ను రూపొందించి, కిశోరి వికాసం కార్యక్రమము పై అవహాహాన కలిగించుటకుగాను కొన్ని కార్యక్రమాలను నిర్వహిచుటకు గుంటూరు, పల్నాడు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాలలోని మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ నందలి …

Read More »

అనవసర అపోహాలకు గురి కాకుండా ప్రజలు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీని అత్యుత్తమ డిజైన్లతో అందరికీ ఆమోదయోగ్యంగా అతి తక్కువ కాలంలోనే ఖచ్చితంగా నిర్మాణం చేపట్టనున్నామని, అనవసర అపోహాలకు గురి కాకుండా ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ ప్రభావిత భవనాల యజమానులకు నిర్మాణ పరిహారం అందించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ …

Read More »