-ఎన్నో ఆటంకాలు ను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న గొప్ప చిత్రం ఇది -చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం – కీరవాణి అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది -ఉత్తరాంధ్ర నేల నాకు నటన నేర్పి… అన్నం పెట్టిన కర్మభూమి -హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించాం -చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నేనే దర్శకత్వం వహించా -నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి …
Read More »Daily Archives: July 23, 2025
అప్రమత్తతోనే అందరికీ ఆరోగ్యం
-ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల నియంత్రణ -ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాలి -యోగాతో అద్భుత ఫలితాలు..యోగాధ్యయన పరిషత్ పునరుద్దరణ -అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదు….సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి -ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ -వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన వైద్య సేవలందించడమే కాదు… ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు …
Read More »విశాఖకు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు
-రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు 9వ SIPBలో ఆమోదం -4 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు -ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఇమేజ్ పెరుగుతుందన్న నారా లోకేష్ -భవిష్యత్ పెట్టుబడులకు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలన్న సిఎం -మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని సిఎం ఆదేశం -రూ.16,466 కోట్లతో సిఫి డేటా సెంటర్ ఏర్పాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం …
Read More »ఏడాదిలోగా 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తాం
-ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతాం -నిర్మాణ రంగం, నాలెడ్జ్ ఎకానమీ ప్రాజెక్టులకు అమరావతిలో అవకాశం -ఏపీలో నో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం -యూఏఈ నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ సమక్షంలో ఏపీఈడీబీ -యూఏఈ ఇన్వెస్టోపియా మధ్య ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాదిలో …
Read More »డేటా విప్లవంతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటాం
-పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు -ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులతో కరిక్యులమ్ లో మార్పులు -డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి యుఎఈ సహకారం తీసుకుంటాం -ఇన్వెస్టోపియా – ఆంధ్రప్రదేశ్ సదస్సులో మంత్రి నారా లోకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు …
Read More »ఎన్ఎస్ఈఎఫ్ఐ మరియు ఎన్ఆర్ఇడీసీఏపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో తొలి అగ్రివోల్టాయిక్ రాష్ట్ర సంప్రదింపుల సమావేశం నిర్వహణ
-డిస్కామ్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఆర్థిక సంస్థలు, డెవలపర్లు, తయారీదారులు, పాలసీ థింక్ ట్యాంక్స్ మరియు పౌరసమాజ ప్రతినిధులు రాష్ట్రంలో అగ్రివోల్టాయిక్స్కు ఉన్న అపార అవకాశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ల దిశగా ఒక కీలక అడుగుగా, ఆంధ్రప్రదేశ్ అగ్రివోల్టాయిక్స్ రాష్ట్ర సంప్రదింపుల వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NSEFI) ఆధ్వర్యంలో, న్యూఅండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) మద్దతుతో మరియు శక్తి సస్టైనబుల్ …
Read More »సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వంపై మంచి ఫీడ్ బ్యాక్
-రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల నుండి ప్రభుత్వంపై మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుపరి పాలన – తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుచున్నదని, ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం …
Read More »రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో …
Read More »రాజధానిలోనే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల పి-4,ప్రప్రంచ జనాభా దినోత్సవ వేడుకులు నిర్వహించిన ప్రాంతంలో స్వాంత్రంత్ర్య దినోత్సవ వేడుకలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని కావున అందుకు అనుగుణంగా తగిన పటిష్టమైన …
Read More »ఎస్ హెచ్ జిల ఆర్థిక అభివృద్ధి కోసం రూ.30,635 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం రూ. 30,635 కోట్ల వార్షిక రుణ ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముందుకు సాగుతుందని, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి కోసం వెలుగు 2.0 ద్వారా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదలకు నిర్మూలన, ప్రవాసాంద్రుల సాధికారత సంబంధాలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రామీణ …
Read More »
Prajavartha Online Telugu News