-విద్యాశాఖలో ఏడాదిలో తెచ్చిన మార్పులు భేష్ -ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు -2 కోట్ల మందితో పేరెంట్ టీచర్ మీటింగ్ గొప్ప ముందడుగు -పిల్లలందరినీ చదివించాలనే తల్లికి వందనం -మా హయాంలో 12 డీఎస్సీలతో 1.66 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ -పుట్టపర్తిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్ధులకు పాఠాలు చెప్పిన సీఎం -తల్లి పేరిట ఒక మొక్క నాటేలా విద్యార్ధులకు మొక్కలు -విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం, …
Read More »Daily Archives: July 10, 2025
సత్యసాయి మహా సమాధిని దర్శించిన సీఎం చంద్రబాబు
-సత్యసాయి శతజయంతి ఉత్సవాలపై సమీక్ష -మామిడి సహా ఇతర సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనంతరం ప్రశాంతి నిలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడే ఉన్న కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి మహా సమాధిని దర్శించుకున్నారు. బాబా మహాసమాధిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నవంబర్లో జరిగే సాయిబాబా …
Read More »పీ-4ను పరుగులు పెట్టించేలా..
-పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం.. -త్వరలో మార్గదర్శులతో భేటీ కానున్న సీఎం -పీ4-జీరో పావర్టీపై సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్- పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్దం చేస్తోంది. త్వరలో మార్గదర్శకులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పీ4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన …
Read More »మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న మా కుమారుల్ని రక్షించండి
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మహిళ వినతి -సమస్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ గండబోయిన సూర్యకుమారి అనే మహిళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సూర్యకుమారి కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయనగరానికి చెందిన ఆమె– మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి …
Read More »పట్టణ ప్రజల సంతృప్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశుభ్రత సేవలపై దృఢమైన లక్ష్యాలను నిర్ణయించింది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 – పట్టణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత సేవలపై ప్రజల సంతృప్తిని మెరుగుపరచేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) క్రింద నడుపుతున్న పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ ట్రాకింగ్ (PPT) కార్యక్రమంలో భాగంగా ఉందని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, …
Read More »కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందాం
-కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జిల్లాల్లో కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందామని కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి పట్టణం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కరువు పీడిత జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర …
Read More »రైతులే దేశానికి బలం
-మహిళలు పేదరికం నుంచి తలెత్తి నిలవాలి -53,746 ఎస్ హెచ్ జి సభ్యులకు రూ.437 కోట్ల బ్యాంకు లింకేజ్ పంపిణీ -కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులే దేశానికి బలమని.. మహిళలు పేదరికం నుంచి తలెత్తి నిలవాలని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. గురువారం పుట్టపర్తి మండలం, పెడబల్లి గ్రామ పొలాల్లో రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో కేంద్ర వ్యవసాయ, …
Read More »రాష్ట్రంలో ఎక్కడా అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి
-వాటర్,వెక్టర్ బోర్న్ వ్యాధులు ప్రబలకుండా రోజు వారీ పర్యవేక్షణ చేయాలి -అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించండి -తాగునీటి పైపులైన్లు లీకేజి,బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనను నియంత్రించండి – స్వర్ణాంద్ర పి-4 కింది ఆగష్టు 15 నాటికి 15లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యం -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ గా వచ్చే వివిధ అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ …
Read More »డంపింగ్ యార్డ్ వేస్టును బయోమైనింగ్ పద్ధతి ద్వారా నిర్మూలిస్తాం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : డంపింగ్ యార్డ్ వేస్టును బయోమైనింగ్ పద్ధతి ద్వారా నిర్మూలిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.గురువారం రాత్రి సూళ్లూరుపేట పురపాలక సంఘము పరిధిలో జాతీయ రహదారి సమీపంలో గల డంపింగ్ యార్డ్ ను రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు ఇతర మండల స్థాయి అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ,సూళ్లూరుపేట టౌన్ లోని డంప్ యార్డ్ ఈ పట్టణానికి ఒక మచ్చలాగా మారిందన్నారు.ఈ డంప్ …
Read More »2014-19 మధ్య జరిగిన నరేగా బిల్లుల విషయంలో ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు
-వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిలిపేసిన ఉపాధి హామీ పేమెంట్స్ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా క్లోజ్ చేసిన 3,52,788 పనులకు బిల్లులు ఇచ్చేందుకు అంగీకారం -రాష్ట్ర ప్రభుత్వ వరుస ప్రయత్నాలతో సుమారుగా రూ. 180 కోట్ల మేర విలువైన బిల్లులకు మోక్షం -ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ. -ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గతంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించే అవకాశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేసిన …
Read More »
Prajavartha Online Telugu News