Breaking News

Daily Archives: July 27, 2025

రాష్ట్రంలో పోర్టులు-నగరాలు-క్రీడల అభివృద్ధే అజెండా

-సింగపూర్ రెండో రోజు పర్యటనకు సీఎం చంద్రబాబు సన్నద్ధం -ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు -సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో ప్రసంగించనున్న సీఎం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా… పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చిస్తారు. భారత కాలమాన ప్రకారం ఉదయం 7 …

Read More »

Union Government Urges States to Maximize Benefits of ₹1,000-Crore ADEETIE Scheme for MSMEs

-Landmark initiative set to boost energy efficiency and competitiveness in MSME sector -West Godavari of AP was selectedunder ADEETIE Scheme for Fisheries -East & West Godavari of AP selected for Glass – Refractory. -ADEETIE is a Big Boon to MSME’s for Global Energy Efficiency Technologies – Akash Tripathi, –Additional Secretary, MOP – Director General, BEE. Vijayawada, Neti Patrika Prajavartha : …

Read More »

కర్మభూమిలో ఎదగండి… జన్మభూమి కోసం నిలవండి

-సింగపూర్ అంటే అభిమానం… అందుకే అమరావతిలో భాగస్వామి చేయాలనుకున్నా -తెలుగుజాతి ఎక్కడైనా వెలుగుజాతే.. 120 పైగా దేశాల్లో తెలుగుప్రభ -గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకే సింగపూర్ వచ్చా -సింగపూర్ నుంచి ఏపీకి నేరుగా విమాన సర్వీసుల కోసం ప్రయత్నం -ప్రతి దేశ రాజధానిలోనూ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి -తెలుగు డయాస్పొరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -ముఖ్యమంత్రికి హర్షధ్వానాలతో ఆత్మీయ స్వాగతం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాల్లో స్థిరపడి…సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. …

Read More »

తెలుగు డయాస్పోరా ఆద్యంతం ఉత్సాహభరితం

-సింగపూర్‌లో 5 గంటల పాటు కొనసాగిన కార్యక్రమం -ఐదారు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు… కిక్కిరిసిన ఆడిటోరియం -రెండున్నర గంటలు ఓపిగ్గా అందరితో ఫోటోలు దిగిన సీఎం చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ …

Read More »

ఏపీలో గృహ నిర్మాణంపై సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్ ఆస్తక్తి

-ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎవర్సెండై సంస్ధ ప్రతిపాదన -తొలిరోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు -ఏపీలో పెట్టుబడి అవకాశాల్ని వినియోగించుకోవాలన్న సీఎం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ స్పష్టం చేసింది. సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధి చెర్ఎక్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం సుర్బానా సంస్థను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ …

Read More »

కొత్త పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలం

-డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు -సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు -సింగపూర్‌లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హైకమిషనర్ శిల్పక్ ఆంబులే -ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీల ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడి సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ కు చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ …

Read More »

నగరంలో ఘనంగా ‘క్రిష్‌ క్లినిక్స్‌’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ‘క్రిష్‌ క్లినిక్స్‌’ ప్రారంభించబడిరది. ఆదివారం కొత్తపేట, రావిచెట్టు సెంటర్‌లో క్రిష్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ ఫిజీషియన్‌ & మధుమేహ వ్యాధి నిపుణులు డా॥ పోతిన వెంకటకృష్ణకుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించబడిరది. ఈ సందర్భంగా డా॥ పోతిన వెంకటకృష్ణకుమార్‌ మాట్లాడుతూ తమ తండ్రిగారైన డా॥ పోతిన వెంకటేశ్వరరావు, పోతిన సూర్యబాయి జ్ఞాపకార్థం పోతిన వెంకటేశ్వరరావు, డా॥ పోతిన సూర్యబాయి మెమోరియల్‌ హాస్పిటల్‌ ‘క్రిష్‌ క్లినిక్స్‌’ ప్రారంభించబడిరదన్నారు. వైద్యసేవలో తమ పెద్దలు చూపిన సేవామార్గంలోనే ఈ క్లినిక్‌ను …

Read More »

ఎ.పి.జి.ఇ.ఏ. సంఘం ఐక్యవేదిక సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఫెంషనర్ల సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం బందరురోడ్ లోని రామ్మోహన్ గ్రంధాలయం (అటల్ బిహారీ వాజ్పేయి విజ్ఞాన కేంద్రం)లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ గత నెల జూన్ 5న విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగిందన్నారు. అందులో రాబోయే మూడేళ్ళకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెంన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొంధించామన్నారు. …

Read More »

మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎపి ఎన్జీజీఓ సంఘ బాధ్యత..

-మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి. -జిల్లాలలో మహిళా విభాగాలను సంఘాలను బలోపేతం చేచేయాలి -యువతరం మహిళా నాయకులను ప్రోత్సహించండి… -సంఘ బలం.సమస్యల -పరిష్కారానికి ఊతం -ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ ఉద్యోగ సంఘానికీ లేనంత చరిత్ర ఒక్క ఏపీ ఎన్జీజీఓకి మాత్రమే ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని సంఘం గౌరవ ప్రతిష్టను పెంచే విధంగా బాధ్యతగా సంఘాన్ని బలోపేతం చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం …

Read More »

ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత …

Read More »