విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యు టి ఎఫ్ కార్యాలయంలో నేటి సాయంత్రం కర్నూలు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్ రావు నాయకత్వం లో జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాక ముందు ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాం అని చెప్పారు. కానీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాల కాలం దాటి పోయిన ఇంత …
Read More »Monthly Archives: July 2026
గల్లంతయిన మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ దైనందిన జీవన భృతి కోసం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతై, వారి సమాచారం ఇప్పటివరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు …
Read More »ప్రశ్న రావణ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని ఖండిస్తున్నాం
– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నించాడని, విమర్శించాడని, బూతులు మాట్లాడారంటూ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి పలు పోలీస్ స్టేషన్లో, కోర్టుల చుట్టూ తిప్పారు. ప్రతి చోట ఆయనకు …
Read More »నీటి భద్రత కోసం స్థానిక నీటి వనరుల బేసిన్ల అనుసంధానం
-మైక్రో బేసిన్ల కనెక్టివిటీపై పూర్తిస్థాయి అధ్యయనం -కుప్పం నుంచి జలధార- జలహారతి పనులపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జలధార- జలహారతి పనుల్ని నిర్దేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జలధార- జలహారతిపై సమీక్ష నిర్వహించారు. గడచిన ఐదు రోజులుగా జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై అధికారులతో …
Read More »రాష్ట్రానికి ఆదర్శంగా నలగంపల్లి నెట్జీరో విధానం
-కుప్పం అంతటా అమలుకు సీఎం ఆదేశం -నెట్జీరో విధానాన్ని అమలు చేస్తోన్న ఇళ్లను సీఎం పరిశీలన కుప్పం, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నెట్జీరో విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుప్పం పర్యటన రెండో రోజు శనివారం నలగంపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న ఇళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి….సోలార్ రూఫ్టాప్ సోలార్, ఇండక్షన్ కుక్టాప్లు, వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి …
Read More »సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం : సీఎం
-కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సేవల్ని ప్రారంభించిన సీఎం -డ్రగ్స్, గంజాయిపై మరింత కఠినంగా ఉండాలని పోలీసులకు ఆదేశం -పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ నుంచి ఆస్పత్రి పరిశుభ్రత వరకు ప్రతీ అంశంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యటన రెండో రోజు కుప్పం ప్రాంతీయ …
Read More »‘స్వర్ణ కుప్పం’కు నాంది
-రూ.118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్, డిపోకు ముఖ్యమంత్రి శంకుస్థాపన -కుప్పంలోనూ గోల్డ్ ఫీల్డ్స్..ఉద్యోగాలకు ఇక్కడికే రావాలి -ప్రజలు అమరావతి అంటే.. గొడ్డలి పార్టీ మావిగన్ అంటోంది -గత పాలకులు కుప్పంపై కక్షగట్టి… సినిమా సెట్టింగులతో డ్రామాలు ఆడారు -‘సీమలో ఫ్యాక్షన్ యుగం ముగిసింది… ఇప్పుడు అభివృద్ధే అజెండా -కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ కుప్పం లక్ష్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పంలో రూ.118 కోట్లతో …
Read More »61 ఏళ్ల కంగుంది భూ సమస్యకు ముగింపు
-322 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసిన సీఎం -సామాజిక న్యాయంపట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్య -ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలు పరిష్కరిస్తాం -అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే… రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు. తరతరాలుగా సాగుచేస్తున్న భూములకు అధికారిక హక్కు పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుప్పం నియోజకవర్గంలోని …
Read More »ఏపీ అందాలను వెండితెరపై చూపించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్కు మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
-విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ నాల్గవ సాంగ్ ‘హోయిలా’ విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్,డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు -ఏపీలో సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ముందుకు రావాలి: మంత్రి కందుల దుర్గేష్ పిలుపు! -జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ -సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పరిశ్రమకు పూర్తి సహకారం: మంత్రి కందుల దుర్గేష్. -షూటింగుల అనుమతులు వేగంగా ఇచ్చినందుకు …
Read More »‘వైట్ గట్’పై ప్రభుత్వం ఫుల్ అలర్ట్
– మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు – ప్రభావిత చెరువుల నుంచి నమూనాల సేకరణ – రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన పర్యవేక్షణ – రైతులకు అప్రమత్తత.. నాణ్యమైన సీడ్, ఫీడ్ మాత్రమే వినియోగించాలి – రొయ్యల రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం, అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. …
Read More »
Prajavartha Online Telugu News