Breaking News

Monthly Archives: June 2025

లక్ష్యాలను మించి రైతులకు 643 ఎకరములలో పండ్ల తోటల పెంపకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లలో ఉపాధీ హామీ పధకం ద్వారా సన్న చిన్నకారు రైతుల పొలములలో పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో  2100 ఎకరములు లక్ష్యంగా నిర్ణయిచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు జిల్లాలోని అర్హులైన సన్న / చిన్న కారు రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఆర్ధిక …

Read More »

న‌వోద‌యంతో నాటుసారా ర‌హిత జిల్లా ల‌క్ష్యం

-నాటుసారాను స‌మాజం నుంచి దూరం చేయడంలో సమిష్టి భాగస్వామ్యం అవసరం… -నవోద‌యం 2.0 ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు…. జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను నాటుసారా ర‌హితంగా తీర్చిదిద్దేందుకు స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. తిరువూరు మండలం వేమిరెడ్డిపల్లి తండాలో శుక్రవారం జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ …

Read More »

యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…

-జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు,విద్యార్థినీ విద్యార్థులు, యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -జూన్ 14న (నేడు) జిల్లాలోని అన్ని గ్రామాలలో, మండలాలలో, మున్సిపాలిటీలలో, జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించే యోగాంధ్ర ర్యాలీ, కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో నిర్వహించండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, …

Read More »

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదల తదితర అంశాలను రాజ్యసభ చైర్మన్ కు నివేదించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తాం

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రభుత్వ హామీల రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం చైర్మన్ డాక్టర్ ఎం తంబి దురై తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ హామీలపై రోడ్లు మరియు జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌరవిమాన యానం, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిన అంశాలపై రాజ్యసభ అధ్యయన …

Read More »

వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్

-బ్యాంకర్లు విద్యా రుణాలను సకాలంలో మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వార్షిక జీవనోపాధి ప్రణాళిక ప్రకారం డిజిటల్ ఎం సి పి (MCP) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు (DCC )జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, ఆర్బిఐ ఎల్డీఎం …

Read More »

విత్తన పంపిణీ లో డి కృషి యాప్ లోని సాంకేతిక అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయం బుడితి రాజశేఖర్ 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ సహకారం) బుడితి రాజశేఖర్ ఐఏఎస్,రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ విజయవాడ డివిజన్ లోని గోల్లపూడి రైతు సేవా కేంద్రము ను సందర్శించారు . పర్యటన ముఖ్య ఉద్దేశ్యం తెలుపుతూ ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతున్న దరిమిలా,విత్తన పంపిణీ లో వినియోగిస్తున్న డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని (SOP) పరిశీలించడం కోసం మరియు పంపిణీ విధానములో పరిపాలనా మరియు సాంకేతిక …

Read More »

విజయవాడలోని ఆల్ ఇండియా రేడియోలో యోగా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నద్ధతలో భాగంగా, విజయవాడలోని ఆల్ ఇండియా రేడియో ప్రాంగణంలో ఒక ఉత్సాహభరితమైన యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆకాశవాణి, దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC)తో సహా వివిధ మీడియా విభాగాలకు చెందిన 150 మందికి పైగా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య …

Read More »

ప్ర‌జలంద‌రిపై ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-చిట్టిన‌గ‌ర్ లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌రు -న‌గ‌ర‌ అభివృద్ధిలో న‌గరాలు ఒక భాగం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది తో పాటు రాష్ట్రాభివృద్ది జ‌రిగే విధంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రిపై వుండాలి. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు మ‌రుపిళ్ల చిట్టి కాలం నుంచి న‌గ‌రాలు అభివృద్ధిలో ఒక భాగం అయ్యార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. చిట్టి న‌గ‌ర్ లో జ‌రుగుతున్న‌ నగరాల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలకు …

Read More »

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన సౌత్ సెంట్ర‌ల్ రైల్వే మ‌జ్దూర్ యూనియ‌న్ నాయ‌కులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌత్ సెంట్ర‌ల్ రైల్వే మ‌జ్దూర్ యూనియ‌న్ నాయ‌కులు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను శుక్ర‌వారం వ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌యవాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో సౌత్ సెంట్ర‌ల్ రైల్వే మ‌జ్దూర్ యూనియ‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ సి.హెచ్.శంక‌ర‌రావు, ఎంపి కేశినేని శివ‌నాథ్ కు పుష్పంగుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్ అభివృద్ధికి సంబంధించి ప‌లు అంశాలు ఎంపీ కేశినేని శివ‌నాథ్ వారితో చ‌ర్చించారు. ఈ …

Read More »

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యే వై.ఎస్. జ‌గ‌న్ రెడ్డి, వై.ఎస్.భార‌తి రెడ్డి త‌క్ష‌ణం క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

-విద్యార్ధి, యువ‌జ‌న‌,మ‌హిళ సంఘాల ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం -తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం అంబేద్క‌ర్ విగ్ర‌హాం వ‌ద్ద భారీ నిర‌స‌న‌ -మ‌హిళ‌ల‌పై మురికి వ్యాఖ్య‌లు చేసిన నిందితుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించేందుకు యాంటీ సోష‌ల్ ఎలిమెంట్స్ ను ప్రోత్స‌హిస్తున్నందుకు వ్య‌తిరేకంగా ప‌శ్చిమ నియోక‌వ‌ర్గంలోని విద్యార్ధి, యువ‌జ‌న‌, మ‌హిళ సంఘాలు శుక్ర‌వారం తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద వున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాం ముందు భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. సాక్షి ప‌త్రిక‌, టీవీ ఛానెల్ …

Read More »