Breaking News

Daily Archives: July 20, 2025

రాష్ట్రంలోని వ్యాపారస్తులకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం

-ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్స్& డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఐదవ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ హాజరయ్యారు. ఈ రోజు విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పలు జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. వీరందరూ వివిధ జిల్లాల్లో వారి వ్యాపారాల్లో ఉన్న సమస్యలను డూండి రాకేష్ …

Read More »

బీసీజేఆర్ సంక్షేమ ట్రస్ట్ తరపున సయ్యద్. సజ్జద్ హుస్సేన్ కు రూ. 15 వేలు ఆర్ధిక సాయం అందించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక బీమా పథకం కింద బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో సయ్యద్. సజ్జద్ హుస్సేన్ కు రూ. 15 వేలు ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చేతులు మీదుగా నేడు అందజేయడం జరిగింది. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన సయ్యద్ సజ్జద్ హుస్సేన్ భవన నిర్మాణ సెంట్రింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పడిపోవడంతో నడుము దగ్గర తీవ్రంగా దెబ్బ …

Read More »

ఆకుల మోహన్ రావు దశదినకర్మలో పాల్గొన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్

-ఎమ్మెల్యే సుజనా పొలిటికల్ సెక్రటరీ నంబూరి నరసింహారావు ,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ విజయవాడ డివిజన్ అధ్యక్షులు సౌత్ మానిటరింగ్ కమిటీ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు తండ్రి ఆకుల మోహనరావు దశ దిన కర్మ కేదారేశ్వరపేటలోని వారి నివాసం లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్,పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పొలిటికల్ సెక్రటరీ నంబూరి నరసింహారావు, కార్యాలయ కార్యదర్శి …

Read More »

డ్యాన్స్ కాంపిటీషన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన పెంచేందుకు డ్యాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఆదివారం సాయంత్రం హరిత బెరం పార్క్ లో డాన్స్ కాంపిటీషన్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని పోటీలకు సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఆదివారం జూలై 27న హరిత బెరం పార్క్ లో డాన్స్ కాంపిటీషన్స్ ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. …

Read More »

తిరుపతిలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి ఘన స్వాగతం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికి  పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను ఆరా తీసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రేపు మధ్యాహ్నం గూడూరు నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో మంత్రి బీసీ …

Read More »

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత

-ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 70 వేలు -విజయవాడ దుర్గ గుడిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ -పాదరక్షలు ఎక్కడపడితే అక్కడ వదిలేస్తే ఎలా -ఆదాయం కన్నా భక్తుల సౌకర్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈవో -రద్దీ సమయాల్లో టికెట్లు రద్దు చేయడం అనేది భక్తితత్వం -శీనా నాయక్ సంస్కరణలు -స్వాగతిస్తున్న అమ్మవారి భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆదివారం వేకువజాము నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 70 వేల మంది భక్తులు …

Read More »

కాపు సమస్యల పై దశల వారి ఉద్యమం

-మూడుప్రాంతాలలోబహిరంగ సభలు రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు -చందు జనార్ధన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని రాష్ట్ర కాపు జె.ఎ.సి. సమావేశం తీర్మానించిది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సమస్యల పై దశల వారి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నట్ల రాష్ట్ర కాపు జే ఏ సీ ఆద్యక్షులు చందు జనార్దన్ తెలిపారు. ఆదివారం విజయవాడ లో సంఘాల నాయకులు, ప్రతినిధులు, యూనియన్ ,ఉద్యోగసంఘలు, రాధ రంగా మిత్రమండలి, వ్యాపారదిగ్గజాలు …

Read More »

వచ్చే నెలలో తిరుపతిలో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహణ

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -కాకినాలో కన్నుల పండువగా నిర్వహించిన కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుక, ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకలో భాగంగా ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రధానం -పిపిపి విధానంలో చేపడుతున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ …

Read More »

త్వరలో నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాల ద్వారా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆది వారం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి కేంద్రాలుగా బ్యాంక్ PO, స్టాఫ్ …

Read More »

వైభవంగా అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం

-ముఖ్యఅతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి -అమ్మవారి అశీసులు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలి – వెలంపల్లి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమలో పలు చోట్ల అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగ జరిగింది. ఈ కార్యక్రమాలలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ ఆషాడ మాసంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి …

Read More »