Breaking News

Daily Archives: July 24, 2025

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు

-ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు -జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం -మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం -నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు -నా అభిమానులే నాకు కొండంత బలం -శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి -హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి …

Read More »

27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలోని అంశాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిభింబిచే విధంగా నేటి క్యాబినెట్ సమావేశం జరిగింది. సంక్షేమం, అభివృద్ది అనేవి రెండు కళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, అదే …

Read More »

బీసీ హాస్టళ్లలో క్రీడలకు ప్రోత్సాహం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల్లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు రాణించేలా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. హాస్టళ్లలో క్రీడా వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను శాప్ చైర్మన్ రవినాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ హాస్టళ్లలో క్రీడా వసతుల కల్పనపై ఇరువురు చర్చించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో …

Read More »

రూ.1,000 కోట్లతో 2,000 కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం

-మరో రూ.500 కోట్లతో రహదారులకు మరమ్మత్తులు -రోడ్ల స్థితిగతులు-తీసుకోవాల్సిన చర్యలపై 15 రోజుల్లో సమగ్ర నివేదిక -వాహనాల రద్దీ తెలిసేలా ప్రతీ 50 కి.మీ.కు సీసీ కెమేరా ఏర్పాటు -రహదారులు భవనాల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 2,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మరో రూ.500 …

Read More »

ఏవియేషన్ హాబ్ గా ఆంధ్రప్రదేశ్.. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆకాంక్ష

-మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కృషితో ఏవియేషన్ రంగంలో కీలక పెట్టుబడులు -రాష్ట్రానికి రానున్న 9 ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, 2 ప్లైట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు .-ఆంధ్రప్రదేశ్ కు ఏవియేషన్ రంగంలో పెట్టుబడుల వెల్లువ -రాష్ట్రానికి సుస్థిరమైన, నమ్మకమైన పెట్టుబడులు రాక -పెట్టుబడుల రాకతో నిరుద్యోగ యువతకు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన -రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావారణంతోనే ఇది సాధ్యం.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ “ఏవియేషన్ హాబ్” గా మారబోతుందని.. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, …

Read More »

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇది ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదులేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ …

Read More »

ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులచే దత్తత పూర్తి చేయాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునే విధంగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లు,సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్,సిటీ గ్యాస్ పంపిణీ నెట్ వర్కుకు సంబంధించిన అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర పి-4 కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో ఆగస్టు 15 …

Read More »

స్పోర్ట్స్ డే ను ఘనంగా నిర్వహించాలి

-శాప్ ఛైర్మన్ కు క్రీడాశాఖామంత్రి సూచన -క్రీడల అభివృద్ధిని కాంక్షిస్తూ పలువురు మంత్రులకు విజ్ఞప్తి చేసిన శాప్ ఛైర్మన్ రవినాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించాలని క్రీడాశాఖామంత్రి ఎమ్.రాంప్రసాద్ రెడ్డి శాప్ ఛైర్మన్ రవినాయుడుని గురువారం ఆదేశించారు. ఏపీ సెక్రటేరియట్ లో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో చేపట్టిన క్రీడాభివృద్ధిని, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్పోర్ట్ డేను ఘనంగా నిర్వహించాలని సూచించారు. …

Read More »

రిల‌య‌న్స్ సీబీజీ ప్లాంట్ల నిర్మాణం వేగవంతం చేయాలి

-ఇంటిగ్రేటెడ్ సీబీజీ హబ్‌గా ఉమ్మ‌డి ప్ర‌కాశం -రైతులకు మెరుగైన కౌలు – యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రిలయన్స్ ప్రతినిధులను కోరారు. రిల‌య‌న్స్ గ్రీన్ ఎన‌ర్జీలో భాగంగా సీబీజీ ప్లాంట్లు నిర్మాణాలు – ప్రాజెక్టుల‌కు స్థ‌లాల కేటాయింపు …

Read More »

ఏపీ పర్యాటకానికి ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరిటేజ్ అవార్డు

-అవార్డు ప్రకటించిన 10వ ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ -న్యూఢిల్లీలోని లె మెరిడియన్ లో జులై 26న పురస్కారం ప్రదానం -వివరాలు వెల్లడించిన ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి కందుల దుర్గేష్,ఛైర్మన్ నూకసాని బాలాజీ, ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ లకు కృతజ్ఞతలు తెలిపిన ఆమ్రపాలి కాట.. ఈ సందర్భంగా పర్యాటకాభివృద్ధిలో పర్యాటక శాఖ అధికారుల కృషిని వివరించిన ఎండీ …

Read More »