-30 మంది లబ్ధి దారులకు రూ.24 లక్షల 28 వేల రూపాయాల చెక్కుల అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది. అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం సీఎంఆర్ఎఫ్ కింద …
Read More »Monthly Archives: June 2025
ఎమర్జెన్సీకి మించిన చీకటి రోజులు గత ఐదేళ్లలో రాష్ట్రం చూసింది
-ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు :ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) -సంవిధాన్ హత్య దివస్ పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ -ముఖ్యమంత్రి చంద్రబాబు కి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆనాటి ఎమర్జెన్సీ రోజులకు మించిన చీకటి రోజులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్లలో చూసిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి …
Read More »ఈనెల 27వ తేదీన సి డి ఎం ఏ కార్యాలయం ముట్టడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలలో ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన ఒక సంఘం 50 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలవకుండా తాత్సారం చేయడంతో రాష్ట్రంలోని మున్సిపల్ రంగంలో ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈనెల 9వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చి ఈనెల 23వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం కార్మికులందరూ సమ్మె చేస్తున్నారని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు …
Read More »ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎమర్జెన్సీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాషా సాంస్కృతిక శాఖ మరియు సంస్కృతి సమితి మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన అత్యయక పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా (ప్రజాస్వామ్యానికి చీకటి రోజును) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎమర్జెన్సీ అని అలాంటి ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్ర నాయుడు సందర్శన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలన..
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26 (గురువారం) స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ లో జరిగే యాంటీ నార్కోటిక్స్ డే లో , 27 వ తేది (శుక్రవారం) ఆర్ వి ఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ శాఖ నిర్వహించే జాతీయ స్థాయి ఏఐ హ్యక్ థాన్ ప్రారంభోత్సవం , జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున అక్కడ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం …
Read More »గుంటూరులో 26వ తేదీన యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చేదిద్దటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈగల్ ను స్థాపించి గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ఉక్కుపాదం మోపడంతో పాటు , డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ లో జరిగే యాంటీ నార్కోటిక్స్ డే లో …
Read More »విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, విద్యా శాఖలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. బుధవారం నగరంలోని పట్టాభిపురం మునిసిపల్ కార్పోరేషన్ పాఠశాల నందు 2024-25 విద్యాసంవత్సరంలో 10 వ తరగతి నందు 500 లకు పైగా మార్కులు సాధించిన విద్యార్ధులకు సదరు పాఠశాల నందలి పూర్వ విద్యార్ధుల ఆధ్వర్యంలో ప్రోత్సహకాలు అందజేత కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులకు ప్రోత్సాహకాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న బుక్స్, …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26న(గురువారం) అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చేసే మార్గాల్లో జిఎంసి నుండి విధులు కేటాయించబడిన అధికారులు పర్యటన ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో జిఎంసి అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ …
Read More »27వ తేదీన సి డి ఎం ఏ కార్యాలయం ముట్టడి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలలో ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన ఒక సంఘం 50 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలవకుండా తాత్సారం చేయడంతో రాష్ట్రంలోని మున్సిపల్ రంగంలో ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈనెల 9వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చి ఈనెల 23వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం కార్మికులందరూ సమ్మె చేస్తున్నారని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు …
Read More »విశిష్ట రాజ్యాంగంతో విశ్వగురుగా అఖండ భారత్….
-ప్రజాస్వామ్య స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలి -రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ -సంవిధాన్ హత్యా దివస్ ర్యాలీలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశిష్ట రాజ్యాంగంంతో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థతో భారత్కు విశ్వగురుగా ఎదిగే సత్తా ఉందని.. ఇందుకు ప్రతిఒక్కరూ ముఖ్యంగా యువత మద్దతుతో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం సంవిధాన్ హత్యా దివస్ నేపథ్యంలో విజయవాడ పాత …
Read More »
Prajavartha Online Telugu News