Breaking News

Monthly Archives: June 2025

సుదర్శన నారసింహ యజ్ఞం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భగవంతుడు తన భక్తులను రక్షించడానికి సుదర్శన భగవానుని నియమించడం జరిగింది. భక్తుల రక్షణ అంటే మనకు గుర్తొచ్చే అవతారం శ్రీ నరసింహ స్వామి. కేవలం ఒక భక్తుణ్ణి రక్షించడం కోసం విష్ణుమూర్తి నరసింహ స్వామి అవాతారం దాల్చాడు. కావున ఇస్కాన్ విజయవాడ వారు నగరంలోని లక్షల ప్రజల రక్షణార్ధం, వారి సంక్షేమమును కోరుచూ శ్రీ సుదర్శన నరసింహా మహా యజ్ఞాన్ని నిర్వహించారు. సుమంగళ సుభద్రం ఈరోజు సాయంత్రం భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ లోని …

Read More »

“సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ” కార్యక్రమంలో KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధుల కలిసి పాల్గొన్నా మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరియు KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025 ముగింపు కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృత్రిమ మేధా ను వినియోగించుకొని ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర పోలీస్ శాఖ ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025ను విజయవంతంగా నిర్వహించిందని రాష్ట్ర డీజీపీ హరిష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆదివారం చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జెసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025 ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర …

Read More »

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసిపి కార్యాలయం నందు అదివారం నాడు 52వ డివిజన్ నుంచి ఇటీవల నూతనంగా నియమితులైన వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్లస్టర్ లో వివిధ హోదాలలో పదవులు పొందిన ముదిలి ప్రసన్న కుమార్, పొట్నూరి సునీల్, రాజగిరి సురేష్, రిక్కా నర్సి రెడ్డి, కలవకోలు మేరీ, తీడా అప్పయమ్మ లు మరియు నియోజకవర్గ అనుభంద విభాగ అధ్యక్షులుగా నియమితులైన జగిలింకి రామ్ కుమార్ (కిషోర్), బంక తేజ లు …

Read More »

పదవులు పొందిన ప్రతి ఒక్కరు పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసిపి కార్యాలయం నందు అదివారం ఇటీవల నూతనంగా నియమితులైన వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్లస్టర్ లో వివిధ హోదాలలో పదవులు పొందిన లక్కు రామచంద్ర రెడ్డి, కనకం వెంకటేశ్వర్లు, పఠాన్ రసూల్ ఖాన్, అన్నపురెడ్డి కృష్ణా రెడ్డి, నల్లం వాసు, కేసరి శ్రీకాంత్ రెడ్డి, గండి రంగనాయకుల రెడ్డి, గజ్జల వెంకట రెడ్డి, బైపినేని కోటేశ్వర రావు, పడిగిపాటి నాగార్జున రెడ్డి, తాళ్లూరి శ్రీను, గాదె అనిల్, …

Read More »

డైట్ ఛార్జీల పెంపునకు కృషి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి -హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి -బీసీ హాస్టల్ వార్డెన్లతో మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీల పెంపునకు కృషి చేస్తానని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలని స్పష్టంచేశారు. తాడేపల్లిలోని …

Read More »

మాదిగ కులస్తుడైన సింగయ్య కుటుంబానికి వైయస్ జగన్ రెండు కోట్లు ఇవ్వాలి…

-ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 18న రెంటపాళ్ళ గ్రామ పర్యటనకు వెళుతుండగా జనం తొక్కిసలాటలో, కారు కింద పడిన సింగయ్య విషయంలో వై ఎస్ జగన్ స్పందించి, ఆసుపత్రికి తీసుకుని వెళితే బ్రతికేవాడని, వైయస్ జగన్ నిర్లక్ష్యమే సింగయ్య మృతికి కారణమని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరి గిన విలేకరుల …

Read More »

రూ.100 కోట్లతో పెనుకొండలో ఇంటింటికీ కుళాయిలతో తాగునీరు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -పెనుకొండలో రూ.62 లక్షలతో అన్న క్యాంటీన్ కు భూమి పూజ -రూ.5 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం -త్వరలో రూ.1.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు -రూ.16 కోట్లతో ఎన్టీఆర్ స్మార్ సిటీకి త్వరలో భూమి పూజ -పెనుకొండ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా… -మూడేళ్ల నుంచి సొంత నిధులతో అన్న క్యాంటీన్ నిర్వహణ : మంత్రి సవిత పెనుకొండ/సత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : అమృత్ 2.0 పథకంలో భాగంగా పెనుకొండ పట్టణంలో …

Read More »

జగన్ క్షుద్ర రాజకీయాలు బలికావొద్దు…

-వైసీపీ క్యాడర్ కు మంత్రి సవిత హితవు పెనుకొండ/సత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకు బలికావొద్దని వైసీపీ యువతకు, కార్యకర్తలకు మంత్రి సవిత హితబోధ చేశారు. పెనుకొండ పట్టణంలో శనివారం అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన అనంతరం ఆమె విలేకరులతో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక, మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అమలు చేస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసి పేదల కడుపు నింపామన్నారు. ఇచ్చిన …

Read More »

తెలుగు భాషీయుల సంఖ్య మళ్ళీ దేశంలో రెండో స్థానాన్ని పొందాలి

-కేరళలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 10వ జాతీయ సదస్సు -రాష్ట్రేతర ఆంధ్రులు తెలుగు భాషను తేలికగా అభ్యసించే విధంగా ఆంగ్ల, హిందీ భాషల అక్షరాలతో ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ -రాష్ట్రేతర ఆంధ్రులు తెలుగు చదవటం రాయటం నేర్చుకోవాలి : డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ -మూడు భాషల్లో ముద్రించిన తెలుగు వెలుగు పుస్తకం ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనగణనలో తెలుగు భాషీయులగా నమోదు చేసుకుని తిరిగి దేశంలో రెండవ స్థానానికి తెలుగు చేరేలా రాష్ట్రేతర ఆంధ్రులు కృషి చేయాలని ప్రపంచ తెలుగు …

Read More »