గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టడానికి ఏఈల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గోరంట్ల, కోదండరాం నగర్, నగరాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏఈల …
Read More »Daily Archives: June 13, 2025
జిల్లాలో గత సంవత్సర కాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గత సంవత్సర కాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వం చేస్తూ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారంతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ హాలులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని …
Read More »యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలి… : శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్
-ఘంటసాలలోని బౌద్ధ స్తూపం వద్ద ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహణ -కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, అధికారులు, ప్రజలు.. -ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు నిర్వహించిన యోగా శిక్షకులు ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రోజు యోగా సాధన చేసి శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలని అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవమును రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో మే …
Read More »యోగాంధ్ర మాస్ యోగ సాధనకు సర్వం సిద్ధం
-జిల్లావ్యాప్తంగా 7 లక్షల 50 వేల మంది పేర్లు నమోదు -నగరంలో పది ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమం -జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ , సచివాలయ , ప్రముఖ కూడళ్లలో మాస్ యోగా సాధన -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని అదే క్రమంలో జిల్లా స్థాయిలో 8 లక్షల మందితో యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు …
Read More »మానసిక ఒత్తిడి లకు మంచి ఔషధం యోగ సాధన
-డీఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినిత్యం మానవ జీవన విధానంలో అనేక ఒత్తిడిలకు గురికావాల్సి వస్తున్నందున వాటిని అధిగమించేందుకు యోగ సాధనే ప్రధాన మార్గమని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ పై జిల్లాస్థాయి యోగానందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ మనసుకు ఒత్తిడి థైరాయిడ్ విని నొప్పులు ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులు మందులతో కాక కేవలం యోగ …
Read More »కోకో రైతులు నుంచి ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం
-వినతుల స్వీకరణ కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాస్తవ రైతుల నుంచే కోకో గింజల సేకరణ కోసం తహసిల్దార్, ఉద్యానవన అధికారులతో కూడిన ఒక ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా కోకో రైతుల నుంచి వినతులు స్వీకరించడం కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …
Read More »యోగాంధ్రా ట్రైల్ మాక్ డ్రిల్ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్రా ట్రైల్ మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టడం జరిగినదని, జూన్ 14 న పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ / నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైల్ యోగా …
Read More »లక్ష్యాలను మించి రైతులకు 643 ఎకరములలో పండ్ల తోటల పెంపకం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లలో ఉపాధీ హామీ పధకం ద్వారా సన్న చిన్నకారు రైతుల పొలములలో పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 2100 ఎకరములు లక్ష్యంగా నిర్ణయిచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు జిల్లాలోని అర్హులైన సన్న / చిన్న కారు రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఆర్ధిక …
Read More »నవోదయంతో నాటుసారా రహిత జిల్లా లక్ష్యం
-నాటుసారాను సమాజం నుంచి దూరం చేయడంలో సమిష్టి భాగస్వామ్యం అవసరం… -నవోదయం 2.0 ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు…. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు సమష్టి భాగస్వామ్యంతో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. తిరువూరు మండలం వేమిరెడ్డిపల్లి తండాలో శుక్రవారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…
-జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు,విద్యార్థినీ విద్యార్థులు, యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -జూన్ 14న (నేడు) జిల్లాలోని అన్ని గ్రామాలలో, మండలాలలో, మున్సిపాలిటీలలో, జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించే యోగాంధ్ర ర్యాలీ, కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో నిర్వహించండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, …
Read More »
Prajavartha Online Telugu News