-మేరా యువ భారత్ – పశ్చిమ గోదావరి జిల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని, తద్వారా దేశ ప్రగతి సాధించగలమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి. సూర్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఏలూరు వారి ఆదేశాల మేరకు నవజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెనుగొండ లోని రెడ్డి కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడింది. …
Read More »Monthly Archives: June 2025
ఎనికేపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యెగా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మైభారత్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యెగా అనే కార్యక్రమంను గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడులొని శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే పద్మలత మాట్లాడుతూ యోగా అనేది దైనందిన జీవితంలో ఎంతో అవసరమని యోగా అనేది ఆరోగ్యప్రదాయని ప్రతి ఒక్కరి యోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్ధ, న్యూ రాజీవ్ నగర్, పాయకాపురం, విజయవాడ, సి.సి.ఆర్.ఎ.యస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 21.05.2025 నుండి వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్టుగా ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్, డా. బి. వెంకటేశ్వర్లు తెలిపారు. “Yoga for One Earth, Yoga for One Health” అనే ఈ ఏడాది నినాదానికి అనుగుణంగా, యోగా ద్వారా శారీరక, …
Read More »యోగాంధ్ర-2025 విజయవంతం కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
-యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర – 2025 (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుండి జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం వరకు నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న …
Read More »రాష్ట్ర హైకోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హైకోర్టులో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయాధికారులు, న్యాయవాదులు మరియు హైకోర్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా హైకోర్టు పని వేళలు ముగుస్తున్న సమయంలో వీరంతా పలు రకాల యోగసనాలను …
Read More »యోగాని జీవన విధానంగా మార్చుకోవాలి
-భారత సంస్కృతిని, పరంపరను తెలియజేసే యోగాసనాలను అందరూ ప్రతిరోజు అభ్యాసం చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ -అనంతపురం పిటిసి గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు.. అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుంచి శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా …
Read More »రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఆద్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసన సభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. రాష్ట్ర శాసన సభ ప్రాగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అంతా ఉదయం 6.30 గంటలకే …
Read More »ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం స్పందించాలి… : వేముల జైపాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నిరసన దీక్ష చేపట్టి నేటికీ 45 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడు వేముల జైపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం, అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ లో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 45వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా వేముల జైపాల్ విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల గోడు పట్టించుకోకుండా …
Read More »స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 1781 కేంద్రాల్లో 3.50 లక్షల మందికిపైగా ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొని విజయవంతం చేశారని నగరపాలక సంస్థ కమిషనర్(ఇంచార్జి) చల్లా ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ (ఇంచార్జి) మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025లో భాగంగా వార్డ్ సచివాలయాల వారీగా నోడల్ అధికారులను కేటాయించి, ప్రజలకు విస్తృతంగా యోగాపై …
Read More »61,266 పాఠశాలల్లో ఘనంగా యోగాంధ్ర నిర్వహణ..
-రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు -వెల్లడించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., -ప్రతి ఒక్కరిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి. IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, యోగాసనాలు వేసి రికార్డును నెలకొల్పడంలో భాగమయ్యారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక …
Read More »
Prajavartha Online Telugu News