-తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యా శాఖ, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్ రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు నేటి బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ.రాష్ట్ర విద్యా శాఖ, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి సాదర స్వాగతం లభించింది. మంత్రి వెంట తిరుపతి జిల్లా …
Read More »Daily Archives: February 19, 2025
సమగ్ర గ్రామాభివృద్ధికి పంచాయతీ ఛాంపియన్స్ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
-ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన ” పంచాయతీ ఛాంపియన్స్” జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రూరల్ మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను సమగ్రంగా ఏ విధంగా అభివృద్ది చేయాలనే అంశం పై ఫిబ్రవరి 10 …
Read More »
Prajavartha Online Telugu News