-వైద్యారోగ్య రంగంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ గేమ్ ఛేంజర్ -గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో టాటా డిజినెర్వ్ సెంటర్ -రోగుల వ్యక్తిగత వివరాలను డిజిటల్ గా నిర్వహించేలా డిజి నెర్వ్ కేంద్రం -కుప్పం ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రంలో తొలి కేంద్రాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రోగుల వైద్య రికార్డులను అస్పత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని తొలి డిజిటల్ …
Read More »Daily Archives: July 3, 2025
చిల్లిగవ్వ ఇవ్వని వ్యక్తులు పీ4పై విమర్శలా?
-సామాజిక బాధ్యతగా గతంలో జన్మభూమి.. ఇప్పుడు పీ4 -బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు -మామిడి రైతుల సమస్యలు తీరుస్తాం.. రైతులకు మాపై నమ్మకం ఉంది -కుప్పంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : చిల్లిగవ్వ ఇవ్వని వారు పీ-4 విధానాన్ని విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తుంటే.. దాన్ని అడ్డుకునేందుకు కొందరు రకరకాల విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కుప్పంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వివిధ …
Read More »డిమాండ్ కు తగ్గ పంటలు వేయండి
-మామిడి రైతులు- పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి -మామిడి కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని పరిశ్రమలకు ఆదేశం -అదనపు ధర ఇచ్చిన ప్రభుత్వానికి మామిడి రైతుల ధన్యవాదాలు -ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు పల్ప్ పరిశ్రమలతో ముఖ్యమంత్రి సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. …
Read More »అభివృద్ధికి టీడీపీ బ్రాండ్… టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్
-ప్రజలకు దగ్గరగా ఉన్న వారే నాకు దగ్గరగా ఉంటారు -కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలు భాగస్వాములు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేెశారు. కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటిింటి ప్రచారం కార్యక్రమ నిర్వహణపై చంద్రబాబు కేడర్ కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా …
Read More »రుషికొండ బీచ్ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్
-బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పరిశీలన -బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తాం.. బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ -రుషికొండ బీచ్ లో పర్యాటక సందడి పెరగడానికి అవసరమైన చర్యలపై చర్చ -అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి సాగర తీరంలో డబుల్ డెక్కర్ బస్సుల పరిశీలన -పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తామని వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఘన వ్యర్థ …
Read More »పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్
-ఈ నెల 5 న నిర్వహించే రెండవ జాతీయ లోక్ అథాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి -రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బి.ఎస్.వి.హిమబిందు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీం కోర్టు మీడియేషన్ మరియు కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఈ నెల 1 వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంఫైన్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యారు సేవాధికార సంస్థ …
Read More »రాష్ట్రంలో తొలిసారి డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్&బీ శాఖ వినూత్న ప్రయోగం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో గుంతల – గోతులతో నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి.. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనూహ్యా మార్పులు తీసుకురావడం జరిగింది.. దేశంలోనే మెరుగైన రహదారుల కల్పనకు ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుగైన విధానాలను అవలంభిస్తున్నారు.. ఇప్పటికే ఆర్ & బీ శాఖ గుంతల రోడ్ల పనులను సకాలంలో పూర్తి చేసి, ప్రజల మన్ననలు పొందడంలో విజయం సాధించింది.. …
Read More »విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, తదితర ఉపకరణాల పంపిణీ
-కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి రాందాస్ అధవాలే, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ డా. దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, తదితరులు చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం చిత్తూరు పివికేఎన్ డిగ్రీ కళాశాలలో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వము మరియు ALIMCO ద్వారా వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి …
Read More »హామీలు అమలు చేస్తున్నా.. బురద జల్లుతున్నారు
-ఐదేళ్లలో జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదు -రూ. 1000 పెన్షన్ పెంపుకే జగన్ కు ఐదేళ్లు పట్టింది -సొంత పార్టీ కార్యకర్త కారు కిందపడి చనిపోయనా బాధ్యత లేదు -అలాంటి జగన్ కు రాష్ట్ర ప్రజల పై బాధ్యత ఎలా ఉంటుంది -సుపరిపాలన తొలి అడుగులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక హామీలను అమలు చేసిందని ఇంధన …
Read More »24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం
-ప్రతీ నియోజకవర్గానికి 10 వేల సూర్యఘర్ యూనిట్లు మంజూరు -ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కోసం రూ.2.60 లక్షల వ్యయం -నా తొలి సంతకం 45 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు పైనే -మరో 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు -ఏలూరులో 33\11 కేవీ సబ్ స్టేషన్ భూమిపూజలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …
Read More »
Prajavartha Online Telugu News