Breaking News

Daily Archives: July 2, 2025

“ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే ఏమి జరుగుతుంది?” నుండి “ఎఫ్ఐఆర్ తక్షణ న్యాయం తెస్తుంది” వరకు : కొత్త చట్టాలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తాయి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నాయకత్వం మరియు కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా దూరదృష్టి ఫలితంగా, భారతదేశ నేర న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పు సాధ్యమైంది. మొదటిసారిగా, స్వతంత్ర భారతదేశం యొక్క విలువలు మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పౌరులకు న్యాయం యొక్క హామీని ఇవ్వడమే కాకుండా, కాలపరిమితి మరియు పారదర్శక పద్ధతిలో దానిని అందుబాటులోకి తెచ్చే చట్టపరమైన నిర్మాణం తయారు చేయబడింది. ‘న్యాయ వ్యవస్థపై నమ్మకానికి స్వర్ణ సంవత్సరం’ అనే కార్యక్రమాన్ని …

Read More »

మెప్మాలో పౌర సేవలు సత్వరం అందించేందుకు డిజిటల్ విధానానికి శ్రీకారం

-మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ -సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆర్పీలకు సూచన -రిసోర్స్ పర్సన్స్ కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబుల పంపిణీ -ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన -మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి -డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ఆంధ్రా పేపర్ మిల్‌లో హైడ్రోజన్ ఫెరాక్సైడ్ లీక్ – జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా ఫ్యాక్టరీస్, అగ్నిమాపక యంత్రాంగం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయం 09:19 గంటలకు రాజమహేంద్రవరం ప్రాంతంలోని ఆంధ్రా పేపర్ మిల్ లో హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ను తీసుకొచ్చిన జిజె 06 ఏయు – 9440 నంబరు గల వాహనము నుంచి రసాయన లీక్ అయినట్లు సమాచారం అందిందని ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె కృష్ణ మూర్తి లు ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. …

Read More »

మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మోకాళ్ళపై నిరసన…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నిరసన దీక్ష చేపట్టి నేటికీ 50 రోజులు దాటినా ప్రభుత్వం తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర ఉపాధ్యక్షుడు వేముల జైపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం, అలంకార్‌ సెంటర్‌ ధర్నాచౌక్‌లో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలో మోకాళ్ళపై నిరసన తెలియజేశారు. అధికారులందరికీ తమ గోడును విన్నవించుకున్నా కూడా ఖచ్చితమైన భరోసా కల్పించడంలో ఎందుకో జాప్యం …

Read More »

కుప్పం అభివృద్ధి కోసం రూ.1617 కోట్ల ఒప్పందాలు

-స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్న హిందాల్కో ట్రస్ట్ -మరో మూడు సంస్థలతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందాలు -బ్రాండ్ కుప్పంతో గిఫ్ట్ హ్యాంపర్ తయారీ కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1617 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. హిందాల్కో జనసేవా ట్రస్ట్ భాగస్వామ్యంతో కుప్పంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు కోసం ఒక ఒప్పందం కుదిరింది. …

Read More »

కుటుంబానికి పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

-సంక్షేమం డబుల్ అందిస్తున్నాం -నేరాలు చేస్తారు… నాపై నెపం నెడతారు -ఇప్పుడున్నది 2014 సీఎం కాదు… 1995 సీఎం -ఏడాదిలో కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు -కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు -నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి రూ.50 కోట్లు -కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక -అభివృద్ధికి, సంక్షేమానికి సైకిలే బెస్ట్ -కుప్పం ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేయిస్తూ.. సంక్షేమం అభివృద్ధి చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. …

Read More »

హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

-మొదటనుంచి సాంప్రదాయంగా హస్త కళల కుటుంబం నుంచి వస్తున్న వారినీ ఇంకా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్ -వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సోహించాలి -హస్త కళలు అంతరించి పోకూడదనేది ముఖ్య మంత్రి లక్యం -ఏ.పి. హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు తయారుచేసిన వస్తువులు యొక్క ఉత్పత్తి, లాభం, ప్రచారం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. …

Read More »

స్వర్ణ నారావారిపల్లె -2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాలికళను త్వరతగితన సిద్దం చేసి పనులు పూర్తి చేయాలి.

-అన్ని గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలి. -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ నారావారిపల్లె -2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను త్వరితగతిన సిద్దం చేసి పనులు చేపట్టాలని, అన్ని గ్రామాలలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కల్లెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ నారావారిపల్లె -2029 అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారిని శ్రీమతి సుశీల దేవి మరియు సంబంధిత అధికారులతో …

Read More »

విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయి

-వర్చువల్ గా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి కార్డేలియా సముద్ర విహార నౌకను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ -క్రూయిజ్ టూరిజం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్న మంత్రి దుర్గేష్ -అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేసినందుకు విశాఖ పోర్టు అథారిటీని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ -యోగాంధ్ర వేడుకల విజయంలో కీలక పాత్ర పోషించిన వైజాగ్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు మంత్రి దుర్గేష్ అభినందన …

Read More »

ఇది మంచి ప్రభుత్వం… : మంత్రి పయ్యావుల కేశవ్

-సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కూడేరు మండలం జయపురం గ్రామంలో పాల్గొని ఇంటింటి గృహ సందర్శన చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారి సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురము జిల్లా, కూడేరు,  నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో ప్రజలకు సేవ చేస్తున్నామని, “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు …

Read More »