ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్ లో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఎపి గిరిజన సహకార సంఘం ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్స్ ను మంగళవారం సందర్శించారు. అరకు కాఫీ తాగటంతో పాటు అరకు బ్రాండ్ కాఫీ ప్యాకెట్ ను కొనుగోలు చేశారు. అలాగే కాఫీ స్టాల్స్ సిబ్బంది తో కాసేపు మాట్లాడి అరకు కాఫీ కి దక్కుతున్న ఆదరణ గురించి అడిగి తెలుకున్నారు. అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహించేందుకు …
Read More »Daily Archives: March 25, 2025
భూసార పరీక్షల్లో ఎపిలో 1.42 కోట్ల మంది రైతులకు లబ్ధి
-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి -మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాలల పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నేల ఆరోగ్యం, విత్తనోత్పత్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మట్టి నమూనాలను పరీక్షించి, రైతులకు భూసార పరీక్ష కార్డులు (సాయిల్ హెల్త్ కార్డ్లు, ఎస్హెచ్సి) పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో భూసార నిర్ధారణ నిమిత్తం 38,58,795 మట్టి నమూనాలను పరీక్షించగా 1,42,57,644 మంది రైతులకు లబ్ధి చేకూరిందని …
Read More »ఈనెల 28న గుడివాడ లో జాబ్ మేళా..
-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.03.2025 శుక్రవారం గుడివాడ లోని “K.B.R. గవర్నమెంట్ ఐటిఐ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎమ్, మోహన్ స్పింటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ …
Read More »ఏప్రిల్ మాసం మొదటి వారంలో వివిధ పథకాలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎస్. సీ.ల సంక్షేమం కోసం ఎస్.సి. సబ్ ప్లాన్ నిధులు 341 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మాసం మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటిస్తామని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వారు తొలిసారిగా మచిలీపట్నం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంకు చేరుకోగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాహిద్ బాబు వారీ కార్యాలయపు సిబ్బంది, ఎస్.సి. సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా పూల మొక్కలు …
Read More »జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది 29-03-2025 తేది ఉదయం 10:30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారివారి కార్యాలయము రాజమహేంద్రవరం నందు జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం నిర్వహించబడుతుందని జిల్లా రవాణా అధికారి ఆర్ . సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రవాణాశాఖధికారి (RTO) వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం వున్న కండీషన్ లో వేలం వేయబడును కావున ఆసక్తిగల అభ్యర్ధులు బహిరంగవేలంలో పాల్గొనువారు ముందుగా వాహనములు తనిఖీ చేసుకొని తదుపరి ఈ కార్యాలయము నందు వేయు వేలం …
Read More »ఉద్యమ్ యాప్ లో పరిశ్రమల రిజిస్ట్రేషన్ కు ఆహ్వానం
-పాలచేర్ల ఆటో నగర్ లో మార్చి 26 బుధవారం రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమం -డి ఐ ఒ – శ్రీవనిధర్ రామన్ రాజమహేంద్రవరం / రాజానగరం , నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యమ్ (యాప్)లో పరిశ్రమల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే పక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం మార్చి 26 బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 …
Read More »జాయింట్ ఆఫ్సైట్ ERDMP LEVEL-III మాక్ డ్రిల్
రాజమహేంద్రవరం / తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ ఆఫ్సైట్ ERDMP LEVEL-III మాక్ డ్రిల్ను HPCL యొక్క ప్రొడక్ట్ పైప్లైన్ (VVSPL Ch 208.533Km) మరియు GAIL యొక్క LPG పైప్లైన్ (VSPL Ch 205 కిమీ) ద్వారా ఆంధ్ర ప్రదేశ్ జిల్లా తాళ్లపూడి జిల్లా పోచవరం గ్రామం, తాళ్లపూడి మండలం లో మంగళవారం జిల్లా పరిపాలన సమక్షంలో నిర్వహించారు. Mr. R. త్రినాధ రావు (డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్), Mr. వనిధర రామన్ (జిల్లా పారిశ్రామిక అధికారి), …
Read More »మెగా డి.యస్.సి. పరీక్షలకు ఆన్-లైన్ ద్వారా ఉచిత శిక్షణ
-దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకూ పొడిగింపు -జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధప్రదేశ్ బి.సీ స్టడీ సర్కిల్ రాజమహేంద్రవరం నందు మెగా డి.యస్.సి. పరీక్షల కొరకు ఆన్-లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, స్టడీ సర్కిల్ సంచాలకులు బి శశాంక మంగళ వారం ఒక ప్రకటనలో తెలియచేసారు. టెట్ (టీచర్ ఏలిజిబిలిటీ …
Read More »జిల్లాలో 12 ఉప సర్పంచ్ ల, ఒక ఎంపిపి, రెండు కో ఆప్షన్ సభ్యుల పరీక్ష ఎన్నికలు
-మార్చి 27 వ తేదీ ఎన్నికల నిర్వహణా పై పంచాయతి రాజ్, రెవిన్యూ, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో సమావేశం -ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 12 గ్రామాలలో ఉప సర్పంచ్ ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు , పెరవలి, రంగంపేట ల రెండు కో ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆమేరకు అధికారులు …
Read More »బ్రెయిలీ సాధనాలు పై అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల ప్రధాన తపాలా కార్యాలయం ప్రక్కన గల బాలికోన్నత పాఠశాలలో గల “జియాన్ అంధుల స్కూల్ ” లో ప్రాంతీయ భాషలో దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు బ్రెయిలీ సాధనాలు పై అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జడ్జి, డిఎల్ఎస్ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పేద పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు న్యాయం అందించాలనే …
Read More »
Prajavartha Online Telugu News