Breaking News

Monthly Archives: July 2026

40 మంది పేద విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 60వ డివిజన్ వాంబే కాలనీలో ఆదివారం గొర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, గోర్తి చక్రవర్తి గారి సహకారంతో 40 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.2 లక్షల స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P-4 కార్యక్రమం ద్వారా …

Read More »

స్థానిక సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

-63వ డివిజన్ సుందరయ్య నగర్‌లో కాలువలు, కల్వర్ట్లను పరిశీలించిన – MLA బొండా ఉమామహేశ్వరరావు -10 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్ సుందరయ్య నగర్‌లో ఆదివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు కాలువలు, కల్వర్ట్ల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 …

Read More »

సివిల్ సప్లై డైరెక్టర్లుగా ముగ్గురికి నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు 59వ డివిజన్ సెక్రటరీ బుదాల సురేష్ బాబు, కేశవరపు సాంబశివరావు, నల్లమట్టి కామేశ్వరరావులకు సివిల్ సప్లై డైరెక్టర్లుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించి ప్రజల మధ్య నిరంతరం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, తగిన స్థానం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని,పార్టీలో పని చేస్తూ …

Read More »

మురళీకృష్ణ కేర్ & క్యూర్ హాస్పిటల్ 5 వ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల మెగా వైద్య శిబిరం

-జులై 5 నుంచి 9 వరకు ఉచిత & నామమాత్రపు ధరల వైద్య శిబిరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మురళీకృష్ణ కేర్ & క్యూర్ హాస్పిటల్ 5వ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జులై 5 నుంచి 9 వరకు ఐదు రోజుల ఉచిత & నామమాత్రపు ధరల మెగా వైద్య శిబిరాన్ని మొగల్రాజపురం లోని తమ హాస్పటల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా త్రినయన ఐ కేర్ విభాగం డాక్టర్ త్రివేణి ఆధ్వర్యంలో తమ …

Read More »

విజయవాడలో శ్రీ లయనస్ క్రేజీ ఫ్యామిలీ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ లయనస్ క్రేజీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆదివారం రోజున స్థానిక గాంధీనగర్ లో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ ఎదురుగా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. మొదటిగా బోండా ఉమామహేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొదటిగా రెస్టారెంట్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. శ్రీ లయనస్ క్రేజీ ఫ్యామిలీ …

Read More »

ఏపీలో ఎంబిబిఎస్ సీట్లు పెంచి కొత్త మెడికల్ కాలేజీలు వెంటనే ప్రారంభించాలి

-నీట్ ఆస్పిరెంట్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలలో ఎంబిబిఎస్ సీట్లు పెంచాలని కొత్త మెడికల్ కళాశాలలను వెంటనే ప్రారంభించాలని ప్రైవేట్ వైద్య కళాశాలలో అడ్డు అదుపులేని ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నీట్ ఆస్పరెంట్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంబిబిఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయని కానీ …

Read More »

ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

– ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్ వేదికగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రెండు రోజుల పాటు నిర్వహించిన శాంతియుత నిరసన దీక్ష ఆదివారంతో ముగిసింది. ఈ దీక్షలో ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ …

Read More »

నగరంలో ఎస్ కె ఆర్ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ కార్పొరేట్ కార్యాలయం ఘనంగా ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యతరగతి ప్రజలకు అందుబాటు రేటులో స్థలాలు, ఇంటి నిర్మాణాలు తక్కువ రేటులో అందించడమే లక్ష్యంగా ఎస్ కే ఆర్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ గోళ్ళ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం గాయత్రి నగర్ లో ఎస్ కే ఆర్ కార్యనిర్వాహణ కార్యాలయం శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమంలో నిర్వహించి నిరాడంబరంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గోళ్ళ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మా ఎస్ కే ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ …

Read More »

నగరంలో ఉచిత గుండె జబ్బుల పరీక్షల వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చదలవాడ కిరణ్ తేజ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ్ యంగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రజా ఆరోగ్య వేదికతో కలిసి ఈరోజు 30 – 40 మధ్య వయసు కలిగిన యువతకు ఉచిత గుండె జబ్బుల పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం ‘నవోదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కస్తూరిబాయ్ పేట’ నందు ప్రజా ఆరోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి జి .విజయ్ ప్రకాష్ వారి సహాయ సహకారాలతో నిర్వహించుట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 6వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »