-కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా న్యూఢిల్లీలో ఇండియా పోస్ట్ బిజినెస్ మీట్ 2025-26లో గ్రామీణ స్థాయి నుండి వృద్ధి కోసం విస్తృత ప్రణాళికను ఆవిష్కరించారు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి; మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా నాయకత్వంలో పోస్టల్ శాఖ న్యూఢిల్లీలో తన వార్షిక వ్యాపార సమావేశం 2025-26ను నిర్వహించింది. ఈ వ్యూహాత్మక సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న సర్కిల్ అధిపతులను (చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ ను) …
Read More »Daily Archives: July 16, 2025
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు భేటీ
-అమరావతిలో బ్యాడ్మింటన్, వాటర్ స్పోర్ట్స్ హబ్ -తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరిన సీఎం -రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎకో సిస్టం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన …
Read More »ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల
-సీఎం చంద్రబాబుకు నివేదిక అందించిన టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ -రాష్ట్ర అభివృద్ధికి, విజన్ 2047 సాధనకు 120 సిఫార్సులు చేసిన టాస్క్ ఫోర్సు -రాష్ట్రంలో పెట్టుబడులకు ఎస్కార్టు సర్వీసు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -సిలికాన్ వ్యాలీలాగే అమరావతి దేశానికి క్వాంటం వ్యాలీ అవుతుందన్న సీఎం -జాతి నిర్మాణం, సంపద సృష్టిలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకం -ఢిల్లీలో సీఐఐ సదస్సులో టాస్క్ ఫోర్సు నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 సాకారం …
Read More »సాస్కి కింద రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇవ్వండి
-రెవెన్యూ లోటు భర్తీ చేయండి -కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్ధిక సాయం పథకం సాస్కి(SASCI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. బుధవారం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక …
Read More »కృష్ణ, గోదావరి నదీ జలాల పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు సఫలం
-కెఆర్ఎంబి అమరావతిలో, జిఆర్ఎంబి హైదరాబాదులో -రిజర్వాయర్ల అవుట్ ఫ్లోల కు టెలీ మీటర్లు -పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ సాంకేతిక అంశాలు, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ -ఢిల్లీ లో కేంద్ర మంత్రి తో సమావేశం వివరాలు వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఫలప్రదమైనట్లు రాష్ట్ర జల …
Read More »“ఇంటి ఇంటికి బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం సంబందించి ఆటోనగర్ క్లస్టర్-3, మొగల్రాజపురం క్లస్టర్-2 మండల స్థాయిలో ‘బాబు ష్యురీటి మోసం గ్యారంటీ, రికాలింగ్ చంద్రబాబు’స్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఆటోనగర్ క్లస్టర్-3 యాదవుల బజార్,శ్రీకృష్ణ కల్యాణ మండపంలో మరియు మొగల్రాజపురం క్లస్టర్-2 బాబు జగజ్జివన్ రామ్ కల్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేసానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర …
Read More »బాబు మోసాలను ప్రజలకు తెలియపరుస్తాం… : మల్లాది విష్ణు
-సెంట్రల్ నియోజకవర్గం క్లస్టర్ 1 లో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం -సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని మాజీ శాసనసభ్యులు మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు చెప్పారు.అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ క్లస్టర్ 1 సమావేశమును మారుతి నగర్ ప్రకాశరావు …
Read More »దీపం 2 పథకంలో మొదటి విడతలో 97 లక్షల మందికి…
-రెండవ విడత 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం -మాజీ సీఎం జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు -రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా -గత ప్రభుత్వం ఐదేళ్లు కాలములో గుంతలు కూడా పూడ్చలేని జగన్ -పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు -మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సీఎం వైఎస్ జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, “రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా?” అని …
Read More »మాజీ సీఎం జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు
-రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా -గత ప్రభుత్వం ఐదేళ్లు కాలములో గుంతలు కూడా పూడ్చలేని జగన్ -పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు -మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సీఎం వైఎస్ జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, “రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా?” అని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కానూరు సివిల్ సప్లై భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల …
Read More »ఈనెల 15 నుండి 25వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ / వార్డు సభలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బంగారు కుటుంబాల నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే కార్యక్రమం ఈ నెల 15 నుండి 25 వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ / వార్డు సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ లోని మినీ ఎస్.ఆర్.శంకరన్ హాల్ లో పబ్లిక్ , ప్రైవేట్ , పీపుల్ భాగస్వామ్యంతో చేపడుతున్న పి4 కార్యక్రమం అమలుపై రెవెన్యూ డివిజన్ అధికారులు , నియోజకవర్గం ప్రత్యేక అధికారులు , యంపీడీఓ లు, …
Read More »
Prajavartha Online Telugu News