Breaking News

Monthly Archives: June 2025

తిరుపతి నగరంలోని వివిధ ట్యాంకుల సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని పలు ట్యాంకులు(కుంటలు) సుందరీకరణ పనులను వేగవంతంగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు తిరుపతి నగరం లోని వివిధ ట్యాంకర్ల సుందరీకరణ పనుల పురోగతి పై జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి ,డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి వనరులను అభివృద్ధి …

Read More »

తిరుమూరు గణేష్ మని రత్నంకి సన్మానం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల జూన్ 15 నుండి 20 వరకు సింగపూర్ లో జరిగిన ఆసియా కప్ స్టేజి -2 ఆర్చరీ లో పాల్గొని టీమ్ సిల్వర్ మెడల్ సాధించిన మన నాయుడుపేట తిరుపతి జిల్లా వాస్తవ్యుడు అయిన తిరుమూరు గణేష్ మని రత్నంను నేడు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పుష్ప గుచ్చం అందజేసి శాలువ కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు. ఇంకా మరిన్ని విజయాలు తెచ్చి మన జిల్లాకు, …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ వైద్య మండలి రెండు రోజుల రిజిస్ట్రేషన్ సక్సెస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి రిజిస్ట్రేషన్ ఆదివారం రాత్రి 9 గంటలకు వరకు ఈ ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగిందని, తిరుపతి పరిసరాల ప్రాంతాల డాక్టర్లు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గు మాటి శ్రీహరి రావు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం డాక్టర్లు 650 మంది రిజిస్ట్రేషన్, రీ -రిజిస్ట్రేషన్, ఎన్ ఓ సి లు, మరియు నూతన రిజిస్ట్రేషన్లు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 296 అర్జీలు

-పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ఆర్జీలకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి -ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన …

Read More »

పరిమితికి మించి తీసుకెళ్తున్న స్కూల్ విద్యార్థుల ఐదు ఆటోల స్వాధీనం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు విద్యార్థులను తరలిస్తున్న ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అలిపిరి వద్ద భారతీయ విద్యా భవన్ పాఠశాల నందు స్కూల్ విద్యార్థులు తరలిస్తున్న ఆటోల డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు , మోహన్ కుమార్ తెలియజేశారు. వాహనాలు అధికమైన వేగంతో వెళ్లరాదని మరియు పరిమితికి మించి విద్యార్థులను తీసుకు వెళ్లే ఆటోలపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలియజేశారు. ముత్యాల …

Read More »

ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఎలాంటి సందర్భంలో కూడా బియండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లకూడదని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఇన్ చార్జి కలెక్టర్ ఏ.బార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మికుమారి, ఎస్.సి.కార్పొరేషన్ ఇ.డి. శ్రీనివాస్, డిఆర్.ఓ ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాస …

Read More »

కారుణ్య నియమకాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజతో కలసి కారుణ్య నియమకాలకు సంబంధించి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ (1) , కాలేజీ ఎడ్యుకేషన్ (1) , ట్రెజరీ శాఖ (1) లలో మొత్తం ముగ్గురిని జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ జారీ చేసిన నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ నిబద్ధతతో , అంకితభావంతో …

Read More »

గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో 35 ప్రశ్నలు, 105 ప్రియాంబుల్స్, ప్రతిపాదనలు ఆమోదం ద్వారా నగర పరిధిలోని ప్రతి వార్డ్ లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడానికి అవకాశం కల్గిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన నగరపాలక సాదారణ సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మేల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి,డిప్యూటీ …

Read More »

మౌళిక వసతులు చేపట్టడానికి చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానంగా శివారు ప్రాంతాల్లో మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టడానికి ఏఈల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేసి, ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ నాయి బ్రాహ్మణ కాలనీ, తుఫాన్ నగర్, భాగ్య నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని అన్న క్యాంటీన్లలో సమగ్ర మౌలిక వసతులు ఉండేలా నోడల్ అధికారులు ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధానంగా లైట్లు, త్రాగునీరు, పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. క్యాంటీన్ …

Read More »