Breaking News

Monthly Archives: June 2025

ఐక్వతతో ముందుకు సాగుదాం… స్త్రీల సంక్షేమం కొరకు పాటుపడదాం… : ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో… స్త్రీలకు రక్షణ లేని స్వాతంత్య్రయం స్వాతంత్య్రయం కానే కాదని స్త్రీలకు పూర్తిస్థాయిలో రక్షణ హక్కుల పరిరక్షణ కల్పించిన రోజే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా పరిగణించాలని గాంధీ దేశం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ అన్నారు. సోమవారం తెనాలి ఆటోనగర్‌ నుండి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు 1948 …

Read More »

అంచనాలకు అందని ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎంపిక

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో కూడా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచంద్ర రావును పార్టీ ఎంపిక చేసింది. ఈ రెండు స్థానాల కోసం అనేకమంది పోటీలో ఉన్నప్పటికీ, ఆరెస్సెస్ అండదండలు ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగినవారికి, సౌమ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఏపీ …

Read More »

రేపు కొవ్వూరు లో సీఎం పర్యటన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అమరావతిలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10. 00 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.45 గంటలకు మలకపల్లికి చేరుకోనున్నారు. 10.45 నుంచి 11.05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దే ఆయన నగదు పంపిణీ చేయనున్నారు. ఉదయం 11.10 నుంచి మ.12.40 వరకు …

Read More »

అమెరికాలో సిలికాన్ వ్యాలీ- అమరావతిలో క్వాంటం వ్యాలీ

-2026 జనవరి 1 నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ -క్వాంటం వ్యాలీకి అనుబంధంగా ఒక ఎకోసిస్టం ఏర్పాటు -డీప్ టెక్నాలజీ, ఏఐ, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు ఏపీలో విస్తృత అవకాశాలు -బహుళజాతి సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి -భవిష్యత్ టెక్నాలజీలను పాలనలో, ప్రజా జీవనంలో సమ్మిళితం చేయటమే నా లక్ష్యం -అమరావతి క్యాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -నేషనల్ వర్క్ షాప్‌లో క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్ ప్రదర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలో సిలికాన్ …

Read More »

అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాపు 2025

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్యాంటమ్ వ్యాలీ కేంద్రంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అందులో భాగంగా సోమవారం నోవాటెల్ హోటల్ లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాపు 2025 ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు దేశ, విదేశాల నుంచి ఐటీ నిపుణులు, ఐటీ సంస్థల అధినేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లు …

Read More »

ఇప్పటికైనా మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వం స్పందించాలి… : వేముల జైపాల్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నిరసన దీక్ష చేపట్టి నేటికీ 52 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడు వేముల జైపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా వేముల జైపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో సిడి మీద ఆఫీస్ కి ముట్టడిలో కార్యక్రమంలో సి డి ఎం ఏ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జేఏసీగా పిలుపుగా ఇచ్చినటువంటి ప్రకారంలో …

Read More »