Breaking News

Daily Archives: July 22, 2025

ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం. మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా …

Read More »

పంటల వివరాలపై సమగ్రంగా ‘శాటిలైట్ సర్వే’

-ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ -47 లక్షలకు పైగా ‘అన్నదాత సుఖీభవ’ లబ్దిదారుల ఈకేవైసీ పూర్తి -త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్ సమావేశాలు -యాప్ ద్వారా మత్స్యకారులకు సముద్ర మత్స్యసంపద వివరాలు -వ్యవసాయం-అనుబంధ రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు -4 గంటలకు పైగా లోతైన చర్చ – రైతులకు మేలు చేసేలా సూచనలు -నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతోనూ సమీక్ష -కాలువలు అన్నింటికీ నీటిని వదలాలని ఆదేశం అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రమంతటా ఏ సర్వే …

Read More »

నాడు సాయం పొందాడు… నేడు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు…

-నలుగురిని చదివించేందుకు ముందుకు వచ్చిన విదేశీ విద్య పథకం లబ్దిదారుడు సాత్విక్ -విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న పేదలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన సాత్విక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ పథకాలకు సార్థకత చేకూరుతుంది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు ఆ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నాడు ఆర్థిక సాయం పొందిన చేతులు.. ఇప్పుడు పేదలకు …

Read More »

శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఆనం ప్రత్యేక పూజలు

పాణ్యం, నేటి పత్రిక ప్రజావార్త : సూపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం గాడిగరేవుల గ్రామం లో వేంచేసిన శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని కోనేరును పరిశీలించి, తగిన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు …

Read More »

కుప్పంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు

-30కి పైగా ఉపాధి కల్పన కంపెనీలు పాల్గొన్నాయి -జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ -నియోజవర్గంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశ కల్పనే లక్ష్యం -ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ -300 మంది పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది -ఉద్యోగం చిన్నదైన పెద్దదైన ఆత్మ ధైర్యంతో పనిచేయాలి -కడ పిడి వికాస్ మర్మత్ కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు అందనున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం కుప్పంలోని కడ కార్యాలయంలో మేగా …

Read More »

రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి… : జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ

ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరగనున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఏఎస్పీ సత్యనారాయణ, రాష్ట్ర గవర్నర్ ఎడిసి …

Read More »

జగ్గయ్యపేట ను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి… : దోనేపూడిశంకర్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ రోడ్డు లోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ( పిల్లలమర్రి భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేట లో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత …

Read More »

దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్-2025అవార్డు తిరుపతి కి రావడం ఎంతో సంతోషదాయకం

-రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి పరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ -స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా సూపర్ స్వచ్చ లీగ్ లో తిరుపతి కార్పొరేషన్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ -తిరుపతి జిల్లాను జీరో వెస్ట్ జిల్లా గా మార్చుదాం -తిరుపతి ని ఉత్తమ స్థానంలో నిలపడమే లక్ష్యం : కమిషనర్ ఎన్.మౌర్య -స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు కార్పొరేషన్కు దకడం తిరుపతి ప్రజలందరికీ గర్వకారణం తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా …

Read More »

విజయవాడ, గన్నవరం సివిల్ సప్లై గోడౌన్‌లలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

-బియ్యం నాణ్యత, ప్యాకింగ్, తూకం, పరిశుభ్రతపై మంత్రి పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు విజయవాడలోని గొల్లపూడి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని సివిల్ సప్లై గోడౌన్‌ను, గన్నవరం సివిల్ సప్లై గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 41,091 పాఠశాలలు, 3,800 సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల …

Read More »

త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -వర్క్ షెడ్లతో పాటు సోలార్ లైటింగ్ యూనిట్ల ఏర్పాటు -బీసీ హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి -ఖాదీ గ్రామీణాభివృద్ధి బోర్డు ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు -ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ యువతకు ఉపాధి కల్పించండి -అధికారులతో మంత్రి సవిత అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని …

Read More »