-యోగ శక్తి సాధనా సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యానికి,శాంతికి భారతదేశ పు యోగులు లక్షలాదిమంది మోడల్స్ గా ఉన్నారని అలాంటి వారి గా తయారవ్వటానికి ప్రధానమంత్రి ఫిట్నెస్ మంత్ర ఉపయోగపడుతుందని యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.యోగాలోని ఐదు కోశాలు 1అన్నమయ కోశా 2 ప్రాణమయ 3 మనోమయ 4 జ్ఞానమయ మరియు 5 ఆనందమయ కోశాలలో ప్రాణమయకోశ ప్రాధాన్యత మేరకు అందుబాటుతనం,వాడకం తక్కువ ఉండటం ప్రజలందరికీ ప్రాణమయ కోశా శిక్షణ, చికిత్సలు …
Read More »Monthly Archives: June 2025
మేరా యువభారత్ వాలంటీర్లు సైకిల్ ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం యువజన వ్యవహారములు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నేరా యువభారత్ ఏలూరు మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ తో ఆదివారం అనేటువంటి కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి తంగేళ్లమూడి సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. యువకులలో శారీరిక దృఢత్వం పెంపొందించడానికి యువశక్తిని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు …
Read More »జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ మాటే వేదం
-కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోగతి కోసం ఆలోచిస్తుంది – రూ.10 లక్షల కోట్ల అప్పు పెట్టి వైసీపీ వెళ్లిపోయింది -అనాలోచితంగా చేసిన పనుల వల్ల ప్రజా ధనం వృథా అయింది -కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలి -4వ తేదీన ‘రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది’ కార్యక్రమం -ఉదయం సంక్రాంతి ఉట్టిపడేలా, సాయంత్రం దీపావళి కాంతులు కనపడేలా కార్యక్రమాలు -పిఠాపురంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, …
Read More »సుపరిపాలన మొదలై ఏడాది… పీడ విరగడై ఏడాది
-4వ తేదీన పండగలా నిర్వహణ -సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వేడుకలపై డిజిటల్ క్యాంపెయిన్ -సంక్రాంతి – దీపావళి కలబోసిన వేడుక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయింది. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో… రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయింది. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని …
Read More »భవిష్యత్తులో మినీ మాల్స్ గా రేషన్ దుకాణాలు
-ప్రజారోగ్య పరిరక్షణ దృష్ణ్యా మిల్లెట్ల పంపిణీ -బలమైన ప్రజా పంపిణీ వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసింది -స్వలాభం కోసం ఎం.డి.యూ. వ్యవస్థను సృష్టించింది -మూలనపడ్డ ఎండీయూ వాహనాలతో సరుకులు పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు -ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా డీలర్లు పనిచేయాలి -కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -65 ఏళ్లు దాటిన వృద్దుడికి ఇంటికెళ్లి సరుకుల పంపిణీ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజారోగ్య …
Read More »రేషన్ దుకాణాలతో పారదర్శక ప్రజా పంపిణీ
-29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు సరుకుల పంపిణీ -రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు -65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్ -రేషన్ దుకాణాల ద్వారా పంపిణీతో ప్రభుత్వానికి రూ. 385 కోట్లు ఆదా -పిఠాపురం పట్టణంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా …
Read More »కూటమి పాలనతోనే అభివృద్ధి పరుగులు
-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన -ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట తప్పం -అన్నదాతలకు అండగా ఉంటాం -కూటమి పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు -పిఠాపురం మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ‘గత ప్రభుత్వ హయాంలో చతికిలబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుంద’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ …
Read More »ఈ నెల 2వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు …
Read More »మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక ర్యాలీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం బాగుండాలన్న, ప్రతి ఒక్కరి భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉండాలన్న మాదక ద్రవ్యాలకు బానిస కారాదని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి కే స్వాతి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుండి లక్ష్మీ టాకీస్ వరకు వృద్ధ జనులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభయాన్ పేరుతో బ్యానర్లు ప్లకార్డులు పట్టుకుని మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »జూన్ 2న కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్.
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా జిల్లా లోని జిల్లా ప్రజా పరిషత్, కృష్ణా, మచిలీపట్టణం యాజమాన్యం క్రింద పనిచేయుచున్న 1. మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, 2. పరిపాలనాదికారులకు, 3. సీనియర్ సహాయకులకు, 4. జూనియర్ సహాయకులకు, 5. టైపిస్ట్ లకు, 6. రికార్డ్ సహాయకులకు, 7. లేబొరేటరీ సహాయకులకు, 8. లైబ్రరీ సహాయకులకు, 9. ఆఫీస్ సబార్డినేట్ లకు, 10. గార్డినర్ లకు మరియు 11. రాత్రి కాపలా దారులకు ఎవరైతే 5 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకున్నారో …
Read More »
Prajavartha Online Telugu News