-న్యాయ కార్యదర్శిని ఆదేశించిన న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -న్యాయవాదుల రక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం- మంత్రి ఫరూక్ స్పష్ఠీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ బిల్లు-2026( ఏపీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ -2026)ను రూపొందించడానికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ చర్యలకు ఉపక్రమించింది. ముసాయిదాను వీలైనంత త్వరగా తయారు చేయాలని న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవికి న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం తో …
Read More »Daily Archives: August 5, 2026
రాయలసీమ తాగునీటి అవసరాలకే శ్రీశైలం నుండి నీటి విడుదల
-హంద్రీనీవా పరిధిలో 13 టిఎంసిలు అవసరం -2027 జూన్ వరకు శ్రీశైలం జాలలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలి. -కలెక్టర్లు, ఇరిగేషన్, రెవిన్యూ, అగ్రికల్చర్ శాఖలు సమన్వయం చేసుకోవాలి. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంల రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు …
Read More »స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సి.ఆర్.డి.ఏ కమిషనర్ విజయరామ రాజు, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ (C.M.Saikanth Varma), సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ లు ఏ.భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, అభిషేక్ లతో కలసి …
Read More »నగరంలో ఘనంగా బిజినెస్ ఎక్స్పో ప్రారంభం
-ఒకే చోట అన్ని ఉత్పత్తులు -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని సత్యనారాయణపురంలో గాయత్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బిజినెస్ ఎక్స్పో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఎక్స్పోను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్క స్టాల్ వద్దకు వెళ్లి కొనుగోలు సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వ్యాపారవేత్తలంతా ఒక టీమ్గా, సమూహంగా ఏర్పడి ఇలాంటి …
Read More »పరిశోధన రంగంలో రాష్ట్రానికి గత మూడేళ్లుగా విదేశీ పెట్టుబడులు లేవు
-పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నతో వెలుగులోకి వాస్తవాలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత మూడేళ్లుగా పరిశోధన రంగంలో విదేశీ పెట్టుబడులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తిరుపతిలో పరిశోధన, అభివృద్ధి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత మేరకు వచ్చాయి, కొత్త పరిశోధన కేంద్రాలు …
Read More »నిజమైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి… : ఆర్కే పురుషోత్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు, క్రీడా ధ్రువపత్రాల జారీ, గాంధీవ ప్రాజెక్టు అమలులో భారీ అక్రమాలు జరిగాయని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2017 నుంచి ఈ అక్రమాలపై సంబంధిత ప్రభుత్వాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదన్నారు. జంతు సంరక్షణ శాఖ, గ్రామ సచివాలయాలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో …
Read More »‘చట్టం’తో బీసీలకు రక్షణ
-మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు -బీసీలకు మరో ఎన్నికల హామీని నెరవేర్చుతున్నాం -బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు ఇస్తున్నాం -దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్న ఏపీ : సవిత -బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠిన చర్యలు -త్వరలో జిల్లా స్థాయిలోనూ అభిప్రాయాల సేకరణ -జాతీయ బీసీ కమిషన్ సూచనలతో చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదిస్తాం -కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం -5 ఏళ్ల పాటు బీసీలను వేధించిన గత పాలకులు: మంత్రి అచెన్నాయుడు -రెండేళ్ల నుంచి బీసీ …
Read More »APCOB ఫార్మేషన్ డే వేడుకల్లో కృష్ణా డీసీసీ బ్యాంక్కు ప్రతిష్ఠాత్మక “రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్” అవార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) ఫార్మేషన్ డే వేడుకల్లో, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లకు పైగా వ్యాపార పరిమాణం సాధించి అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (Krishna DCCB)కు ప్రతిష్ఠాత్మక “Recognition of Excellence” అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (RCS) & సహకార శాఖ కార్యదర్శి బాబు.ఏ, IAS, APCOB చైర్మన్ గన్నె …
Read More »తొలిరోజు ప్రశాంతంగా టెట్..
-పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు సంబంధించి ఏపీ టెట్ (జూన్, 2026) ఆన్లైన్ పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ అర్బన్ పరిధిలోని పీఎస్సీఎంఆర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజీలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు జరిగినన్ని రోజులు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాట్లకు తావులేకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా …
Read More »ఉత్సాహంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు
– హాకీ, అథ్లెటిక్స్ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. బుధవారం విజయవాడ అజిత్సింగ్నగర్లోని ఎంబీపీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన హాకీ, అథ్లెటిక్స్ పోటీలతో పాటు జిల్లా జట్టు ఎంపిక పోటీలను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశీలించారు. క్రీడాకారులతో ముచ్చటించి పోటీలు జరుగుతున్న తీరుపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News