విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ప్లేస్మెంట్ సన్నాహక వేదిక ప్రెప్ఇన్స్టా ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) 4.0 నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ కార్యక్రమంలో భాగమైందని సంస్థ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ విద్యార్థులను పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతో కూడిన అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్కు సిద్ధం చేస్తుందన్నారు. దేశంలో సాంకేతిక విద్యను మార్చే ప్రెప్ఇన్స్టా కోర్సులు ఇప్పుడు నీట్ 4.0 పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. 2019లో స్థాపించిన ప్రెప్ఇన్స్టా జనరేటివ్ …
Read More »Daily Archives: March 25, 2025
న్యాయవాది పిల్ల శ్రీనివాసరావుకి సత్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026కు జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ బార్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావుని మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్లో తలపరగడ సుబ్బారావు ఏ.పి.పి, బూసి సతీష్ బాబు ఏక్స్.జి.పి, పలగాని రవి ఏక్స్.ఎల్.సి, అల్లం రాజేష్ ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ చైర్మన్, న్యాయవాదులు తదితరులు అభినందనలు తెలిపి సత్కరించారు.
Read More »మోడరన్ ఫిష్ మార్కెట్, వృద్ధాశ్రయంలో అన్ని వసతులు కల్పించండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మోడ్రన్ ఫిష్ మార్కెట్ వృద్ధాశ్రయంలో వసతులన్నీ కల్పించాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాష్ నగర్ లో గల మోడ్రన్ ఫిష్ మార్కెట్, రాజీవ్ నగర్ లో గల వృద్ధాశ్రమాన్ని, అజిత్ సింగ్ నగర్ లో గల అన్నా క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మోడ్రన్ ఫిష్ మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు …
Read More »ఏక మొత్తంలో పన్ను బకాయిలు చెల్లించినచో వడ్డీ పై 50% తగ్గింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను చెల్లింపు దారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరియు పురపాలకసంఘాలలో పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలు మెరుగుపరుచుటకు, ఆస్తి పున్ను మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలన్న 31.03.2025 లోపు ఒకేసారి ఏక మొత్తంలో చెల్లింపులు చేసినట్లయితే, వడ్డీ పై 50 % రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం 46, తేదీ: 25.03.2025 న ఉత్తర్వులు జారీ చేసిందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో …
Read More »జనగణనలో కులగణనను చేపట్టాల్సిందే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల సంక్షేమం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనగణనలో కులగణనను చేపట్టాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్లో రాష్ట్రంలో కుల జన గణనలో- కులగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ …
Read More »
Prajavartha Online Telugu News