అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు,వివిధ శాఖల కార్యదర్శులు,శాఖాధి పతులు,జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు,కూటమి నేతలు ఎంపి,ఎంఎల్ఏ,ఎంఎల్సిలు తదితరులు పెద్ద ఎత్తున ఈకార్యక్రమంలో పాల్గోనున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఏడాది కాలంలో …
Read More »Monthly Archives: June 2025
సుపరిపాలనలో తొలి అడుగు…ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం
-అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు హాజరు -ఏడాది సంక్షేమంపై సమీక్ష…..అభివృద్ధిపై అవలోకనం…భవిష్యత్ పై కార్యాచరణ -తొలి ఏడాది ప్రోగ్రెస్ వివరించి….రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం -సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా పై “సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఈ …
Read More »డీఎస్సీ పీజీటీ బోటనీ, జువాలజీ కీ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ (నాన్ లాంగ్వేజ్) బోటనీ (ఇంగ్లీషు మీడియం), 17న జరిగిన , పీజీటీ (నాన్ లాంగ్వేజ్) జువాలజీ ఇంగ్లీషు మీడియం పరీక్షలకు సంబంధించిన ‘ప్రాథమిక కీ’, మెగా డీఎస్సీ apdsc.apcfss.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుండి వీటి రెస్పాన్స్ షీట్ లు అభ్యర్థుల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. …
Read More »మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమ ఆదేశానుసారం మహిళా గృహిణిలకు మ్యూజికల్ చైర్, కబడ్డీ మొదలైన ఆటల పోటీలు నిర్వహించటం జరిగింది. భార్యగా, తల్లిగా ఇంటిని దిద్దె ఇల్లాలిగా ఎన్నో బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు మైండ్ రిలీఫ్ కోసం డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటపల్లి విజయ కుమారి ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కమిటీ …
Read More »వైయస్ ఆర్ సిపి యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి
-జూన్ 23న ధర్నా చౌక్`వద్ద వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం -నిరుద్యోగులతో కలిసి డిమాండ్లతో కలెక్టర్లకు వినతిపత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు ఆదివారం నాడు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 23 వ తేదీన వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిర్వహించనున్న యువత పోరు పోస్టర్ ను యువజన విభాగ నాయకులతో కలిసి మాజీ …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23వ తేది (సోమవారం) గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక …
Read More »‘జూన్ 23న హుండీ లెక్కింపు’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ లో తేది. 23.06.2025 ఉదయం 7.30 గంటలనుండి మహామండపం 6వ అంతస్తులో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ తెలిపారు.
Read More »ఈ నెల 23వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ ఎన్ వర్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ను పీఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. మే నెలలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి కోలుకున్నారు. ఆయనను హైదరాబాదులోని వారి నివాసంలో ఎస్వీ ఎస్ ఎన్ వర్మ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సుజనా ఆయనను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పై సంతృప్తిని వ్యక్తం …
Read More »
Prajavartha Online Telugu News