Breaking News

Monthly Archives: June 2025

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టండి…

-చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి.. -బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దండి.. -బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బాల్యానికి భరోసా కల్పింద్దాం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టి బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో …

Read More »

మాద‌క‌ద్ర‌వ్యాల విక్రేత‌లూ.. ఖ‌బ‌డ్దార్‌!

– ఉపేక్షించేది లేదు.. ఉక్కుపాదం మోపుతాం – డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని స‌మాజం నుంచి త‌రిమిత‌రిమి కొడ‌తాం – స్వ‌ర్ణాంధ్ర, విక‌సిత్ భార‌త్ సాకారానికి డ్ర‌గ్స్‌ను స‌మాజం నుంచి దూరం చేయ‌డం ముఖ్యం – మెగా వాక‌థాన్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్క‌డైనా మాద‌క‌ద్ర‌వ్యాల ఆన‌వాళ్లు క‌నిపిస్తే ఉపేక్షించేది లేద‌ని, చ‌ట్టాలు గ‌ట్టిగా ఉన్నాయ‌ని.. డ్ర‌గ్స్ మ‌హమ్మారిని స‌మాజం నుంచి దూరం చేసేవ‌ర‌కు నిద్ర‌పోమ‌ని, విక్రేత‌లూ ఖ‌బ‌డ్దార్ అంటూ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. …

Read More »

దేశంలో జలరవాణాకు ల్యాండ్ మార్క్ గా ఏపీని తీర్చిదిద్దుతాం…

-రోడ్డు, రైల్ రవాణా కంటే 9 రెట్టు జలరవాణాకు తక్కువ ఖర్చు -2026 ఏప్రిల్ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం -స్వర్ణాంధ్ర-2047లో ఇన్ లాండ్ వాటర్ వేస్ కీలక భూమిక పోషించనుంది -పోర్టుల అనుసంధానంతో మారనున్న ఏపీ ముఖచిత్రం -భోగాపురం ఎయిర్ పోర్ట్ ఏడాదిలోపు పూర్తి చేస్తాం -మారుమూల పల్లెలకు సైతం ఫైబర్ నెట్ అందుబాటులోకి తీసుకువస్తాం. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ. దేశంలోనే అతిపెద్ద …

Read More »

ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు లక్ష్యంగా టూరిజం టెక్ AI 2.0 కాన్క్లేవ్‌ నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం(GFST) మరియు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా టూరిజం టెక్ AI 2.0 కాన్క్లేవ్‌ను జూన్ 26 & 27, 2025 తేదీలలో విజయవాడలోని ఒక హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి టూరిజం మరియు కల్చర్ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రపదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ …

Read More »

జూలై5న రాష్ట్ర వ్యాప్తంగా ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమం

-విజయవంతం దిశగా జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు -మార్గదర్శకాలు విడుదల చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో జూలై5న ఘనంగా జరగబోయే ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి సంబంధించి సన్నాహక చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, ఆర్జేడీలకు, జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ …

Read More »

మున్సిపల్, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపజేయాలని, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బాబా ప్రక్రుద్దిన్ , విజయవాడ నగర ఉపాధ్యక్షులు వేముల జైపాల్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. తమ న్యాయపరమైన కోర్కెలను అమలు చేయాలని 51 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామని …

Read More »

1యం1బి జాబ్ మేళాలో 400 మందికి పైగా యువ ఉద్యోగార్థులు…

-400 మందికి పైగా యువ ఉద్యోగార్థులు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన 1యం1బి జాబ్ మేళాలో పాల్గొన్నారు -విశ్వ తేజ డిగ్రీ కాలేజీతో భాగస్వామ్యంలో నిర్వహించిన 1యం1బి జాబ్ మేళా, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల యువతకు దాదాపు 300 ఉద్యోగ అవకాశాలను అందించింది. -త్వరలో పశ్చిమ గోదావరిలో ఒక “జాబ్ రెడినెస్ సెంటర్ పశ్చిమ గోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్య లోటును తీర్చడం మరియు యువతకు ఉద్యోగయోగ్యతను పెంపొందించడంలో మైలురాయిగా నిలిచిన ఈ కార్యక్రమంలో, ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన …

Read More »

అత్యవసర పరిస్థితి అనేది కాంగ్రెస్ అధికార దాహంతో అన్యాయం చేసిన యుగం : అమిత్ షా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 25, 1975, భారతదేశ రాజ్యాంగ చరిత్రలో ఒక తేదీ మాత్రమే కాదు, అధికార దాహంలో ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ నలిగిపోయిన చీకటి రోజు. ఇది కేవలం ‘అత్యవసర పరిస్థితి’ కాదని, అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్ తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి చేసిన చివరి, తీరని ప్రయత్నం అని, జాతీయ భద్రత అనే తప్పుడు సాకుతో దేశంపై బలవంతంగా రుద్దబడిన అన్యాయ కాలం అని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి మరియు సీనియర్ బిజెపి …

Read More »

QR కోడ్ స్కాన్ చేయండి…మీ అభిప్రాయం తెలపండి…

-మంత్రి నాదెండ్ల మనోహర్ -ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ …

Read More »

APTDC to Ink Major EV and Tourism MoUs at Tech Conclave

-Rs. 10,000 Cr Investments, EV Infra push to be announced. -Govt. Aims to making AP, a Global Tourist Destination -CM Sets a target of 20 percent growth rate for the Tourism Sector – Spl CS Ajay Jain -Spl CS urged BEE to provide Technical Support for making AP Tourism, as the Best Energy Efficient Utility in India Vijayawada, Neti Pathrika …

Read More »