విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 15 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాలకు ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆహ్వానించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయానికి వెళ్ళి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, …
Read More »Monthly Archives: June 2025
సుజనా చౌదరిని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి )ను ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రమేష్ తదితరులు పరామర్శించారు. సుజనా చౌదరి గత నెల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాదులోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి …
Read More »పండుగ వాతావరణంలో చౌక దుకాణం ప్రారంభం
-పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ప్రజా ప్రతినిధులు, -ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతికి తావు లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి సరుకులు దుర్వినియోగం కాకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డిపోల ద్వారా సరుకులను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెచ్.బీ కాలనీలోని చౌక దుకాణాన్ని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో …
Read More »పవిత్ర యోగా సంగమం..
– యోగా మన ఘన వారసత్వ సంపద – రాష్ట్రం నలుమూలలకూ యోగాను చేరువచేసేందుకే యోగాంధ్ర – యోగా ప్రతిఒక్కరి రోజువారీ టైమ్ టేబుల్లో మొదటి అంశం కావాలి – విజయవంతంగా పవిత్ర సంగమం వద్ద యోగాంధ్ర కార్యక్రమం – పీఎం సూర్యఘర్తో ప్రతి ఇల్లూ మినీ జనరేటర్ స్థాయికి ఎదగాలి – సూర్య నమస్కారాలు మాదిరిగా పీఎం సూర్యఘర్ను సద్వినియోగం చేసుకోవాలి – ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగా …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. చిట్టీనగర్ లోని సర్కిల్ 1 కార్యాలయంలో కమిషనర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కు …
Read More »మద్దతు ధరలపై కేంద్రం పునరాలోచించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్ సిఫార్సుల మేరకు సి2+50శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయసమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం నుంచి,రైతుల ఆత్మహత్యల నుండి కాపాడటానికి 2006లో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ …
Read More »రాయలసీమ నీటి కష్టాల తీర్చడంలో పాలకులు విఫలం
-పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండా గోదావరి`బనకచర్లపై ప్రచారమా? -ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ, బాబు, పవన్ నోరు విప్పాలి -గాలి జనార్థన్రెడ్డికి ఏడేళ్ల శిక్ష సరిపోదు -విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో గుక్కెడు తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్న సమస్యలను పాలకులు పట్టించుకోలేదని, నీటి కష్టాలు తీర్చడంలో పాలకులు విఫలం చెందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒక వైపు ప్రజలు పడుతున్న నీటి కష్టాల్ని ప్రభుత్వాలు గుర్తించకుండా.. గోదావరి`బనకచర్లపై …
Read More »
Prajavartha Online Telugu News