-మంగళవారం నుంచి నాలుగు రోజుల సమగ్ర శిక్షణ -రాష్ట్ర విభజనానంతరం మొట్టమొదటి శిక్షణా కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 26 జిల్లాల ఆరోగ్య సేవల సమన్వయాధికారుల (డిసిహెచ్యస్లు) పనితీరు మెరుగుపరిచేందుకు ఈనెల 8 నుండి నాలుగు రోజుల పాటు సమగ్ర శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సిహెచ్సిలు), జిల్లా మరియు ప్రాంతీయా ఆసుపత్రులు అందించే సేవలను డిసిహెచ్యస్లు పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో మొత్తం 242 సెకండరీ ఆసుపత్రులున్నాయి. ఇటీవల వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించిన …
Read More »Daily Archives: July 6, 2025
జగన్మాతకు జేజేలు
-తొలి ఏకాదశి కు పోటెత్తిన భక్తజనం -సమన్వయంతో ఏకధాటిగా 13 గంటలు.. -విధులు నిర్వహించిన ఈవో శీనా నాయక్, ఉద్యోగులు -అమ్మవారిని దర్శించుకున్న 65,000 వేలమంది భక్తజనం -ఎటువంటి అవాంతరాలు లేకుండా భద్రతా చర్యలు -విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టీం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జై భవాని…జై జై భవాని.. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. వేకుజామున 5 గంటల నుంచి దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పవిత్ర కృష్ణ నది లో స్థానమాచరించి ఎంతో …
Read More »మామిడి కొనుగోళ్లలో ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు
-ఇప్పటి వరకూ 3.08 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లు -రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కేజీ రూ.12 లకు కొనుగోలు -మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు…కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజువారీ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి …
Read More »మొహారం పండుగ సందర్బంగా పీర్ల వేడుకలకు ముఖ్య అతిధిగా షేక్ ఖలీఫా తుల్లా బాషా
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా లోని దర్శి నియోజగవర్గం గంగపాలెం గ్రామములో జరిగిన మొహారం పండుగ సందర్బంగా పీర్ల వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న “ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ”ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా కి మరియు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ మీరవలీ లకు ఘనంగా స్వాగతం పలికిన గ్రామ ముస్లిం పెద్దలు. ఈ సందర్బంగా“ పీర్ల పంజాలకు ”ఘనంగా (ప్రార్ధన)పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదన కార్యక్రమం …
Read More »సంక్షేమ పధకాలను అందరికీ అందేటట్లు చూస్తాను… : షేక్ ఖలీఫాతుల్లా బాషా
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరము లోని మంగమూరు డొంక ఏరియాలో తాత్కాలిక నివాసము ఉంటున్న సంచార జాతులకు చెందిన గంగిరెడ్డి యాదవ్ ల కుటుంబాలను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న భారతీయ జనతా మాజ్దూర్ సెల్ (BJMC ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా. ఈ సందర్బంగా సంచార జాతికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబలకు చెందిన పలువురు మాట్లాడుతూ తమసమస్యలు ఎవరుకూడా …
Read More »కాపులకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలి… : చందు జనార్దన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాపుల మనోభావాలకు ముడిపడి ఉన్న తుని రైలు దహన ఘటన పై నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో సీనియర్ నాయకులు, పలు సంఘాల నాయకులు, రాధా రంగా మిత్ర మండలి ముఖ్య నాయకులు, ఉద్యమ జే ఏ సి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జే.ఏ.సి అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపు, తెలగ, …
Read More »కూటమి ప్రభుత్వంలో పేదలకు మేలు జరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా
-వినికిడి సమస్య ఉన్న తమకు సహాయం అందించినందుకు MLA బొండా ఉమకి కృతజ్ఞతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం 60వ డివిజన్ వాంబే కాలనీ కి చెందిన అన్నలదేసి కృష్ణవేణి, చిన్నబోయిన షారోన్ బ్లేస్సి, గరిటాడ పార్వతి లకు నిన్న సాయంత్రం “సుపరిపాలనకు తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమమహేశ్వరరావు ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తు …
Read More »SMoSS: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు AI ఆధారిత విధానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ కోసం డీప్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ దోమల నియంత్రణ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కృత్రిమ మేధస్సు శక్తితో పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ (SMoSS) రాష్ట్రంలోని ఆరు ప్రధాన మునిసిపల్ కార్పొరేషన్లలో 66 ప్రాంతాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించబడుతుంది. SMoSS ప్రధానంగా దోమల బెడదను అరికట్టడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అలాగే ఇందుకు సంబంధించి పురపాలక సిబ్బంది పని భారాన్ని తగ్గించడానికి,పట్టణ …
Read More »తోటపల్లి నీటిని విడుదల చేసిన సంధ్యా రాణి
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ఆదివారం తోటపల్లి జలాశయం నుండి ఖరీఫ్ కు నీటిని విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని దాదాపు 17 మండలాల్లోని చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపడానికి నీటిని విడుదల చేసారు. ఇది ప్రాజెక్ట్ కింద చివర ఆయకట్టు వరకు నీటి నిర్వహణకు సహాయపడుతుంది. ఈ రిజర్వాయర్ ను 1,31,221 ఎకరాల ఆయకట్టును అందించడానికి యోచించగా, ఇప్పటి వరకు 84,033 …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు …
Read More »
Prajavartha Online Telugu News