– ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలు, అర్జీల స్వీకరణ – అర్హులైన ప్రతిఒక్కరికీ పథకం ద్వారా లబ్ధి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తల్లికి వందనం పథకానికి 2,13,846 మంది విద్యార్థులు, 1,41,999 మంది తల్లులు అర్హత సాధించారని.. అర్హులతోపాటు అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగిందని.. ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలు, అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం ఓ ప్రకటనలో …
Read More »Daily Archives: June 13, 2025
పీ4 విధానం అమల్లో భాగస్వాములు కావాలి
– సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రా సాకారానికి చేతులు కలపాలి – జిల్లాలో రెడ్క్రాస్ సేవలు ప్రశంసనీయం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారానికి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని, అదేవిధంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ4 విధానాన్ని అమలుచేస్తోందని.. ఈ విధానం అమలుకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. శుక్రవారం ఏపీ రెడ్క్రాస్ ఛైర్మన్ వైడీ రామారావుతో పాటు …
Read More »ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎన్హెచ్ 65 విస్తరణ
– భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలతో తుది డీపీఆర్ – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ – హైదరాబాద్ సెక్షన్ లో జాతీయ రహదారి ఎన్హెచ్ 65ను ఆరు లైన్ల రహదారిగా విస్తరణలో భాగంగా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తుది డీపీఆర్ను పక్కాగా రూపొందించాలని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులకు సూచించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ – విజయవాడ ఎన్ హెచ్ 65 రహదారిని భవిష్యత్తు అవసరాలను …
Read More »మెట్రో విజయవాడకు మరో మణిహారం..
– భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర రవాణా ప్రణాళిక – భాగస్వామ్య పక్షాల సూచనలతో దార్శనిక ప్రణాళికకు తుది రూపు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడకు మరో మణిహారం కానుందని.. భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలకు కూడా ప్రాధాన్యమిస్తూ విజయవాడ సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపీ)కు తుది రూపు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టు సహా విజయవాడ సమగ్ర రవాణా ప్రణాళికపై …
Read More »యోగ సాధనతో శారీరకంగా మరింత శక్తివంతం…
-పరిశ్రమల్లో ‘‘వర్క్ బిఫోర్ యోగ’’ అమలు చేయండి… -యోగ సాధన ప్రయోజనాలను అందరికీ తెలియజేద్దాం… -మహిళా పారిశ్రామికవేత్తల యోగ సాధన అభినందనీయం.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు యోగ సాధన ద్వారా శారీరకంగా మరింత శక్తి లభిస్తుందని పరిశ్రమలలో పనికి ముందు కొంత సమయం యోగాసనాలకు కేటాయించేలా పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా శుక్రవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో మహిళా పరిశ్రమికవేత్తలతో …
Read More »డీజీ లక్ష్మి పథకం పై అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా – విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకట నారాయణ, డీజీ లక్ష్మి పథకం పై కొత్తగా ఎన్నుకున్న డీజీ లక్ష్మి లకు అవగాహన మరియు శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ (ucd) మాట్లాడుతూ, ఈ కార్యక్రమము నందు కొత్తగా ఎన్నుకున్న డీజీ లక్ష్మి ల కొరకు కస్టమర్ సర్వీస్ సెంటర్స్ (CSCs) ఏర్పాటుకు సంబంధించి ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ నుండి …
Read More »కొండపైన అనధికార కట్టడాలను నిర్మూలించండి…
-ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యం- విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, కొండపైన ఉన్న అనధికార కట్టడాలను నిర్మూలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, పంజా సెంటర్, చిట్టినగర్, కేఎల్ రావు పార్క్, సివిఆర్ ఫ్లై ఓవర్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొండపైన అనధికార …
Read More »ఏపీలో శాంతిభద్రతలు దిగజారాయి… : తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టిడిపి నేతలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గూర్చి అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణితో కలిసి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ని కోరినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, సాక్షి …
Read More »
Prajavartha Online Telugu News