Breaking News

Daily Archives: August 5, 2026

బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు

-వలస కార్మికులు, బంధిత కార్మికుల మధ్య వ్యత్యాసంపై స్పష్టమైన అవగాహన అవసరం -జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ …

Read More »

జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి

-జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రము -గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం – ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి -జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు భాగస్వాములు కావాలి -క్షేత్రస్థాయిలో నాణ్యమైన సమాచార సేకరణతోనే ఖచ్చితమైన గణాంకాలు సాధ్యం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర …

Read More »

నూతన ప్రైవేట్ ఐటీఐల ఏర్పాటు మరియు అదనపు ట్రేడ్లు/యూనిట్ల మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం…

-ఉపాధి మరియు శిక్షణా శాఖ సంచాలకులు జి. గణేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనముగా ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థల (Private ITIs) ఏర్పాటు మరియు ఇప్పటికే ఏర్పాటు చేయబడిన పారిశ్రామిక శిక్షణా సంస్థలలో అదనపు ట్రేడ్లు / యూనిట్లు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి మరియు శిక్షణా శాఖ (డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్) సంచాలకులు జి. గణేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2027-28 సంవత్సరానికి గాను డైరెక్టరేట్ జనరల్ (www.dgt.gov.in) వారిచే జారీ …

Read More »

అతి తక్కువ ఫీజు తో “జర్నలిజం లో డిప్లొమా కోర్సు”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అతి తక్కువ ఫీజు తో “జర్నలిజం లో డిప్లొమా కోర్సు” చేసే మంచి అవకాశాన్ని సి.ఆర్. మీడియా అకాడమీ అందిస్తోందని ఛైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సు ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్టులకోసం ఉద్దేశించినదైనా,, జర్నలిజం వృత్తిలో అభిరుచి కలిగిన డిగ్రీ ఉత్తీర్ణులైన సాధారణ అభ్యర్థులు కూడా ఈ డిప్లమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆప్రకటలో ఆయన తెలిపారు. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే లక్ష్యాలకు అనుగుణంగా ఈ కోర్సును …

Read More »

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి విజయవాడ – వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం

-ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (ట్రాన్స్‌పోర్ట్ & మార్కెటింగ్) టి.ఎస్.వి. నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఈనెల8 (శనివారం) నుండి విజయవాడలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO) కేంద్రంగా ఒక రోజు ‘విజయవాడ – వాడపల్లి టూర్ ప్యాకేజీ’ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (ట్రాన్స్‌పోర్ట్ & మార్కెటింగ్) టి.ఎస్.వి. నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు, పర్యాటకులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర …

Read More »

చైత్రదీపిక కు మునిసిపల్ కమీషనర్ ఎచ్. ఎం. ధ్యానచంద్ర అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ ఐస్ మరియు రోలర్ స్కేటర్ పెదిరెడ్ల చైత్ర దీపిక వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రను బుధ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో కలి సిన ఆమెను కమిషనర్ అభినందించారు. ఈ సంద ర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ చైత్ర దీపిక భారతదేశం తరపున థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో 2026 జూలై 19 నుండి 25 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ (ISU) సింక్రో9 డెవలప్‌మెంట్ క్యాంప్‌లో విజయవంతంగా పాల్గొని, ISU …

Read More »

వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి వ్యర్థాల నుంచే సంపద సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసర ప్రాంతాలు, కొత్త రాజరాజేశ్వరి పేట, సింగనగర్ ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, ఖాళీ స్థలాల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

అమరావతి పోరాటం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర

-అమరావతి పుస్తకం కాదు… ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరునామా -ఎంపీ చిన్ని -అమరావతి గాథను దేశానికి చాటిన కాఫీ టేబుల్ బుక్ -కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ‘అమరావతి’ పుస్తకం అందజేసిన ఏపీ కూటమి ఎంపీల బృందం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల పోరాటం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే “అమరావతి: ప్రజలచే నిర్మించబడింది… విధిచే రక్షించబడింది” కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మోహన్‌లాల్ ఖట్టర్ కు ఏపీ కూటమి ఎంపీల …

Read More »

మైనారిటీలకు సామాజిక మౌలిక సదుపాయాలు ప్రాథమిక పౌర సౌకర్యాలు సృష్టించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం – కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

-మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ( పి యం జెవికె ) -విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి,మహిళా కేంద్రీకృత సౌకర్యాలు, త్రాగునీరు, పారిశుధ్యం, క్రీడలు, పునరుత్పాదక శక్తి,ఇతర సామాజిక మౌలిక సదుపాయాలన్ని దేశవ్యాప్తంగా గుర్తింపబడిన మైనారిటీల కు అందించే కార్యక్రమంగా పీఎంజేవికె -101.88 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో కూడిన 26 యూనిట్లు 7 ప్రాజెక్టులను సమర్పించిన ఏపీ ప్రభుత్వo -లోక్ సభ వేదికగా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం( పీఎంజెవీకే )పై మైనారిటీ మంత్రిత్వ శాఖకు ఎంపీ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 43 వ డివిజన్, ఊర్మిళ నగర్ కు చెందిన ఓగిరాల రాజేశ్వరి గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా …

Read More »