విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తిరుపతికి చెందిన టి.జనార్దన్ అధ్యక్షులుగా గుంటూరుకు చెందిన చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తిరుపతికి చెందిన నరేంద్రరెడ్డి,అమరావతికి చెందిన జి.రామారావు, అనంతపురానికి చెందిన ఆజాద్, విజయవాడకు చెందిన కె.వెంకటరత్నం ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా అనంతపురానికి చెందిన వి.చంద్రశేఖర్, విజయవాడకు చెందిన స్వాతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పట్నాయక్(శ్రీకాకుళం), జియన్ రావు(అమలాపురం), ఎల్ ప్రసాద్(గుడివాడ), గణపతిరావు(విజయవాడ), జయరామిరెడ్ఢి(సత్యసాయి జిల్లా), శివరాంజనేయులు(అనంతపురం), …
Read More »Monthly Archives: June 2025
భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి…
-ఇఫ్టూ భవన నిర్మాణ కార్మిక సంఘాల విలీన సభ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు అయిన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీనం సందర్భంగా ఈరోజు 30వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కె. పోలారి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నీరుగార్చిన …
Read More »ఉక్కు ప్రతినిధులకు హిందూపురంలో బిఐఎస్ మానక్ మంథన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రమాణాల సంస్థ (బిఐఎస్) విజయవాడ ఆధ్వర్యంలో రీఇన్ఫోర్సింగ్ బార్స్ ఫర్ స్ట్రక్చరల్ కాంక్రీట్ – స్పెసిఫికేషన్స్ పార్ట్-1: రిబ్డ్ స్టీల్ బార్స్ ” ముసాయిదా పత్రం మీద హిందూపురంలో ఒకరోజు మానక్ మంథన్ నిర్వహించినట్టు, సంస్థ డైరెక్టర్ పట్నాల ప్రేమ సజని తెలిపారు. బిఐఎస్ సంయుక్త సంచాలకుడు కె. సాయి కౌశిక్ మాట్లాడుతూ మానక్ మంథన్ ప్రాముఖ్యతను, ప్రమాణాల రూపకల్పనలో దాని పాత్రను వివరించారు. నాణ్యత నియంత్రణ ఆదేశాలు, వాటి అమలు, అనుసరణ గురించి అవగాహన …
Read More »మీ సేవలు అభినందనీయం : జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖకు చెందిన ముగ్గురు తహశీల్దార్ లు బీమా రామకృష్ణ శివ ప్రసాద్ తాసిల్దార్ ఎలక్షన్ సెక్షన్ కలెక్టరేట్, నిత్యానంద బాబు డీఎస్ఓ ఆఫీస్, కలెక్టరేట్ వెంకటరమణ (ఆర్ సి పురం ) సేవలు ఎనలేనివని, వారికి విధులు పట్ల ఉన్న అంకిత భావంతో పని చేశారని వారి సేవలను జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పలువురు కొనియాడారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు …
Read More »దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
– విజయవాడ జింఖానా గ్రౌండ్ భారీ సభ – క్రైస్తవులపై జరుగుతన్న దాడులను అరికట్టాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితో చేర్చాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అనేక సామాజిక వర్గాలు ఎస్సీ జాబితాలో చేర్చాలని మళ్ళీ డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో సంఘం నేతలు, సామాజిక కార్యకర్తలు, బహుజన సంఘాలు పాల్గొన్నాయి. 1950లో భారత రాజ్యాంగంలోని 341వ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ జాబితా రూపొందించబడింది. అప్పటి నుంచే …
Read More »జూలై 1 న సీఎం పర్యటన నేపథ్యం లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో సభాస్థలిని స్వయంగా పరిశీలించి ప్రజాప్రతినిధులకు , అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచన కొవ్వూరు/ తాళ్లపూడి , నేటి పత్రిక ప్రజావార్త : జూలై 1 వ తేదీన కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆర్డీవో కార్తీధాత్మసభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్ధేశం …
Read More »పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు గా అబ్దుల్ రఫీక్ పదవి విరమణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు గా పదవి విరమణ చేసిన అబ్దుల్ రఫీక్ ని సోమవారం బ్రాడీపేట లోని జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల కార్యాలయంలో కార్యాలయ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పి ఆర్ ఓ జె శ్యామ్ కుమార్, ఎఇఐఈ లు కిషోర్, మస్తాన్, పీఆర్వో వై వెంకటేశ్వర్లు, ఏవీఎస్ కృష్ణయ్య, సీనియర్ సహాయకులు డి సురేష్, టైపిస్టులు సిహెచ్ శివరామకృష్ణ , ఎస్ …
Read More »వాలెక్సియో మరియు మిబెల్యాల ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ ఉత్పత్తులలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్మనీకి చెందిన కంపెనీ అయిన బి ఎ ఎస్ ఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన రెండు సరికొత్త ఉత్పాదనలైన వాలెక్సియో మరియు మిబెల్యా లను స్థానిక విజయవాడ హోటల్ ప్రైడ్ మాధవ నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బిఎయస్యఫ్ రీసెర్చ్ & డెవలప్మెంట్ సౌత్ ఆసియా హెడ్ నీలాంజన్ సన్యాల్, బిజినెస్ యూనిట్ లీడ్ రమేష్ బాబు, మార్కెటెంగ్ మేనేజర్ భార్గవరెడ్డి, …
Read More »జెట్ సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు జి.ఓ.ఆర్. టి .నెం.52, మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు డిపార్టుమెంటు, ది.09.06.2025 జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ (జెట్ సిటీ) వేమవరం గ్రామం, విజయవాడ రూరల్ మండలము నందు ఫ్లాట్టేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు ఉత్తర్వులను జారీ చేసియున్నారు. సదరు విషయమై కలెక్టర్, ఎన్.టి.ఆర్ జిల్లా వారు జక్కంపూడి మరియు వేమవరం గ్రామముల నందు జెట్ సిటీ పనులను త్వరగా పూర్తి చేయవలసినదిగా మరియు ప్రభుత్వము వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, …
Read More »ఆర్ & బీ శాఖ ఈఎన్ సీ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-ఏడాది పాలనలో ప్రభుత్వానికి ఎక్కువ పేరు తీసుకువచ్చిన అంశాల్లో రహదారుల అభివృద్ధి కూడా ఒకటి : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి -ఆర్ & బీ శాఖపై నేడు ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్న మంత్రి -నూతన ఈఎన్ సీగా భాధ్యతలు స్వీకరించనున్న వి. రామచంద్రకు మంత్రి అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏడాది పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారులు అభివృద్ధి ఒకటని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, …
Read More »
Prajavartha Online Telugu News