Breaking News

Daily Archives: July 9, 2025

విజయవాడ పత్రిక సమాచార కార్యాలయ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి. రత్నాకర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని పత్రిక సమాచార కార్యాలయ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా శ్రీ పి రత్నాకర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మరియు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు(పిఆర్‌జిఐ) డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) సీనియర్ అధికారి అయిన శ్రీ రత్నాకర్ పిఐబిలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు విజయవాడలోని సిబిసి ప్రాంతీయ కార్యాలయంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. …

Read More »

ప్రజల సేవ కోసమే టెక్నాలజీ

-ప్రజలకు ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు సార్థకత -ప్రజలకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయ్… భారం తగ్గించాలి -పంటల సాగు మొదలుకుని… మార్కెటింగ్ వరకు రైతులకు అండగా నిలవాలి -పేదలకూ నాణ్యమైన విద్య అందాలి… వారి భవిష్యత్ అందంగా ఉండాలి -వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా సరే తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసం.. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలోని అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 01.పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ: అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కొరకు నిర్మాణంలో ఉన్న నివాస సముదాయం …

Read More »

బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్ 

-వినూత్న ఆవిష్కరణను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు -రూ. లక్ష ప్రోత్సాహకం అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్  అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్  మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా శాలువా కప్పి, జ్ఞాపిక అందించి  మాధవ్ కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. వర్తమాన రాజకీయ అంశాలపైనా, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపైనా …

Read More »

లోకేష్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్… మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్… మాధవ్ ను మంగళగిరి శాలువాతో సత్కరించారు. ప్రతిపక్షంలో ఉండగా శాసనమండలిలో ప్రజాసమస్యలపై కలిసి పోరాడిన సందర్భాన్ని ఇద్దరు నేతలు నెమరు వేసుకున్నారు. మృదు స్వభావిగా పేరున్న మాధవ్ కు రాష్ట్ర సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని లోకేష్ అన్నారు.

Read More »

మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0

-రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్న 2 కోట్ల మంది విద్యార్థులు-తల్లితండ్రులు- ఉపాధ్యాయులు -సరికొత్త రికార్డు దిశగా ఈ సమావేశం -పుట్టపర్తిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించనుంది. విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు…ఇలా అందరినీ ఒక …

Read More »

జనసేనలోకి వైసీపీ జెడ్పీటీసీలు

-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు  పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు  అడ్డాల జానకి, …

Read More »

వచ్చే నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నవంబరు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో సిఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30 వ పార్టనర్ షిప్ సమ్మిట్ జరగనుంది.ఇందుకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి ఈ సమ్మిట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సహా ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అన్ని అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. ఈ సమ్మిట్ ను విజయవంతంగా …

Read More »

కార్మికులు పని దినాలపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలు ఆ వాస్తవం

-కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కుటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఫ్యాక్టరీల చట్ట సవరణలపై అసత్య ప్రచారాలను ఖండించిన కార్మిక శాఖమంత్రి వాసం శెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 54, 55, 56, 59, 64 మరియు 65లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలపై ప్రచారమవుతున్న “కార్మికులపై సవరణ కత్తి” వంటి వార్తలు పూర్తిగా అవాస్తవమైనవని, తప్పుదోవ పట్టించేలా ఉన్నవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్  ఖండించారు. మంత్రి  స్పష్టంగా పేర్కొన్న దాన్ని …

Read More »