-అమరావతి ఇన్ నేచర్ కాన్సెప్టుతో రాజధాని నిర్మాణం -రహదారులు, కూడళ్లు, గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో ఆహ్లాదకరమైన వాతావరణం -దేశీయ వృక్షజాతులు, ఔషధ మొక్కలకు ప్రాధాన్యం ఇస్తూ హరిత ప్రణాళిక -సింగపూర్ బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలో అమరావతిలో గృహనిర్మాణం -అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి ఇన్ నేచర్ అనే …
Read More »Daily Archives: July 31, 2025
ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ అమలు
-46,85,838 మంది రైతులకు పథకంతో లబ్ది -మొదటివిడతలో ఒక్కో రైతుకు రూ.5,000 -రూ.2,342.92 కోట్ల నిధుల కేటాయింపు -కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు జమ -ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు -ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా లబ్దిదారులకు సందేశం -సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత రానివ్వకండి -జిల్లా కలెక్టర్లకు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం -సందేహాల నివృత్తికి 155251 టోల్ ఫ్రీ నెంబర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల …
Read More »ప్రతీ నీటి బొట్టూ సద్వినియోగం కావాలి.
-సముద్రంలోకి వృధాగా పోయే నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపండి -ఆగస్ట్ 31న కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీళ్లు -ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్ధ నీటి నిర్వహణపై జల వనరుల …
Read More »వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో సింగపూర్ రూ.45వేల కోట్ల పెట్టుబడులు!
-చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్ పర్యటన విజయవంతం -రికార్డులను సరిచేయడానికి సింగపూర్ పర్యటనకు వెళ్లాం -పెట్టుబడులను అడ్డుకునేందుకు తప్పుడు ఈ-మెయిల్స్ పెట్టించారు -గత పదేళ్లలో వచ్చిన పెట్టుబడులకంటే 14నెలల్లో వచ్చిందే ఎక్కువ -విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో 4రోజులపాటు విజయవంతంగా సింగపూర్ లో పర్యటన పూర్తిచేశాం, రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల …
Read More »వివాదాలకు ఆస్కారం లేకుండా మార్గదర్శులను గుర్తించండి
-స్వచ్చందంగా ముందుకు వచ్చే మార్గదర్శులకే బంగారు కుటుంబాలను దతత్త నివ్వండి -వాటర్ బాడీస్ రిపేర్స్, రినోవేషన్&రిస్టోరేషన్ పథకం క్రింద ప్రతిపాదనలను పంపండి -రాష్ట్రాన్ని గీన్ ఎనర్జీ హబ్ గా అభివృద్దిపర్చేందుకు అవసరమైన భూములను గుర్తించండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంద్ర పి4 కార్యక్రమం అమల్లో భాగంగా మార్గదర్శులను గుర్తించే విషయంలో ఎటు వంటి వివాదాలకు, విమర్శలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి …
Read More »గండికోటకు మహర్దశ
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రేపు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రూ.77.91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు సర్వం సిద్ధం -రూ.165 కోట్ల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని వెల్లడి -యునెస్కో గుర్తింపు వచ్చేలా గండికోట, అహోబిలంలను తీర్చిదిద్దుతామని స్పష్టం -గత ఐదేళ్లలో రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం వైకాపా ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శలు -గండికోట పర్యాటక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్.. మంత్రి …
Read More »ప్రతి ఇంట్లో ఒక మహిళ ఎంటర్ ప్రెన్యూర్ కావాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం
-జిల్లాలో ఎస్ హెచ్ జి మహిళల అకౌంటు పుస్తకాలు ఎప్పటికప్పుడు వ్రాయించి అవకతవకలు జరగకుండా చూడాలి :జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంట్లో ఒక మహిళ ఎంటర్ ప్రెన్యూర్ కావాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం అని, జిల్లాలో ఎస్ హెచ్ జి మహిళల అకౌంటు పుస్తకాలు ఎప్పటికప్పుడు వ్రాయించి అవకతవకలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతిలోని హోటల్ Orchid నందు ఎంటర్ ప్రెన్యూర్స్ గురించి మూడు రోజుల …
Read More »హజ్ యాత్ర -2026 కు దరఖాస్తు గడువు పెంపు
-ఆగస్టు 7 వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తు పొడిగింపు -ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2026 కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువు ను ఆగస్టు 7 వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్లైన్ …
Read More »సింగపూర్ లో మంత్రి నారాయణ విస్తృత పర్యటన
-అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తున్న మంత్రి. -సింగపూర్ లో వేస్ట్ మేనేజ్ మెంట్ ను పరిశీలించిన మంత్రి -అర్బన్ రీ డెవలప్ మెంట్ అధారిటీ,రోడ్ డెవలప్ మెంట్ అధారిటీ అధికారులతో విడివిడిగా సమావేశాలు -సింగపూర్ లో మొట్ట మొదటి భారీ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించిన మంత్రి -ఐకానిక్ వర్టికల్ గార్డెన్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సింగపూర్ పర్యటన …
Read More »బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ కు కాపు జేఏసీ వినతి పత్రం
-కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్,కాపు జేఏసీ నాయకులు హరి రాయల్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో జే ఏ సి నాయకులు హరి రాయల్ నాయకత్వం లో బలిజ సంఘ నాయకులు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ కు కాపు జేఏసీ వినతి పత్రం అందచేశారు. ఇటీవల కాపుల సమస్యలపై ఇటీవల కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపాదించిన 12 తీర్మానాలను …
Read More »
Prajavartha Online Telugu News