-ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత ముఖ్యం -మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎలక్ట్రిషియన్ సురేష్ మరణం కలచి వేసింది -పిఠాపురం ప్రాంతంలో మరో ఎలక్ట్రిషియన్ పని ప్రదేశంలో చనిపోకూడదు -పిఠాపురం ఎలక్ట్రీషియన్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రమ జీవుల స్వేదమే దేశానికి నిజమైన సంపద. వారి అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాణాలు పణంగాపెట్టి పని చేసే …
Read More »Monthly Archives: June 2025
నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా
-ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : మసులా బీచ్ ఫెస్ట్-2025లో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో ఇలాంటి జన సునామీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. దేశంలో ఏ బీచ్ లో కూడా ఇలాంటి ఫెస్ట్ జరగలేదన్నారు. ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలన్నారు. బందరు పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పడమే నా లక్ష్యం అన్నారు.. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం …
Read More »13వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల విజేతలు
-బీచ్ కబడ్డీ పురుషుల విభాగంలో ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ -బీచ్ కబడ్డీ మహిళల విభాగంలో విజేత హర్యానా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మసూల ఫెస్ట్ – 2025 పురష్కరించుకుని మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న 13వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ గా నిలిచింది. ద్వితీయ స్థానంలో రాజస్థాన్ నిలవగా, తృతీయ స్థానంలో ఉత్తరాఖండ్, హర్యానాలు నిలిచాయి. మహిళల విభాగంలో ఛాంఫియన్ గా హర్యానా జట్టు నిలవగా, ద్వితీయ స్థానంను హిమాచల్ ప్రదేశ్, …
Read More »బీచ్ వాలీబాల్ పోటీల విజేతలు
-పురుషుల విభాగంలో ఫైనల్స్ విజేత జట్టు విజయనగరం -మహిళల విభాగంలో ఫైనల్స్ విజేత జట్టు గుంటూరు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మసూల ఫెస్ట్ – 2025 పురష్కరించుకుని మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న ఆహ్వాన బీచ్ వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలంలో మొదటి స్థానంలో విజయనగరం జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్టు, తృతీయ స్థానంలో వైజాగ్ నిలవగా నాల్గోవ స్థానంను శ్రీకాకుళం కైవసం చేసుకుంది. అలాగే మహిళల విభాగంలో మొదటి స్థానం ను గుంటూరు జట్టు …
Read More »వైభవోపేతంగా మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు
-చివరి రోజున కూడా పర్యాటకుల శోభతో బీచ్ పరిసరాలు -జన సంద్రంగా మారిన మంగినపూడి బీచ్ -మసులా బీచ్ ముగింపుకు లక్షలాది మంది రాక -ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మసులా బీచ్ ఫెస్టివల్ వేడుకలు -నాలుగు రోజులపాటు పర్యాటకులు దాదాపు 15 లక్షల మంది పైగా రాక మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రం ప్రజల హర్షద్వానాల మధ్య మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గాయనీ గాయకలు పాడిన పాటలు …
Read More »పశ్చిమ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడుగా నియమితులైన బత్తుల పాండు
-మాజీ మంత్రి వెలంపల్లిని కలిసిన తనను నియమించినందుకు కృతఙ్ఞతలు తెలియజేసిన బత్తుల పాండు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు ఆదివారం నాడు ఇటీవల నూతనంగా నిత్యమితులైన వైసిపి విజయవాడ పశ్చిమ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు బత్తుల పాండు మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావుని కలిసి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బత్తుల పాండు ని శాలువాతో సన్మానించి పార్టీ బలోపేతానికి …
Read More »ప్రశాంతంగా రెండోరోజు మెగా DSC–2025 పరీక్షలు నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా DSC–2025 నియామక పరీక్షలు రెండవ రోజు 08.06.2025న కూడా ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా నిర్వహించబడ్డాయి. ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన SA(L)-Hindi, SA(L)-Kannada, SA(L)- Oriya, SA(L)- Tamil పరీక్షలకు దరఖాస్తు చేసిన 9951 అభ్యర్థులకు గాను 9516 అభ్యర్థులు (95.63%) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 90 కేంద్రాల్లో జరిగిన PGT (NL) – Mathematics (English Medium), TGT …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు …
Read More »స్వాతంత్ర్య సమరయోధులు, రాజనీతిజ్ఞులు ఎన్.జి.రంగా… : డాక్టర్ కాకాని తరుణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఎన్.జి.రంగా ట్రస్ట్ ఆచార్య గోగినేని రంగా 30వ వర్ధంతిని జరుపుకుంది. ఆదివారం ఎం.జి.రోడ్లోని కంట్రోల్ రూమ్ సెంటర్లోని ఎన్.జి.రంగా విగ్రహానికి కాకాని ఆసయ సాధన సమితి చైర్మన్ డాక్టర్ కాకాని తరుణ్, ఎన్.జి.రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు ఇతర సభ్యులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులు మరియు రాజనీతిజ్ఞులైన ఎన్.జి.రంగా మరియు కాకాని వెంకటరత్నం వంటి వారి ఆదర్శాలను ప్రస్తుత తరానికి బోధించాల్సిన అవసరం …
Read More »25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియం లు నిర్మించే విధంగా ప్రణాళికలు : ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
-నోవాటెల్ హోటల్ లో ఏసీఏ 72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ -వైజాగ్ స్టేడియంలో ఐదు ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులు -త్వరలో వన్డే ఇంటర్నేషన్ మ్యాచ్ వైజాగ్ స్టేడియంలో జరిగే అవకాశం -రెండేళ్లలో ఏసీఏకి రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ గ్రౌండ్ వుండే విధంగా ప్రణాళిక -ఏసీఏ కి సొంత స్థలాలు వున్న కర్నూల్,నెల్లూరు లో క్రికెట్ స్టేడియాల అభివృద్ధికి కృషి -త్వరలో ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ మ్యాచులు నిర్వహణ -అమరావతి లో నిర్మించబోయే స్పోర్ట్స్ సిటీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం …
Read More »
Prajavartha Online Telugu News