విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తమ అభిమాన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చిట్టినగర్ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మరుపిళ్ల హనుమంతరావు తెలిపారు. మే నెలలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి కోలుకున్నారు. ఆయనను హైదరాబాదులోని వారి నివాసంలో చిట్టినగర్ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన …
Read More »Monthly Archives: June 2025
జూన్ 23 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్
-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in నందు నమోదు చేసుకునే అవకాశం -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా పౌర సేవలు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 23వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »ఈ నెల 23వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత …
Read More »ఎనికేపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యెగా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మైభారత్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యెగా అనే కార్యక్రమంను గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడులొని శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే పద్మలత మాట్లాడుతూ యోగా అనేది దైనందిన జీవితంలో ఎంతో అవసరమని యోగా అనేది ఆరోగ్యప్రదాయని ప్రతి ఒక్కరి యోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిపై చర్యలు తీసుకోవాలి…
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దాణాపురం సర్పంచ్ కుల, మతాల గురించి ప్రస్తావించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా, ఆదోని నియోజకవర్గం, దాణాపురం సభలో దళితుడైన కారణంగా సర్పంచ్ ను వేదిక మీదకు పిలవకుండా అవమానించిన ఘటన దుర్మార్గం. ఆదోని …
Read More »శారీరక- మానసిక ఆరోగ్యానికి మార్గం యోగా
-ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు -ఒలంపిక్, కామన్ వెల్త్ క్రీడల్లో యోగాను ప్రవేశపెట్టేలా ప్రధాని చొరవ చూపాలి -22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేపట్టి గిన్నిస్ రికార్డు సృష్టించారు -11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని విశాఖలో జరుపుకోవడం ఏపీకి దక్కిన గౌరవం -ఇకపై యోగా మన జీవన విధానం కావాలి -యోగా డే గ్రాండ్ సక్సెస్.. సత్తా చాటారు -విశాఖలో నిర్వహించిన యోగాడేలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »యోగా డే సూపర్ హిట్
-ప్రజల సహకారంతో గ్రాండ్ సక్సెస్ అయింది -విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు -నాడు దీపావళి వద్దంటే మానేశారు…నేడు యోగాడేకి రమ్మంటే తరలి వచ్చారు -రోజూ గంట పాటు యోగా చేయండి.. ఆరోగ్యం కోసం చేసే ఖర్చులు ఉండవు -సూర్య నమస్కారం చేసి గిన్నీస్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులను అభినందిస్తున్నా -ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదు -రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాం -విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -కార్యక్రమం విజయవంతం …
Read More »ప్రపంచ యోగా దినోత్సవం… భారతావనికి దక్కిన గౌరవం
-యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేశారు -‘యోగా.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ థీమ్ ను మనందరం ముందుకు తీసుకెళ్దాం -ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు -విశాఖలోని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను, గొప్పదనాన్ని చెబితే … దానిని ప్రధాని నరేంద్ర …
Read More »మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గళ్ మానాడు (సమ్మేళనం)లో జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం మధురైలోని అమ్మ తిడల్ ప్రాంగణంలో ఈ మానాడు కార్యక్రమం ఏర్పాటైంది. హిందూ మున్నాని సంస్థ మురుగ భక్తర్గళ్ మానాడును నిర్వహిస్తుంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ ఆదివారం మధురై చేరుకొని మీనాక్షీ సుందరేశ్వర ఆలయాన్ని, …
Read More »
Prajavartha Online Telugu News