-గత ప్రభుత్వంలో దివ్యాంగుల పేరుతో పింఛన్లు దోచేశారు -అమ్మఒడిలోనూ మోసం చేశారు..మన ప్రభుత్వంలో ఎందరు పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం -మెగా డీఎస్సీకీ అడ్డంకులు సృష్టించారు -నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం -ఎవరైనా డ్రగ్స్, గంజాయి అమ్మితే తాట తీస్తా..గంజాయి బ్యాచ్ను పరామర్శించే వారిని ఏమనాలి? -ప్రజల కోసం రాజకీయ నేరస్తులపై పోరాటం చేయాల్సి వస్తోంది -కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం..మూడోసారి నిర్వహించే భాగ్యం నాకే దక్కింది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -కొవ్వూరు నియెజకవర్గం, మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో …
Read More »Daily Archives: July 1, 2025
ఆంధ్రప్రదేశ్ హాజీలకు ఘన స్వాగతం
-రెండు విమానాల్లో హైదరాబాద్కు చేరుకున్న 529 మంది హాజీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 529 మంది హాజీలు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ రోజు అనగా జులై 1 వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు మరియు 5:35 నిమిషాలకు చేరుకున్నారు. సౌదీ అరేబియా మక్కా నుండి నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న హాజీలకు ఏపీ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు …
Read More »భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ నుడ్సెన్ ఎలక్ట్రికల్ & ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను ప్రారంభించింది
-అధిక-ప్రభావ పరిశ్రమ సహకారాల ద్వారా డీప్ ఇండియాలో సాంకేతిక ప్రాప్యతను వేగవంతం చేయడానికి మరియు అవకాశాలను విస్తరించడానికి ఒక సాహసోపేతమైన వ్యూహాన్ని వివరిస్తుంది -10 కంటే ఎక్కువ భవిష్యత్తు-సిద్ధ పరిష్కారాలను ప్రదర్శించడానికి, అవగాహన, ప్రాప్యత మరియు స్వీకరణను స్కేల్లో నడిపించడానికి 30-నగరాల ‘టెక్నాలజీ టూర్’ను ప్రారంభించింది. -స్థానిక అవసరాలకు అనుగుణంగా భారతదేశ పారిశ్రామిక సమూహాలకు ప్రాంతీయ-నిర్దిష్ట ఆవిష్కరణలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -స్మార్ట్ ఆటోమేషన్తో భారతదేశం యొక్క డిజిటల్ వెన్నెముకను శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉంది. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత విద్యుత్ …
Read More »సుపరిపాలనలో – తొలి అడుగు భవిష్యత్తుపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత మన అందరిపై ఉంది
-కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందిస్తున్నాము. రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు పట్టణం రోటరీ కల్యాణ మండపంలో రేపటి నుంచి అనగా బుధవారం తేదీ:2-7-2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమము పై రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశానుసారం అవగాహన సదస్సు జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. …
Read More »ఏడాదిలో 75 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మాది మంత్రి కొలుసు పార్ధసారధి
-ఉదయం 8 గంటలకే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాతగా పలకరిస్తూ యోగ క్షామాలు తెలుసు కొంటూ పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి -ఆగిరపల్లి మండలంలో 9425 మందికి గాను, సుమారు, రూ,4,12,9,950,కోట్ల పింఛన్లు పంపిణీ ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో సచివాలయ సిబ్బంది తో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి కొలుసు పార్థసారథి. స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి మంత్రి పింఛన్ సొమ్ము అందజేశారు. ఎన్నికల …
Read More »ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
-సచివాలయం సిబ్బంది పింఛన్లు క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా…ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ …
Read More »పోలీసింగ్లో నూతన దిశ: ‘AI 4 ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ 2025’లో క్వాడ్రిక్ IT విజయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వారే యువత… వారి ఆలోచనలు కొత్తవే… ప్రజల భద్రత కోసం పాత పద్ధతులను పక్కనపెట్టి, సాంకేతికతతో కొత్త మార్గాలు వెతికారు. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన క్వాడ్రిక్ IT బృందం, AI 4 ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ 2025లో రన్నరప్ అవార్డును సొంతం చేసుకుంది. వారు అభివృద్ధి చేసిన Blue Query అనే విప్లవాత్మక ప్లాట్ఫారమ్, పోలీస్ శాఖకు ఒక కొత్త దిశను చూపుతోంది. “మన పోలీస్ సిబ్బంది కాంప్లెక్స్ సిస్టమ్లను తక్కువ సమయంలో, సులభంగా అర్థం …
Read More »మాజి మంత్రి వెలంపల్లి అధ్యక్షతన పశ్చిమ వైసిపి కార్పొరేటర్ల సమావేశం
-విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కార్పొరేటర్ రెహమతున్నిసా, శిరంశెట్టి పూర్ణచంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయం నందు మంగళవారం నాడు మాజి మంత్రివర్యులు, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పశ్చిమ వైసిపి కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నిసా, 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు లను పశ్చిమ వైసిపి …
Read More »కార్మిక వర్గ సత్తా చాటుదాం…
-జులై 9 సమ్మెను విజయవంతం చేద్దాం -ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశివ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుని విజయవంతం చేద్దామని రాష్ట్ర కార్మిక ఉద్యోగ ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. మేరకు మంగళవారం బాలోత్సవ భవన్ లో రాష్ట్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల, రైతుల, వ్యవసాయ కూలీ చేతివృత్తుల. మహిళా యువజన విద్యార్థి రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. నాలుగు లేపన కోడ్లకు వ్యతిరేకంగా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పాత …
Read More »స్వర్ణాంధ్ర -2047 సాధనకు కృషీ చేయాలి
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా వికసిత్ భారత్ లో భాగంగా సీ ఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు ప్రతి ఒక్క అధికారి కృషీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో తాడి గడప లోని …
Read More »
Prajavartha Online Telugu News