Breaking News

Daily Archives: April 28, 2025

వేస్ట్ మేనేజ్ మెంట్ కు మున్సిపల్ శాఖ అధిక ప్రాధాన్యత

-బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాటు వదిలివేయాలి. -నాలుగు థీమ్ లుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నాము. -స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే విధానంపై త్వరలో రూట్ మ్యాప్ -సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం -పొంగూరు నారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేస్ట్ మేనేజ్ మెంట్ కు పంచాయితీ, పురపాలక సంఘాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ …

Read More »

అర్జీల పరిష్కారంలో స్పష్టతకు ప్రాధాన్యతనివ్వండి..

-పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపండి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పష్టమైన సమాచారంతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చేందేలా అర్జీలను పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అన్నారు. పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుండి …

Read More »

అవ‌రోధాల‌ను అధిగ‌మించి.. ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాలి

-ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న విద్యార్థులు ప్ర‌భుత్వ స‌దుపాయాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి -స‌మాజంలో అంద‌రితో స‌మానంగా ఎద‌గాలి -173 మందికి రూ. 18.70 ల‌క్ష‌ల విలువైన ఉప‌క‌ర‌ణాల పంపిణీ -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న విద్యార్థులు అవ‌రోధాల‌ను అధిగ‌మించి.. జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకునేందుకు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న స‌దుపాయాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. సోమ‌వారం పాఠ‌శాల విద్యాశాఖ‌-స‌మ‌గ్ర శిక్ష ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న విద్యార్థుల‌కు ఉప‌క‌ర‌ణాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కార్యక్రమంలో …

Read More »

రెండు కోట్ల రూపాయల నిధులతో పైకాపురం చెరువు అభివృద్ధి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు కోట్ల రూపాయల నిధులతో పైకాపురం చెరువు పనులు అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పైకాపురం చెరువు, అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియం, కండ్రిక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల అమృత్ నిధులతో, పైకాపురం చెరువుల అభివృద్ధి చేస్తున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణన్ని …

Read More »

6 MRF ప్లాంట్ లతో నాగర్ కోయిల్ కార్పొరేషన్ వారి పారిశుద్ధ్య నిర్వహణ విధానమును అధ్యాయనం చేసిన విఎంసి కార్పొరేటర్ల బృందం

-క్షేత్ర స్థాయిలో స్టడీ సెంటర్ నిర్వహణ పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 6 MRF ప్లాంట్ లతో నాగర్ కోయిల్ సిటీ కార్పొరేషన్ వారి పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారని మేయర్ మహేష్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల స్టడీ టూర్ లో భాగంగా సోమవారం నాగర్ కోయిల్ కార్పొరేషన్ ను సందర్శించగా పలువురు కౌన్సిలర్స్ మరియు అధికారులతో కలసి విజయవాడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ రెడ్డి మరియు కార్పొరేటర్ల బృందానికి కమిషనర్ శ్రీ నిశాంత్ కృష్ణ …

Read More »

ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సోమవారం నిర్వహించిన …

Read More »

గంజాయి విక్రేతలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి

-నెల్లూరు జిల్లాలో పేట్రేగిపోతున్న అసాంఘిక శక్తులపై పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి -అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన సాయి ఎంక్లేవ్ అపార్ట్మెంట్ -హైకోర్టు అడ్వకేట్ పేటేటి రాజారావు మీడియా సమావేశంలో వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గంజాయి విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు అడ్వకేట్ పెటేటి రాజారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేరచరిత్ర కలిగిన కొంతమంది గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. …

Read More »

నాణ్యత లేని విత్తనాలు ఇచ్చి రైతులను మోసగించిన కంపెనీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలి

-పి.జమలయ్య,బణావతురాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యత కలిగిన పంట పండుంతుందని, దిగుబడి బాగా వస్తుందని రైతులకు చెప్పి అనుమతి లేని మరియు నాణ్యత లేని మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి రైతాంగాన్ని మోసంగించిన సీజెంటా, కారంటెక్, శ్రీకర్,సిరి తదితర విత్తనాల కంపెనీల యాజమాన్యంపై చట్టం పరమైన చర్యలు తీసుకోవాలని, ఆ కంపెనీ నుంచి రైతులకు ఒప్పందం ప్రకారం నష్టపరిహారం తక్షణమే ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పి.జమలయ్య,బాధిత విత్తన రైతు సంఘాల కన్వీనర్లు పుల్లూరు మాజీ సర్పంచి …

Read More »