Breaking News

Monthly Archives: April 2025

ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలను రోడ్ల మీద, ఖాళీ స్థలాల్లో వేయరాదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అపార్ట్మెంట్లు, కమ్యూనిటి గృహ సముదాయాల వారు తమ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలను రోడ్ల మీద, ఖాళీ స్థలాల్లో వేయరాదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం పట్టాభిపురం, రవీంద్ర నగర్, శ్యామలా నగర్, కృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్యామల నగర్ 3వ లైన్ …

Read More »

జిఎంసి కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 17న (గురువారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. …

Read More »

ఈ నెల 30తో ముగియనున్నముందస్తు పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, ప్రజలు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం ఒమేగా హాస్పిటల్స్, ఆర్వీఆర్ & జేసి ఇంజినీరింగ్ కాలేజీలు ముందస్తు పన్ను చెల్లిస్తూ కమిషనర్ గారికి చెక్ లను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా …

Read More »

అన్నాక్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నాక్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజారోగ్య అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం పల్నాడు బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ, నగరంలోని 7 అన్నా క్యాంటీన్ల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా స్థానిక ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. క్యాంటీన్ నుండి వచ్చే ఆహార వ్యర్ధాలు నేరుగా డ్రైన్ …

Read More »

టీం వర్క్, ప్రణాళిక పక్కాగా ఉంటే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టీం వర్క్, ప్రణాళిక పక్కాగా ఉంటే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నీ నిర్దేశిత సమయంలోగా పూర్తీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నగరపాలక సంస్థ విభాగాధిపతులు, అధికారులు, సచివాలయ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తీ చేయడానికి …

Read More »

ప్రధాని నరేంద్ర మోడి ఏర్పాట్లపై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి  మే 2 వ తేదిన అమరావతి పరిధిలో వివిధ శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృష్ట్యా అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు శ్రద్దపెట్టి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , నగరపాలక …

Read More »

ప్రధాని నరేంద్ర మోడి శంఖుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపం అమరావతి పరిధిలో వివిధ శంఖుస్థాపన కార్యక్రమాల్లో మే 2 వ తేదిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శాఖ కమిషనర్ వీర పాండ్యన్ , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ఆయుష్ కమిషన్ దినేష్ కుమార్, సిఆర్డిఏ అదనపు కమిషనర్లు నవీన్, …

Read More »

నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తాం

-త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు పున:ప్రారంభిస్తాము. -మన రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ను ఏర్పాటుకు సన్నాహాలు -కవులు, కళాకారులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. -అవార్డుల ఎంపిక లో పారదర్శకతకు పెద్దపీట వేశాం -కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నాటక రంగానికి కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకువస్తామని, కవులు, కళాకారులను ప్రోత్సహించి వారిలో ప్రతిభకు సానపెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీ.వి. …

Read More »

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో 16 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల సమావేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16 వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ డా. అర‌వింద్ ప‌న‌గారియా, స‌భ్యులు డా. మ‌నోజ్ పాండా, అన్నే జార్జ్ మాథ్యూ లతో వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను బుధవారం నోవాటెల్ హోటల్ లో వారితో జరిగిన ముఖాముఖి సమావేశంలో తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ వి. చిరంజీవి రావు, మాజీ శాసనమండలి సభ్యులు పి. అశోక్ బాబు లు మాట్లాడుతూ 15 వ ఆర్థిక …

Read More »

నాటక రంగ పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం కృషి

-నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ ఏడాది తప్పకుండా నిర్వహిస్తాం -కళలు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయి -రాష్ట్రంలో కళలు, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తాం -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 110 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్ర, జిల్లా స్థాయి కందుకూరి రంగస్థల పురస్కారాలు ప్రదానం చేసిన మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు …

Read More »