-రూ. 2.40 కోట్ల విలువగల శంఖు, చక్రాల వితరణ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల వెంకన్నకు మంగళవారం రెండన్నర కిలోల భారీ బంగారు కానుక అందింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను …
Read More »Daily Archives: July 30, 2025
పెట్టుబడులతో రండి…అవకాశాలు అందుకోండి
-రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా వివరించిన సీఎం -ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ చంద్రబాబు ఆహ్వానం -పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన పారిశ్రామిక వేత్తలు -సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని…వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను …
Read More »సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్
-ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. మంత్రులు నారా లోకేష్ , పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో …
Read More »వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్ సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్క్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. వర్షాకాలం దృశ్య విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో నగర పరిధిలో గల వరద ముంపు ప్రాంతాలలో కార్పొరేషన్ తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ( వర్షాకాల స్పందన బృందం) లో భాగంగా రామలింగేశ్వర నగర్, …
Read More »వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి
-వీధి వ్యాపారస్తుల సర్వేలో పాల్గొన్న అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయబడును -వీధి వ్యాపారస్తుల సర్వేకి ఆఖరి గడువు ఆగస్టు 5 -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో టౌన్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీధి వ్యాపారస్తుల …
Read More »చిట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వస్త్రలత, పంజా సెంటర్, గాంధీ హిల్ ఏరియా, చిట్టినగర్, కలరా హాస్పిటల్, సితార సెంటర్, విద్యధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, రామరాజ్యనగర్, నాలుగు స్తంభాల సెంటర్, అంబేద్కర్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిట్టినగర్ స్వరంగంలో పెయింట్లను …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం ఉదయం సూర్యారావుపేట లోగల NASA హాస్పిటల్,విద్యాధరపురం లోని రాయల్ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, …
Read More »ఆటోమ్యూటేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను పై పేరు మార్పునకు ఆటోమ్యూటేషన్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం నగర ప్రజలను కోరారు. బుధవారం నాడు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 1, 2025 నుండి రాష్ట్రమంతా ఈ సేవలు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలోనే ఆస్తి పన్ను లోని పేరు మార్పు జరుగుతుందని …
Read More »మలబార్ గోల్డ్ లో వర మహాలక్ష్మీ వ్రతం ఆఫర్స్
-ఆగష్టు 8 వరకు ఆఫర్ల హంగామా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలబార్ గోల్డ్ & డైమండ్స్, ఎంతో పుణ్యప్రదమైన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా, భక్తి శ్రద్ధలతో మరియు శాశ్వత సౌందర్యంతో ఈ వేడుకలు జరుపుకోవడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది. పవిత్రమైన ఈ పండుగను స్మరించుకుంటూ, మీ పండుగ వేడుకలకు మెరుపులు అధడానికి మరియు ప్రతి పండుగకు ప్రాముఖ్యతను జోడించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడిన 100% జెన్యూన్ ఆఫర్లను మలబార్ గోల్డ్ & డైమండ్స్ అందిస్తోంది. ఈ పండుగలో భాగంగా అన్ని బంగారం, అన్కట్ వజ్రాలు …
Read More »ఎంఎస్ఎంఈ కార్యక్రమాల పురోగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష
-ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి, సిఎఫ్సీ అమలు, డిజిటల్ సేవల విస్తరణపై దృష్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని, వాటి లబ్ధి చివరి ప్రయోజనదారుల వరకూ చేరాలన్నదే తమ లక్ష్యం అని ఎంఎస్ఎంఈ, సిర్పీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పథకాల అమలుపై మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉపాధి సాధనాలు రూపొందించాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. …
Read More »
Prajavartha Online Telugu News