Breaking News

Monthly Archives: June 2025

వరల్డ్ ఎన్రోల్మెంట్ డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మై రా యువ భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎన్రోల్మెంట్ డే చాంబర్స్ జూనియర్ కాలేజి గురువారం ఈ కార్యక్రమంకి ముఖ్య అథితిగా కళాశాల ప్రిన్సిపల్ కానుమూరి నర్సింహారావు పాల్గొన్నారు. వరల్డ్ ఎన్రోల్మెంట్ డే గురించి నేషనల్ యూత్ వాలంటీర్ కోసూరి రాజేష్ విద్యార్దులను ఉద్దేశించి ఉపదేశించారు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని తెలియచేశారు. అంతరం విద్యార్థుల తో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ మేరా యువభారత్ మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీట్ ద ప్లాస్టిక్ అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మరియు మేరా యువభారత్ మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ సుంకర రాము అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు విద్యార్థులు …

Read More »

ఈ సంవత్సరంలో కోటి మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యం

-గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటన అంటే మొక్కలు నరికారు -మాది మొక్కలు నాటే ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంది -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : మొక్క‌లను నాటి, వాటిని సంర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గురువారం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ముందుగా నియోజకవర్గంలోని జే పంగలూరు మండలంలోని చందలూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా రాష్ట్ర …

Read More »

ఆకుపచ్చని భూమి దిశగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకునేలా ప్రోత్సహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్ధ, న్యూ రాజీవ్ నగర్, పాయకాపురం, విజయవాడ, సి.సి.ఆర్.ఎ.యస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో 05 జూన్ 2025 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, సంస్థ నందు 26-05-2025 నుండి 05-06-2025 వరకు పలు అవగాహన కార్యక్రమాలు, ముందస్తు ప్రచారాలు (pre-campaigns) మరియు పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు  గురువారము ఓపిడిలో అవగాహన తరగతి (OPD Awareness Class), సంస్థ ఆవరణలో మొక్కల …

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరన్న్చిచుకుని స్టెల్లా కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వడ్రస్ మొక్కలను నాటి మొక్కలు మానవాళి మనుగడ కు అవసరమవుతాయి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. కళాశాల యన్ సీ సి ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ స్వప్న వున్నాం క్యాడెట్లచే పర్యావరణ పరి రక్షణ ప్రతిజ్ఞ అనే చేయించారు. 8 ఆంధ్రా యన్.సి సి నేవీ ఆధ్వర్యం లో మొక్కలు నాటి ప్రతిజ్ఞచేయించారు. యన్ సి సి అధికారులు రాజ …

Read More »

ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదల పట్ల హర్షం

-విజిలెన్స్ విచారణలో నిలిచిపోయిన బిల్లులకు నిధులు విడుదల చేయాలి -రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముక్కు గురుమూర్తి.. లక్ష్మీసుభాషిణి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ నిధులు విడుదల చేయడం పట్ల రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ఉ పాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకటగురుమూర్తి, మొవ్వా లక్ష్మీ సుభాషిణి లు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి …

Read More »

అన్నదానం సేవా మార్గానికి అత్యుత్తమం

-అన్నదాన సేవ పూర్వజన్మ సుకృతం -వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో అన్నదానం,ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. తాడేపల్లి లోని విజయవాడ క్లబ్ రోడ్ లో గల ఆర్. ఎల్. గౌతమి రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ నివాసితుల ఎన్.ఎస్.వి. ప్రసాద్ నన్నపనేని, రేవతి నన్నపనేని దంపతులు, అక్షయితి, …

Read More »

కృష్ణాజిల్లా కెడిసిసి బ్యాంక్ చైర్మన్‌గా నెట్టెం శ్రీరఘురామ్ పదవీ బాధ్యతలు స్వీకరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కెడిసిసి బ్యాంక్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్  గురువారం విజయవాడలోని కెడిసీసీ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు,మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద, ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, వసంత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ …

Read More »

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ముఖ్యనగరాలలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

-పాల్గొంటున్న టి.డి.జనార్థన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తదితరులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సిబిఎన్‌ 75 ఇయర్స్‌ వేడుకల ఉమ్మడి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌ మరియు ప్రత్యేక అతిధి ఎన్టీఆర్‌ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణలు పయనమై వెళ్లారు. ఎన్నారై టీడీపీ మరియు తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న …

Read More »

జీవితానికి యోగా తోడైతే అంతా ఆనంద‌మే

– ప్ర‌తిఒక్క‌రూ యోగాను దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేయీచేయీ క‌లుపుదామ‌ని.. దీంతో స్వ‌ర్ణాంధ్ర సాకారానికి మంచి పునాదులు ప‌డ‌తాయ‌ని, జీవితానికి యోగా తోడైతే అంతా ఆనంద‌మేన‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో ఆయుష్ శాఖ‌, జిల్లా అధికార యంత్రాంగం, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, ప‌రిశ్ర‌మ‌లు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక యోగా కార్య‌క్ర‌మం …

Read More »