మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఇచ్చిన హామీలన్నీ పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ అందరి మనసులను గెలవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం నగరానికి విచ్చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు నగరంలోని మూడు స్తంభాల సెంటర్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర కార్మికులు, …
Read More »Monthly Archives: June 2025
ఎన్డిఎకు ఇండియా కూటమే ప్రత్యామ్నాయం
-ట్రంప్ వైఖరిపై స్పందించలేని మోడీ -దేశంలో ఎమర్జెన్సీ తరహా పాలన -పథకాలతో అధికారం రాదు -సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ -సూపర్ 6 హామీలు, ప్రజా సమస్యలపై ఉద్యమలకు సిద్ధం -రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమే ప్రత్యామ్నాయమని, ఇండియా కూటమి పటిష్టతతోనే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పునరుద్ఘాటించారు. ఆ దిశగా అన్ని రాష్ట్రాల ఇండియా కూటమి పార్టీలు ఐక్యతతో ముందుకు …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి M.G.రోడ్ లో ఉన్న స్వగృహ ఆహారాలు, మెట్రో షూ షో రూమ్, వర్తక భవనం, మర్కంటైల్ భవనం ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, …
Read More »స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు తృప్తి కాంటీన్ కు రుణ మంజూరు లేఖ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ (MA & UD) మంత్రి పొంగూరు నారాయణ ఆద్వర్యంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ కు, ప్రజల నుంచి ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో నాలుగు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పంజా సెంటర్ వద్దగల షాది ఖానా దగ్గర తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు రుణ మంజూరు లేఖను పంపిణీ చేశారు అధికారులు. పట్టణ …
Read More »ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ
-యువతకు జాతీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్స్ కల్పించడమే లక్ష్యం -20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పనిచేయాలి -ఆధునిక సాంకేతికతకు తగ్గట్టు కొత్త కోర్సులు -‘నైపుణ్యం’ పోర్టల్లో సమగ్ర సమాచార అనుసంధానం -నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో …
Read More »రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ
-36 గ్రాముల బంగారు గాజులు, రూ.1 లక్ష నగదును సీఎంకు అందజేసిన నన్నపనేని ఉదయలక్ష్మీ -రూ.50 వేలు విరాళం ఇచ్చిన వెలగపూడి చంద్రావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన …
Read More »26 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో అంశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన 26 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు… 1. పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ : ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ భూమి పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్&ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం …
Read More »భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం
-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేసే విధంగా పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెల్పినట్లు రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చిన్న భవనాలకు అనుమతులు మరియు సెట్ బ్యాక్ విషయాల్లో వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. గతంలో 5 అంతస్తులు, ఆపై అంత్తసుల భనాలకు నిబంధనలను చాలా సరళతరం …
Read More »రైతులు పక్వానికి వచ్చిన మామిడి కాయలనే కోసి మార్కెట్లకు తరలించాలి
-మామిడి రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయం -జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గుడిపాల, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు పక్వానికి వచ్చిన మామిడి కాయలనే కోసి మార్కెట్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రైతులకు తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో గుడిపాలలోని ఫుడ్ అండ్ ఇన్స్.tasa మామిడి గుజ్జు పరిశ్రమలని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి చివరి మామిడికాయ వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని ఎవరు …
Read More »రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలి
-రాష్ట్ర ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు డా. కె.శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలని రాష్ట్ర ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలోనిశ్రీ వర్ష జ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా ఉద్యాన వన అధికారులతో కలసి తనిఖీ ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్ ను రాష్ట్ర ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు తనిఖీ …
Read More »
Prajavartha Online Telugu News