తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికరంగం తిరోగమనంలో ఉందని వైయస్ఆర్సీపీ నాయకుడు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక, గతంలో వైయస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీయిజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో …
Read More »Monthly Archives: June 2025
2వ రోజు రథయాత్ర ఉత్సవములు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీతమ్మ వారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గుండిచా మందిరంలో ఈ రోజు కార్యక్రమాలు ఉదయం బ్రహ్మముహూర్తంలో 4:30గం”లకు మంగళ హారతితో మొదలయ్యాయి. తర్వాత భగవంతునికి అద్భుత అలంకరణ, శ్రీల ప్రభుపాద గురు పూజ నిర్వహించిన తదుపరి ఇస్కాన్ GBC శ్రీమాన్ రేవతి రామన్ ప్రభుజీ విచ్చేసిన భక్తులందరికీ శ్రీమద్ భాగవత అమృత ప్రవచనాన్ని ఇచ్చారు. ఇందులోని విశిష్ఠత ఏమిటంటే జగన్నాథుని యొక్క మహాప్రసాదం యొక్క గొప్పతనం. ఆ మహాప్రసాదాన్ని ఏ భావంతో స్వీకరించాలి. అలా …
Read More »నేరస్తులు నేరం చేసేందుకు భయపడాలి…
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సైబర్ నేరాలను అరికట్టాలని నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా నేర నియంత్రణ సాధ్యమేనని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సురక్ష 360 సీ సీ టీవీ కెమెరాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ వంగల పూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎన్డీఏ కార్యాలయంలో ఎల్. ఓ.సీ అందజేత
-కూటమి నేతలతో కలిసి అందించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్. ఓ. సీ.( లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 44వ డివిజన్ కు చెందిన దుర్గా దేవి (43) గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని …
Read More »విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శనివారం ఉదయం కృష్ణా విశ్వవిద్యాలయంలో అకాడమీ బ్లాక్ లోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసము, ప్రేరణ తరగతులను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న వనరులు గాని భూమి …
Read More »చట్టాలపై అవగాహన అవసరం… : జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చట్టాలపై అవగాహన కలిగి ఉండి, అవసరం మేరకు మాత్రమే వాటిని ఉపయోగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి అన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు …
Read More »మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో 165 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని మునిసిపల్ కార్యాలయం పక్కనే 17 వ డివిజన్లో 35.16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు …
Read More »వడ్డీ పడకుండా పన్ను చెల్లించుటకు జూన్ 30 ఆఖరి తేదీ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు విజయవాడ నగర పాలక సంస్థకు చెల్లించే వివిధ పన్నులు వడ్డీ పడకుండా చెల్లించుటకు ఆఖరి తేదీ జూన్ 30, 2025 అని కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలందరూ తమకు వర్తించే వివిధ పనులైన ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, డ్రైనేజ్ పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించవలసిందిగా కోరారు. పన్నులు చెల్లించిన యెడల జులై 1, …
Read More »స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వర్షపునీరు రోడ్డు మీద నిలవకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్మించబోతున్న వర్షపు నీరు డ్రెయిన్ ప్రాజెక్ట్ ను త్వరితగతిన ప్రారంభించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కే.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్, పంజా సెంటర్, పాయికాపురం చెరువు, అజిత్ సింగ్ నగర్, ఐకానిక్ పార్క్, ఎక్సెల్ …
Read More »నగరంలో కొత్త పార్కులను నిర్మించండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కొత్త పార్కులను నిర్మించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలో ఉన్న రోడ్డులన్ని గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాలని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు ఇంటి వద్ద సేకరించడమే కాకుండా వాటిని జిందాల్ కి తరలించేలా చర్యలు తీసుకోవాలని వాహనాలను సద్వినియోగం …
Read More »
Prajavartha Online Telugu News