Breaking News

Daily Archives: July 17, 2025

నా మొద‌టి సంత‌కం 45 వేల వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల మీదే

-రైతుల‌కు వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మారుస్తాం -ఆధునిక ప‌ద్థ‌తుల‌ను అన్న‌దాత‌లు అందిపుచ్చుకోవాలి -వైసీపీ ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయరంగం నిర్వీర్యం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌ల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రైతాంగానికి వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు జిల్లా గుర‌జాల‌ నియోజకవర్గం నడికుడిలో గురువారం జ‌రిగిన‌ కిసాన్ మేళా మ‌హాత్స‌వ ప్రారంభ కార్య‌క్ర‌మంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయరంగంలో వినియోగించే ఆధునిక ప‌రిక‌రాల‌తో …

Read More »

పి4 తో హస్త కళల అభివృద్ధి

– ఏజెన్సీలో వెదురుతో తయారు చేసే హస్తకళలకు ప్రోత్సాహం – రంపచోడవరం గిరిజన గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో హస్తకళలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. గురువారం ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జనసేన అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ …

Read More »

రాయలసీమకు నీళ్లిచ్చానన్న సంతృప్తి ఎన్నటికీ మరువలేనిది

-సీమ కరవు, రైతుల కష్టాలు తెలిసిన వాణ్ని…నీళ్లతోనే బతుకులు మారతాయని నమ్మిన వ్యక్తిని -సీమలో నీటి ప్రాజెక్టులకు ఆధ్యుడు ఎన్టీఆర్…ఆచరణ నాది -గత ప్రభుత్వం హంద్రీనీవాకు రూపాయైనా ఖర్చు పెట్టిందా.? -సంక్షేమం ఇవ్వడం గొప్పగా భావించడం లేదు..బాధ్యతగా స్వీకరిస్తున్నాం. -రాయలసీమంటే వాళ్లది ఓట్ల రాజకీయం..నాది అభివృద్ధి సంకల్పం. -నీటికోసం తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వద్దు…ఇచ్చిపుచ్చుకుందాం -సాగునీటి వినియోగదారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -మల్యాల పంపింగ్ స్టేషన్‌ నుంచి 3 పంపుల ద్వారా హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన సీఎం -జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న …

Read More »

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ ఎస్ఐపీబీ సమావేశం

-రూ.39,473 కోట్ల పెట్టుబడులకు ఆమోదం -నేడు ఆమోదించిన 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగాల కల్పన -ఇప్పటి వరకూ కూటమి ప్రభుత్వంలో జరిగిన 8 ఎస్ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం -మొత్తం రూ.5,74,238 కోట్ల పెట్టుబడులకు అంగీకారం -వీటిద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు -పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ ఎకోసిస్టం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని …

Read More »

స్పెష‌ల్ ఛీఫ్ సెక్ర‌ట‌రీని క‌లిసిన శాప్ ఛైర్మ‌న్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నూత‌నంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ అజయ్ జైన్‌ను (యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ క‌ల్చ‌ర‌ల్‌, స్పోర్ట్స్‌) విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్‌లో ఏపీ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఏపీలో క్రీడా అభివృద్ధిపై అజ‌య్ జైన్‌తో చర్చించారు. ఏపీలో క్రీడ‌ల అభివృద్ధికి కృషి చేయాల‌ని కోరారు.

Read More »

FCI కు CMR 10 శాతం బ్రోకెన్ రైస్ సరఫరా కు సువర్ణ అవకాశం

-రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం -‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ పేరు నిలబెడదాం – మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాల ప్రకారం, కేంద్రానికి (FCI) కస్టమ్ మిల్లింగ్ రైస్ 10 శాతం బ్రోకెన్ (విరిగిన) బియ్యం తో సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈరోజు విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి …

Read More »

రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం. దేశవ్యాప్తంగా సమగ్రమైన పెద్ద ఎత్తున సర్వేలను నిర్వహిస్తుంది. మరియు వివిధ సామాజిక ఆర్థిక పారామితులపై బలమైన డేటాబేస్ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళిక మరియు విధాన రూపకల్పనలో సహాయపడుతుంది. ఈ మైలురాయిని గుర్తుచేసుకునేందుకు, NSO తన 75వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో, రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీ ANVESHA 2.0, 18.07.2025 న …

Read More »

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా అత్యాధునిక మౌలిక వసతుల కల్పన –– హోంమంత్రి వంగలపూడి అనిత

-కరగ్రహారంలో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన మంత్రి కరగ్రహారం(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు శాఖలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖామంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ …

Read More »

రాష్ట్రప‌తి చేతుల మీదుగా స్వచ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డులు అందుకున్న మంత్రి నారాయ‌ణ‌

-రాష్ట్రం నుంచి ఐదు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ల‌కు అవార్డులు -వివిధ కేట‌గిరీల్లో అవార్డులు ద‌క్కించుకున్న ఏపీ మున్సిపాల్టీలు -విజ‌యవాడ‌,గుంటూరు,తిరుప‌తి,జీవీఎంసీ,రాజ‌మండ్రి కార్పొరేష‌న్ ల‌కు అవార్డులు -సీఎం చంద్ర‌బాబు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తోనే అవార్డులు ద‌క్కాయ‌న్న మంత్రి నారాయ‌ణ‌ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను దేశంలోనే అత్యంత ప‌రిశుభ్ర రాష్ట్రంగా మార్చాల‌నేది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌క్ష్యం అన్నారు పుర‌పాల‌క‌,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి నారాయ‌ణ‌.ముఖ్య‌మంత్రి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తోనే రాష్ట్రంలోని మున్సిపాల్టీలు మ‌రోసారి స్వ‌చ్చ‌త అవార్డులు ద‌క్కించుకున్నాయ‌న్నారు.రాష్ట్రంలోని మునిసిపాలిటీల‌ను డంపింగ్ యార్డ్ ర‌హితంగా మార్చేలా ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకెళ్తున్నామ‌న్నారు.ఢిల్లీలోని …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ రహితంగా ప్రభుత్వ కార్యాలయాలను తీర్చిదిద్దేందుకు కృషి

-తొలుత 17 కార్పొరేషన్లలో అక్టోబరు నాటికి అమలుకు కార్యాచరణ -సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి -ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తతకు చర్యలు -పియం ఆదర్శ గ్రామ యోజన కింద 1027 గ్రామాలు ఎంపిక -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్లాస్టిక్ రహిత కార్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్,స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర, ఎంఎస్ఎంఇ పార్కులు …

Read More »