-కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా స్కూల్ బ్యాగులను జోజి నగర్ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర యండూరి రామలింగేశ్వర రావు హై స్కూల్ విద్యార్థులకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అందజేశారు.కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ యండూరి …
Read More »Monthly Archives: June 2025
కార్యకర్తల పార్టీ మన తెలుగుదేశం
– కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం – ఐదేళ్ల అరాచకాన్ని ఎదురొడ్డి ప్రజా ప్రభుత్వాన్ని సాధించుకున్నాం – కార్యకర్తలు గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పని తీరుని వివరించాలి – ఉత్తమ కార్యకర్త, కార్యకర్తలు నాయకులతో నారా లోకేష్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం – మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల పట్ల పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కృతజ్ఞతా …
Read More »సత్ఫలితాల సాధనకు కృషి చేయాలి
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ వృత్తి మీద మక్కువ పెంచుకుని, విద్యార్థుల సత్ఫలితాల సాధనకు ఉపాధ్యాయులంతా అంకితభావంతో పని చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. విజయవాడలోని ఆంధ్రాలయోలా కాలేజీ ఎస్- జే ఎక్స్ లెన్స్ సెంటర్లో జరుగుతున్న ‘విద్యాశక్తి’ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ పొందిన ఉపాధ్యాయల నుండి ‘విద్యాశక్తి’ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో …
Read More »నేడు (26.6.25) DEECET ఫలితాలు విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET) ఫలితాలు, ర్యాంకు కార్డులు నేడు (26.6.25) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఛైర్మన్ DEECET -2025 & పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 వ తేదీన కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ ఫలితాలు https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in వెబ్సైట్ల ద్వారా పొందవచ్చని తెలిపారు.
Read More »డీఎస్సీ పరీక్షకు 86.82 % హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీలో భాగంగా బుధవారం టీజీటీ (నాన్ లాంగ్వేజ్) ఇంగ్లీష్ మీడియం సైన్స్, పీజీటీ (లాంగ్వేజ్) హిందీ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 25880 అభ్యర్ధులకు గాను 22469 (86.82%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన టీజీటీ సైన్స్ పరీక్షకు 16271 అభ్యర్థులకు గాను 14135 (86.87%) మంది, మధ్యాహ్నం జరిగిన పీజీటీ హిందీ, టీజీటీ సైన్స్ పరీక్షలకు 9609 అభ్యర్ధులకు గాను 8334 …
Read More »కృష్ణా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం
మచిలీపట్నం (కృష్ణా విశ్వవిద్యాలయం), నేటి పత్రిక ప్రజావార్త : నిరంతరం కలలుకని, ఆ కలల సాధనకు అవిరామ కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు ఉద్బోధించారు. బుధవారం రుద్రవరం గ్రామం, కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో 6,7,8 స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నరు, ఛాన్సలర్ అబ్దుల్ ఎస్ నజీర్ అధ్యక్షత వహించి డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్ధులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ …
Read More »3.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుడ్ కోర్ట్ ప్రారంభం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం నగరంలోని కృష్ణ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు విశ్వవిద్యాలయంలో ఘనంగా స్వాగతం లభించింది. తొలుత రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయం ఫుడ్ కోర్ట్ ప్రాంగణానికి చేరుకోగా రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి, ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్.టి.జి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర కార్మికులు బాయిలర్లు కర్మాగారాలు బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ …
Read More »ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు
– ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.. – ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో తేనున్నామని, ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రజలు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. జాతీయ, ప్రాంతీయ ఆర్థిక అంశాలపై చర్చించే అత్యున్నత వేదిక ఫిక్కీ జాతీయ కార్యనిర్వాహక సంఘం (ఎన్ఈసీ) సమావేశాన్ని విజయవాడలోని నోవోటెల్ లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »మంత్రి నారా లోకేష్ ను కలిసిన అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి
-తెలుగు బిడ్డగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అభినందించిన మంత్రి -భవిష్యత్ లో ప్రభుత్వ పరంగా అన్నివిధాల ప్రోత్సహిస్తామని హామీ ఉండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి నేటి సాయంత్రం శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ తో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తో ఆంధ్రప్రదేశ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ బుధవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన గారెత్ విన్ ఓవెన్ ను ఎంపీ కేశినేని శివనాథ్ శాలువతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు. ఈ సందర్భంగా కొండపల్లి బొమ్మల ప్రత్యేకతను గారెత్ విన్ ఓవెన్ కు వివరించారు. అనంతరం …
Read More »
Prajavartha Online Telugu News