బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయం బనగానపల్లె మండల కేంద్రం రవ్వలకొండ సమీపంలో రహదారి నిర్మాణాలకి నూతనంగా ఏర్పాటు చేసిన డానిష్ ఆస్ఫాల్ట్ ఫైబర్ సాంకేతిక తారు తయారీ ప్లాంటును రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బిసి.జనార్ధన్ రెడ్డి పరిశీలించారు.. డానిష్ ఆస్ఫాల్డ్ రీ-ఇన్ఫోర్సింగ్ టెక్నాలజీ రోడ్డు ఫైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రసంగం • చంద్రబాబు ఒక విజనరీ లీడర్.. ఆయన నిరంతరం కొత్త …
Read More »Daily Archives: July 4, 2025
పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి
-బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంటర్ డిపార్ట్మెంటల్ అనుసంధానం చేస్తూ లైవ్ సమాచారం అందుబాటులో ఉంటే ఎంతగానో ఉపయోగకరం -రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ -కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులతో కూడిన కమిటీ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా వస్తున్న జీఎస్టీ పన్నుల సరళిని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ …
Read More »ఆరు ఏకరాలు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలన
ఏలూరు/ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముసునూరు మండలం వేలుపుచర్ల లోని ఆరు ఏకరాలు కొండ పోరంబోకు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు అధికారులు, కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆరు ఏకరాలు భూమిని సర్వే చేసి,చదును చేసి ఇండ్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా …
Read More »ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు వినియోగించుకోవాలి
-రైతులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు సూచన -గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి నిమ్మాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పథకానికి సంబంధించిన గోడ పత్రికను శుక్రవారం మంత్రి అచ్చెన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందని, తుఫాను, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల …
Read More »ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
-పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్ మంత్రులతో సబ్ కమిటీ -అభ్యంతరం లేని నివాస స్థలాకు డిసెంబర్ లోగా రెగ్యులరైజేషన్ పూర్తి -2027 డిసెంబర్ నాటికి రీ సర్వే 2.0 -భూ వివరాలు దృశ్యరూపంలో కనిపించేలా ప్రత్యేక పోర్టల్ -ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం సూచనల ఆధారంగా నిర్ణయం -ప్రోటోకాల్ విధుల నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు -ఏ మంత్రి పర్యటన కు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్ లో వెళ్లేలా ఆదేశాలు -సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ శాఖపై రివ్యూలో సిఎం …
Read More »పుడ్ ప్రాసెసింగ్ పై శిక్షణ కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని DRDA మిటింగ్ హల్ లో ఆంద్ర ప్రదేశ్ పుడ్ ప్రాసెసింగ్ సోసైటి, రైతు సాధికార సంస్థ మరియు వారాహి ఫెడరేషన్ లో గ్రామాభివృద్దే రాష్ట్రాభివృద్ధి పై పుడ్ ప్రాసెసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ Dr. వెంకటేశ్వర్ గారు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో చిన్న సన్నకారు రైతులు FPO’s న్యాచురల్ ఫామింగ్ ఆగ్రిగేటర్స్ కు ఎలాంటి ప్రాసెసింగ్ మిషన్స్ కావాలి. ఈ ఏ రకమైన …
Read More »కృత్రిమమేథ సహకారంతో భూ వివాదాలు, సమస్యలకు పరిష్కారం
-బ్లాక్ చైన్ టెక్నాలజీతో మోస పూరితమైన రిజిస్ట్రేషన్లకు, ఎంట్రీలకు అడ్డుకట్ట -క్యూఆర్ కోడ్ తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 15 న పంపిణీ -రాష్ట్ర ముఖ్యమంత్రి అద్యక్షతన రెవిన్యూ శాఖపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు -రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేథ సహకారంలో ఆధార్, సర్వే నంబర్లను లింక్ చేయడం ద్వారా భూ వివాదాలు, సమస్యలను శాశ్వత పరిష్కరించే …
Read More »రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. అధికారిగా డా.మద్దినేని సుధాకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. (NSS) అధికారిగా డా.మద్దినేని సుధాకర్ నియమితులయ్యారు. వీరు ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు నందు గత 30 సంవత్సరములుగా మేథమెటిక్స్ విభాగంలో ఆచార్యునిగా సేవలందించారు. మరియు గత 23 సంవత్సరాల నుండి కళాశాల ఎన్.ఎస్.ఎస్. అధికారిగా, జిల్లా అధికారిగా ఎన్.ఎస్.ఎస్. ద్వారా విశిష్ట సేవలు అందించారు. వీరు ఎన్.ఎస్.ఎస్. ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకోవడంతో పాటు …
Read More »సరైన సమయంలో సాయం… నిరంతర మార్గనిర్దేశనం
-పేదరికంపై యుద్దం చేయాలి… చరిత్ర సృష్టించాలి -ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి పీ4 అద్భుతమైన వేదిక -బంగారు కుటుంబాలకు సంక్షేమంలో కోత ఉండదు -పీ4 అమల్లో బాపట్ల జిల్లా టాప్ -పీ4 అమలుకు వివిధ స్థాయిల్లో రెండు కమిటీలు, రెండు ఛాప్టర్లు ఏర్పాటు -పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి -సీఎం నేతృత్వంలో స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు అమరావతి, నేటి …
Read More »తెలుగు జాతి ఖ్యాతి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -మన్యం వీరుడు అల్లూరి స్వగ్రామం పాండ్రంగిలో అడుగుపెట్టడం పూర్వజన్మ సుకృతమని వెల్లడి -అల్లూరి నడయాడిన ప్రాంతాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని హామీ -అల్లూరి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను నెరవేరుస్తామని వెల్లడి -విశాఖను టూరిజం, కల్చర్, సినిమా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం -పాండ్రంగిలో అల్లూరి జయంతి వేడుకను స్వయంగా నిర్వహించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రశంసించిన మంత్రి దుర్గేష్ విశాఖపట్నం, పాండ్రంగి, నేటి పత్రిక …
Read More »
Prajavartha Online Telugu News