– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – 37వ డివిజన్లో పర్యటన – 10వ డివిజన్ తెలుకులవాని పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు పనులు ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అన్ని ప్రాంతాల కోసం తాము నిత్యం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. స్థానిక 37వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే 10వ డివిజన్ పరిధిలోని తెలుకుల వాని చెరువు పార్కులో సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు …
Read More »Monthly Archives: June 2025
జిల్లా అధికారులు మరియు అన్ని స్టేషన్ హౌస్ అధికారులతో సమీక్ష
-తూర్పు గోదావరిలో నవోదయం 2.0 పై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఐ పి ఎస్ సమీక్ష .. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవోదయం 2.0 అమలు మరియు పురోగతిని జిల్లా అధికారులు మరియు అన్ని స్టేషన్ హౌస్ అధికారులతో సమీక్షించడానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తూర్పు గోదావరి జిల్లాను సందర్శించారు. తూర్పు గోదావరిని అక్రమ స్వేదన (ID) మద్యం రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో జిల్లా …
Read More »రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్ల మరియు టాస్క్ ఫోర్స్ కార్యాలయం లలో ఆదివారం అయా పోలీసు అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీసు స్టేషన్ పరిదిలోని రౌడీషీటర్ లకు, లా & ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్ట్ లకు మరియు చెడునడత కలిగిన వ్యక్తులకు వివిధ సమయాలలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందింది. ఈ సందర్భంగా అధికారులు …
Read More »కరేడు గ్రామ ప్రజలపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తున్నాం… : సిపిఐ కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో బలవంతపు సేకరణను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన కరేడు గ్రామ ప్రజలపై పోలీసుల నిర్బంధం, అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామంలో షిర్డిసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీకి 8458 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించేందుకు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా, బలవంతపు …
Read More »జూలై 1, 2 తేదీల్లో డీఎస్సీ రాసే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగా దినోత్సం సందర్భంగా జూన్ 20,21 తేదీల్లో నిర్వహించాల్సిన మెగా DSC–2025 నియామక పరీక్షలు జూలై 1,2 తేదీలకు మార్పు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన కొత్త హాల్ టిక్కెట్లు జూన్ 25 నుండి https://apdsc.apcfss.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు నిర్థారించుకుని, …
Read More »“వృత్తి విద్య శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : HCL ఫౌండేషన్ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్తగా ఆదివారం అమ్మ ప్రాజెక్ట్ కార్యక్రమం లో భాగంగా, వాసవ్య మహిళా మండలి సిల్వర్ జూబ్లీ హాల్ నందు ఫ్యాషన్ డిసైనింగ్, బ్యూటిషన్, tally కోర్స్ లకు సంభంధించి, వృత్తి విద్య శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణీ లో భాగముగా, Dr. B. కీర్తి మాట్లాడుతూ, మన వాసవ్య మహిళా మండలిలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు మీ తోటి వారికి మీరు నేర్చుకొన్నవి నేర్పి, ప్రతి మహిళను ఆర్ధికముగా …
Read More »ఖరీఫ్ 2025 – ఈ – పంట- డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలు జారీ చేసిన వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2025 సీజన్కు సంబంధించి చేబట్టబోయే ఈ e-పంట డిజిటల్ క్రాప్ సర్వే కి సంబంధించి విధివిదా నాలను ,మార్గ దర్శకాలను వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు తెలియచేశారు . . జూలై నెల మొదటి వారంనుండిప్రారంభమయ్యే ఖరీఫ్ 25 సీజన్ పంటల నమోదును డిజిటల్ విధానములో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో NIC (జాతీయ ఇన్ఫర్మాటిక్స్ కేంద్రం) సంస్థ సాంకేతిక మద్దతుతో పూర్తిగా డిజిటల్ విధానంలో మరింత ఖచ్చితంగా,పార …
Read More »యోగాభ్యాసన కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జరిగిన యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం., అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. రత్న ప్రియదర్శిని, యోగా ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు. యోగా సాధనను ఏ ఒక్క రోజుకో, నెలకో పరిమితం చేసుకోకుండా నిత్య జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమం …
Read More »ఈ నెల 30వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత …
Read More »ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయి పురస్కారాలు
– మూడు విభాగాల్లో ప్రపంచ ఫొటోగ్రఫీ డే పోటీలు – ఎంట్రీలు పంపేందుకు చివరితేదీ జులై 31 – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందని ఎన్ టి ఆర్ జిల్లా పరిధిలోని ఫోటో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు పోటీలలో పాల్గొనవచ్చునన్నారు. ఫొటోగ్రాఫర్లు జులై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదివారం ఓ …
Read More »
Prajavartha Online Telugu News