అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) ప్రాజెక్టు డైరెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, ఐ.ఏ.ఎస్. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న హెచ్ఐవీ నిర్ధారణ, చికిత్స మరియు నివారణ కార్యక్రమాల అమలును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ICTC) మరియు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) సెంటర్లను సందర్శించి, ఇన్పేషెంట్ మరియు అవుట్పేషెంట్ విభాగాల రికార్డులు, క్రాస్ రిఫరల్ రిజిస్టర్లు, హెచ్ఐవీ పరీక్షల నిర్వహణ, రోగుల …
Read More »Monthly Archives: July 2026
సీజనల్ వ్యాధులపై యుద్ధానికి 108 సర్వ సన్నద్ధం
-వేగవంతమైన వైద్యసేవలతో ప్రజారోగ్యానికి అండగా 108 -ప్రతి అంబులెన్స్లో అత్యవసర మందులు, వైద్య పరికరాలు సిద్ధం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలం సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రజలకు సకాలంలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సేవలు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలానుగుణ వ్యాధులతో పాటు పాములు, తేళ్లు, ఇతర విష కీటకాల కాట్లు, విద్యుత్ ప్రమాదాలు, నీటిలో మునిగే ఘటనలు పెరిగే అవకాశం అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, ఏజెన్సీ ప్రాంతాలు, …
Read More »వంగవీటి మోహనరంగా విగ్రహాలకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో శనివారం స్వర్గీయ వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి, ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాల వద్ద, కూడళ్లలో జరిగిన జయంతి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఆ మహానేతకు పూలమాలలు వేసి ఘసెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలున నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు …
Read More »అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడులోని లోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో శనివారం శ్రీ అల్లూరి సీతారామరాజు సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన బోండా ఉమా గారు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని …
Read More »జనవాణి కార్యక్రమంలో పలు సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఇంజినీరింగ్, ప్రణాళిక, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, స్కిల్ డెవలప్మెంట్ తదితర శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై …
Read More »డా. పసుపులేటి హరిప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి టీడీపీ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ని తిరుపతిలోని వారి నివాసంలో తిరుపతి టీడీపీ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ గారు జేబీ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తిరుపతి నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరియు ఎన్డీఏ కూటమి …
Read More »ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్వెస్టిచర్ సెరిమనీ–2026-27లో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గేట్ కాలేజ్ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు, తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ–2026-27 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి డీఎస్పీ శ్యాంసుందర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, బాధ్యతాయుతమైన విద్యార్థి నాయకత్వాన్ని …
Read More »అనంతవీది లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీలకంఠ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు
-నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తదితరులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతవీది లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీలకంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా చిత్రపటానికి …
Read More »రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు
-నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తదితరులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ రోడ్డులో నిర్వహించిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా …
Read More »కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈరోజు తిరుపతి విమానాశ్రయంలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ (పౌర సరఫరాల) శాఖ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళల వైభవానికి ప్రతీకగా నిలిచిన కళంకారీ శాలువాను కేంద్ర మంత్రికి కప్పి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈ …
Read More »
Prajavartha Online Telugu News