-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రభుత్వ హామీల రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం చైర్మన్ డాక్టర్ ఎం తంబి దురై తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ హామీలపై రోడ్లు మరియు జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌరవిమాన యానం, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిన అంశాలపై రాజ్యసభ అధ్యయన …
Read More »Daily Archives: June 13, 2025
వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్
-బ్యాంకర్లు విద్యా రుణాలను సకాలంలో మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు (DCC )జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, ఆర్బిఐ ఎల్డీఎం …
Read More »విత్తన పంపిణీ లో డి కృషి యాప్ లోని సాంకేతిక అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయం బుడితి రాజశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ సహకారం) బుడితి రాజశేఖర్ ఐఏఎస్,రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ విజయవాడ డివిజన్ లోని గోల్లపూడి రైతు సేవా కేంద్రము ను సందర్శించారు . పర్యటన ముఖ్య ఉద్దేశ్యం తెలుపుతూ ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతున్న దరిమిలా,విత్తన పంపిణీ లో వినియోగిస్తున్న డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని (SOP) పరిశీలించడం కోసం మరియు పంపిణీ విధానములో పరిపాలనా మరియు సాంకేతిక …
Read More »విజయవాడలోని ఆల్ ఇండియా రేడియోలో యోగా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నద్ధతలో భాగంగా, విజయవాడలోని ఆల్ ఇండియా రేడియో ప్రాంగణంలో ఒక ఉత్సాహభరితమైన యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆకాశవాణి, దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC)తో సహా వివిధ మీడియా విభాగాలకు చెందిన 150 మందికి పైగా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య …
Read More »ప్రజలందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు వుండాలి : ఎంపీ కేశినేని శివనాథ్
-చిట్టినగర్ లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు హాజరు -నగర అభివృద్ధిలో నగరాలు ఒక భాగం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం అభివృద్ది తో పాటు రాష్ట్రాభివృద్ది జరిగే విధంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలి. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు మరుపిళ్ల చిట్టి కాలం నుంచి నగరాలు అభివృద్ధిలో ఒక భాగం అయ్యారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. చిట్టి నగర్ లో జరుగుతున్న నగరాల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలకు …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను శుక్రవారం వ మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సి.హెచ్.శంకరరావు, ఎంపి కేశినేని శివనాథ్ కు పుష్పంగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు ఎంపీ కేశినేని శివనాథ్ వారితో చర్చించారు. ఈ …
Read More »రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే వై.ఎస్. జగన్ రెడ్డి, వై.ఎస్.భారతి రెడ్డి తక్షణం క్షమాపణలు చెప్పాలి
-విద్యార్ధి, యువజన,మహిళ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం -తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహాం వద్ద భారీ నిరసన -మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ప్రోత్సహిస్తున్నందుకు వ్యతిరేకంగా పశ్చిమ నియోకవర్గంలోని విద్యార్ధి, యువజన, మహిళ సంఘాలు శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వున్న అంబేద్కర్ విగ్రహాం ముందు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ …
Read More »ఇచ్చిన హామీ మేరకే తల్లికి వందనం పథకం
-ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏడాదిలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్యతెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో భాగంగా శుక్రవారం బడికి వెళ్లే పిల్లలందరికీ 15000 వేలు చొప్పున తల్లుల ఖాతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగదును జమ చేయడంతో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ యేదుపాటి …
Read More »ఎన్డీఏ కార్యాలయంలో ఎల్.ఓ.సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను శుక్రవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో34 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రుద్రపాటి వెంకటేష్ కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 50 వ డివిజన్ గొల్లపాలెం గట్టు కు చెందిన టీ నందిని ( 25) ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో బిడ్డ అనారోగ్యానికి గురైంది పాపకు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం కోసం …
Read More »విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ లో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. విద్యాధరపురం, లేబర్ కాలనీ లోనీ జీ.ఎన్.ఆర్.ఎం హై స్కూల్ లో పాఠ్య, రాత పుస్తకాలను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎస్ వీ ఎన్ గణేష్ తో కలిసి శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News