Breaking News

Daily Archives: July 29, 2026

గ్రీన్ హైడ్రోజన్ వాహనాల అభివృద్ధికి కేంద్రం వేగవంతమైన చర్యలు

-ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం–బయ్యవరం మార్గంలో పైలట్ ప్రాజెక్టు… -లోక్ సభ లో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రశ్న న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసి, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని లోక్‌సభలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది . లోక్‌సభలో నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు ఎంపీ కేశినేని …

Read More »

కేంద్రం సహకారంతో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుదాం

-లోక్‌సభలో నియమం-377 కింద విజయవాడ ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్ వేదికగా ప్రతిపాదించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఇంద్రకీలాద్రి దేవస్థాన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో బలంగా కోరారు.తిరుపతి తరువాత అత్యంత ప్రాధాన్యత మరియు భక్తుల తాకిడి కలిగిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం పై బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో నియమం-377 కింద ప్రత్యేక …

Read More »

పట్టిసీమతో డెల్టాకు భరోసా… కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : దేవినేని ఉమా

-గొల్లపూడి లో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో దేవినేని ఉమ -ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కుటుంబ సాధికార సారధుల నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు ప్రతి …

Read More »

ఆంధ్రప్రదేశ్‌కు హాకీ, ఫుట్బాల్ మైదానాల కోసం కేంద్రమంత్రికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లేఖ

-రూ.25 కోట్లతో రాయచోటిలో అంతర్జాతీయ క్రీడా సముదాయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి -24.90 ఎకరాల్లో హాకీ, ఫుట్బాల్ క్రీడా మైదానాల ఏర్పాటుకు కేంద్ర సహకారం కోరిన మంత్రి -డిల్లీ లో కేంద్ర యువజన, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే గారితో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ మైదానం, ఫుట్‌బాల్ మైదానం, ఫ్లడ్‌లైట్లు, ప్రేక్షకుల గ్యాలరీతో కూడిన అత్యాధునిక క్రీడా …

Read More »

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

-ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరము, దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు …

Read More »

భుజం శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ అత్యంత కీలకం : డాక్టర్ ఓలాస్ గోరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భుజం విరగడం, తీవ్రమైన గాయాలు, రోటేటర్ కఫ్ దెబ్బతినడం, భుజం కీళ్ల మార్పిడి, ఇతర పునర్నిర్మాణ శస్త్రచికిత్సల అనంతరం సరైన సమయంలో ఫిజియోథెరపీ చేయించుకుంటే భుజం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలాస్ గోరా తెలిపారు. విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో బుధవారం డాక్టర్ సమరం అధ్యక్షతన నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన ‘భుజం శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ’ అంశంపై ప్రసంగించారు. శస్త్రచికిత్స అనంతరం తొలి దశలో నొప్పి, …

Read More »

డ్రైన్లలో రెండో విడత పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మేజర్, మీడియం డ్రైన్లలో రెండో విడత పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ ఏడాది పూడికతీత కాంట్రాక్ట్ నిర్వహణ 90 రోజులు పాటు సదరు కాంట్రాక్టర్ దే భాధ్యత ఉండేలా నిబందనలు …

Read More »

మచిలీపట్నం-బంటుమిల్లి రోడ్డు నిర్మాణానికి సహకరించండి

-బందరు పోర్టు, మంగినపూడి బీచ్ సహా పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలవండి -కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందించిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలిచే మచిలీపట్నం-బంటుమిల్లి రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీని ఢిల్లీలోని వారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఈ రోడ్డు నిర్మాణంతో మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్‌కు రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా …

Read More »

మైనింగ్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుందాం

-ఏపీలో క్రిటికల్ మినరల్స్ పార్క్, రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించండి -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు, రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర మైనింగ్ రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలోని వారి కార్యాలయంలో రాష్ట్ర గనులు, …

Read More »

బందరులో ఇండోర్ స్టేడియం, స్మిమ్మింగ్ పూల్ నిర్మాణానికి తోడ్పాటు అందించండి

-కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేను విన్నవించిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం, స్మిమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా సహాయం అందించాలని కేంద్ర యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సేను ఢిల్లీలోని వారి కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర కలిసి వినతి పత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ …

Read More »